Tag తెలుగు వార్తలు

ఈద్‌-ఉల్‌-‌ఫితర్‌

‘‘‌రంజాన్‌ ‌మాసం భక్తి శ్రద్ధలకు, పవిత్రతకు, నియమాలకు ప్రతీక. ఏకాగ్రతతో ఆత్మసాక్షాత్కారార్ధమై, పాపములు తొలుగుటకు, లౌకిక విషయాలను పక్కనపెట్టి, పారమార్థిక విషయాలపై దృష్టి సాధించేందుకు కఠోర నియమాలను పాటించాల్సి ఉంటుంది. రంజాన్‌ ‌సందర్భంగా నెలరోజుల పాటు ఉపవాస దీక్ష తో పాటు, నియమిత వేళలో భుజిస్తూ దీక్షను స్వీకరించేవారు దైవ భక్తి, ఆత్మ సంయమనంతో పాటు,…

పత్రికా ప్రపంచం భవితవ్యమేమిటి?

‘‘‌పత్రికా స్వేచ్ఛ నిర్ధ్వంద్వంగా  హరించబడుతున్నది.పత్రికా స్వేచ్ఛ వలన పాలకులు,ఆధికారులు జవాబుదారీతనం,పారదర్శకతతో పని చేయగలుగుతారు. సమాజ పురోభివృద్ధిలో పత్రికల పాత్ర అత్యధికం.ఎక్కడైతే పత్రికా స్వేచ్ఛ అణగ ద్రొక్క బడుతుందో,ఎక్కడైతే  పత్రికలపై నియంత్రణ కొనసాగుతుందో అక్కడ ప్రజాస్వామ్యం మనలేదు. భావ స్వేచ్ఛ ఉండదు.నియంతృత్వం ప్రబలుతుంది.అంతిమంగా ప్రజలు పరాజితులుగా మిగులుతారు..’’ నేడు ‘‘వరల్డ్ ‌ప్రెస్‌ ‌ఫ్రీడమ్‌ ‌డే’’ ప్రపంచంలో జరిగే…

రాహుల్‌ ‌పర్యటనపైనే టిపిసిసి ఆశలు

రాహుల్‌గాంధీపర్యటనపైనే తెలంగాణ కాంగ్రెస్‌ ఆశలు పెట్టుకుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఇప్పటివరకు రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి.. కాంగ్రెస్‌ ‌స్థానాన్ని పక్కకు నెట్టి ఇప్పుడాస్థానంలో బిజెపి చేరింది. ఈ రెండు పార్టీలు 2023లో రానున్న శాసనసభ ఎన్నికలపైన దృష్టి సారిస్తున్నాయి. అధికార తెరాస పార్టీని ఓడించే సత్తా తమకే ఉందని ఈ…

సామాన్యులకు అర్థమయ్యేలా న్యాయభాష

ఇంగ్లీష్‌లోనే కోర్టు వ్యవహారాలు సరికాదు స్థానిక భాషలతోనే కోర్టులపై సామాన్యుల్లో విశ్వాసం న్యాయ సదస్సులో ప్రధాని మోడీ ఉద్ఘాటన చట్టాలు అమలయితే కోర్టుల జోక్యం ఉండదన్న జస్టిస్‌ ఎన్వీ రమణ న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 30 : ‌న్యాయ భాష సామాన్యులకు అర్థమయ్యేలా ఉండాలని ప్రధాని మోదీ అన్నారు. కోర్టుల్లో న్యాయ వ్యవహారాలన్నీ ఇంగ్లిష్‌లోనే జరుగుతున్నాయని,…

భార్గవా కమిషన్‌ తర్వాత ఎన్‌కౌంటర్లు

“మధుసూదన్‌ రాజ్‌ అంతకు ముందు పిడిఎస్‌యులో చురుకైన కార్యకర్తగా ఉండేవాడు. మేం 1978లో కాళోజీని వెంగళరావు మీద ప్రత్యర్థిగా నిలబెట్టి పోటీ చేసినప్పుడు ఆ ఎన్నికల ప్రచారంలో మధుసూదన్‌ రాజ్‌ కీలకపాత్ర పోషించాడు.ఆ మధుసూదన్‌ రాజ్‌ను 1995 జూలై 26న హైదరాబాద్‌లో గాంధీనగర్‌లో ఒక ఇంట్లో పట్టుకుని కాల్చి చంపేశారు. అది ఒక ఎన్‌కౌంటర్‌ అని…

తొవ్వలో ఏమో చేసి తిట్లుపడ్డట్లుంది…కేటియార్‌ ‌తీరు..

రియల్‌ ఎస్టేట్‌ ‌క్రెడాయి ప్రాపర్టీ షోలో తెలంగాణ మంత్రి కేటియార్‌ ‌పక్క రాష్ట్రం రోడ్లు, కరెంట్‌ అం‌తా అద్వానం,అస్తవ్యస్తం అనడంతో చెలరేగిన దుమారం, తిట్లవర్షం తెలంగాణ సామెతలో తొవ్వలో ఏమోచేసి తిట్లు పడ్డట్లుగానే ఉన్నది.స్వరాష్ట్రం మన పాలనలో వెలిగి పోతున్నది అనడంలో తప్పులేదు కాని పక్క రాష్ట్రంలో చీకట్లో దోమలు కొట్టుకోవాల్సి వస్తుందని అనడం అవసరమా?…

‘‘‌సంపద సృష్టికర్తలు కార్మికులే’’ నేడు మేడే

ప్రపంచాన్ని నడిపించేది కార్మికుడే .. కార్మికుని చెమట చుక్కల ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న ప్రగతి ఫలాలు.కార్మికుడు లేని ప్రపం చాన్ని ఊహించలేము. శ్రమ లేనిదే జీవితం లేదు. కార్మిక కర్షక వీరుల త్యాగాల పునాదుల మీదనే మానవ జీవనయానం కొనసా గుతు ంది. రాత్రింబవళ్లు చెమటోడ్చి తేనే వస్తు ఉత్పత్తి అయ్యేది..ఆ వస్తూ ఉత్పత్తిని…

టీ కప్పులో తుఫాను

‘‘‌తెలంగాణా పల్లెల్లో రోడ్ల దుస్థితి వైపు ముఖ్యమంత్రి తనయుడు, గత ఎనిమిదేళ్లుగా ఆ రాష్ట్రంలో మంత్రిగా ఉన్న కేటీఆర్‌ అవగాహనలో కూడా లేవా అన్న ప్రశ్నకూ ఈ యువ నాయకుడు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. వీటన్నింటి కంటే మించి నాలుగు చినుకులు పడగానే కేటీఆర్‌ ‌విశ్వనగరంగా చెప్పుకునే హైదరాబాద్‌లో నీళ్లల్లో మునిగిపోతుంది. వర్షాకాలంలో హైదరాబాద్‌ ‌వాసులు…

నిబద్ధతతో పనిచేస్తే విజయం

సమష్టి కృషితో హైకోర్టుల్లో 126 ఖాళీల భర్తీ ఏడాదిలో సుప్రీమ్‌ ‌కోర్టులో తొమ్మిది మంది కొత్త జడ్జిలు హైకోర్టులకు 10 మంది కొత్త ప్రధాన న్యాయమూర్తులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల 39వ సదస్సులో సిజెఐ ఎన్వీ రమణ జడ్జిల వేతనాలు, పదవీ విరమణ ప్రయోజనాలపై చర్చ న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 29 : ‌సంస్థ పట్ల…