Tag తెలుగు వార్తలు

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం…

మహిళ ఉత్పత్తుల విక్రయానికి నెల రోజుల్లో శిల్పారామం పక్కన వంద దుకాణాల నిర్మాణం పది లక్షల మంది మహిళలతో హైదరాబాద్‌లో కవాతు   గ్యాస్‌ ధర రూ.1200లకు పెంచిన కెసిఆర్‌, మోదీ మహిళలకు భారం కావొద్దని మేము 400కే ఇస్తున్నాం   మోదీ, కేసీఆర్‌లకు ఎందుకు వోటేయాలి…? మహిళల ఉసురుతోనే కెసిఆర్‌ పదవి పోయింది    కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని…

రాష్ట్రానికి, దేశానికి ‘కాళేశ్వరం’ గుదిబండేనా..?

వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టు మరియు మల్లనసాగర్‌, కొండ పోచమ్మ ఇతర రిజర్వాయర్ల నిర్మాణ ప్రణాళికలు సిద్ధం చేస్తున్న దశ లోనే ప్రొఫెసర్‌ కోదండరామ్‌ నేతృత్వంలో జేఏసి మరియు ఇతర ప్రజాసంఘాలు, ప్రాజెక్ట్‌ నిర్మాణ నిపుణులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసారు. ఉద్యమాలు, పోరాటాలు చేసారు…నిర్బంధాలకు గురయ్యారు. వారికి అండగా, మద్దతుగా ప్రధాన రాజకీయ పార్టీలు స్పందించాల్సిన…

బీఆర్‌ఎస్‌, బీఎస్పీల పొత్తు కుదిరేనా ..?

త్వరలో జరుగనున్న పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌, బిఎస్పీ కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. బహుజన సమాజ్‌ పార్టీ అధినేత్రి మాయవతి సూచనల మేరకే బిఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకున్నట్లు ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్‌ అధికారి ఆర్‌. ప్రవీణ్‌కుమార్‌ వెల్లడిరచిన విషయం తెలిసిందే. ఈ రెండు పార్టీల మధ్య  ఈనెల 5వ…

సభ్యత సంస్కారం మరచిన భారతీయత

 సభ్యతగల సమాజంలో  జీవిస్తున్నామా ? దేశంలో మహిళలపై అకృత్యాలు గతంలో జరిగాయి, ఇప్పుడు అంతకన్నా  ఘోరంగా  జరుగుతున్నాయి.  గత  రెండు మూడు సంవత్సరాలుగా మతం పేరుతో, వర్గం పేరుతో మహిళలపై  దాడులు హింస అత్యాచారాలు హత్యలు మితిమీరి పోయాయి. మార్పు  ఇంటి నుంచి మొదలవ్వాలి. ద్వేషం అసూయ అజ్ఞానం అవిద్య అవివేకం మెండుగా ఉన్న వారు…

రాష్ట్రం నుంచి నాలుగు స్థానాలకు కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్రకటన

జహీరాబాద్‌ నుంచి సురేష్‌ షెట్కార్‌ నల్లగొండ …కుందూరు రఘువీర్‌ మహబూబాబాద్‌ … బలరాం నాయక్‌ మహబూబ్‌నగర్‌ …చల్లా వంశీచంద్‌ రెడ్డి దేశ వ్యాప్తంగా 36 మందితో కాంగ్రెస్‌ తొలి జాబితా విడుదల వయనాడ్‌ నుంచే మరోమారు రాహుల్‌ పోటీ న్యూ దిల్లీ, మార్చి 8 : కాంగ్రెస్‌ దేశవ్యాప్తంగా ప్రకటించిన 36 మందితో కూడిన జాబితాలు…

దేశ చరిత్రలో కాకతీయుల పాలన స్వర్ణయుగం

వెయ్యి స్తంభాల ఆలయ మండపం పునరుద్ధరణ  ఓ చాలెంజింగ్‌ టాస్క్‌ ఎన్ని సమస్యలు ఎదురైనా స్థపతులు కష్టించి పూర్తిచేశారు: కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి   వేయి స్తంభాల ఆలయంలోని కల్యాణమండపం జాతికి అంకితం వరంగల్‌, ప్రజాతంత్ర, మార్చి 8 : దేశ చరిత్రలో కాకతీయుల పాలన ఒక స్వర్ణయుగం వంటిదని,  అలాంటి కాకతీయుల కళావైభవానికి  వేయి…

హర..హర…మహాదేవ శంభో..

రాష్ట్ర వ్యాప్తంగా శివనామ స్మరణతో మార్మోగిన ఆలయాలు నదీతీరాల్లో పుణ్యస్నానాలు..ఆలయాల్లో అభిషేకాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 8 : రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం మహా శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. శుక్రవారం తెల్లవారు జాము నుంచే శివాలయాలకు భక్తులు పోటెత్తారు. శివనామస్వరణతో ఆలయాలన్నీ మార్మోగాయి. గోదావరి, కృష్ణానదుల్లో పుణ్యస్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకున్నారు. ఆలయాల్లో అభిషేకాలు…

ప్రజలకు స్వేచ్ఛ, స్వచ్ఛత రెండూ అవసరమే…!!!

బ్రిటిష్‌ వాడి పరిపాలనలో మన భారతీయులకు స్వేచ్చలేదనే ప్రాథమిక కారణంతో ఎందరో మహనీయులు వారి జీవితాలను ఫణంగా పెట్టి మరణాలను కూడా లెక్క చేయక తెల్లవాడి కబంధ హస్తాల నుండి దేశాన్ని విడిపించి మన చేతులలో పెట్టారు. ఆ తరువాత మన రాజ్యాంగాన్ని మనమే రాసుకుని మనకి మనమే సమర్పించుకున్నాం. అందులో కీలకమైన ప్రాథమిక హక్కులలో…

సిఎం సలహాదారు వేమ్‌తో మాజీమంత్రి మల్లారెడ్డి భేటీ

అల్లుడి భవనాల కూల్చివేత క్రమంలో అత్యవసర భేటీ మేడ్చల్‌, ప్రజాతంత్ర, మార్చి 7 : ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ రెడ్డి గురువారం సీఎం సలహాదారు వేమ్‌ నరేందర్‌ రెడ్డితో సమావేశం అయ్యారు. దుండిగల్‌ చెరువును ఆక్రమించి నిర్మించిన..మర్రి రాజశేఖర్‌ రెడ్డికి చెందిన భవనాలను ఉదయం నుంచి  కూల్చి వేస్తున్నారు. ఈ క్రమంలో…