Tag తెలుగు వార్తలు

రాబోయే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా రోడ్‌మ్యాప్‌

‌కీసరలో కాంగ్రెస్‌ ‌రెండ్రోజుల చింతన్‌ ‌శిబిరం పతాకావిష్కరణతో ప్రారంభించిన సిఎల్‌పి నేత భట్టి శిబిరానికి దూరంగా పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 1: ‌చింతన్‌ ‌శిబిర్‌ ‌తీసుకునే నిర్ణయాలు రాబోయే ఎన్నికలకు రోడ్‌ ‌మ్యాప్‌గా ఉంటాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ప్రధానంగా ఆరు అంశాలపై చర్చ ఉంటుందన్నారు. ఉదయ్‌పూర్‌…

ఇం‌త తొండి నేతల్ని నేనెక్కడ చూడలే..!

బిల్లులు ఇవ్వడం లేదంటూ గోబెల్స్ ‌ప్రచారం వారం రోజుల పనుల బిల్లులే పెండింగ్‌లో ఉన్నాయి… రూపాయితో సహా ఇస్తాం కేంద్రం నుంచి 34వేల కోట్లపై చిలుకు గ్రాంట్స్ ‌రావాలె.. బండి, రేవంత్‌పై మంత్రి హరీష్‌రావు ఫైర్‌ ‌మాకు సర్పంచులపై గౌరవం ఉంది… బిజెపి, కాంగ్రెస్‌ ‌నేతలు రెచ్చగొడుతున్నారు: మంత్రి దయాకర్‌రావు సిద్ధిపేట, జూన్‌ 1(‌ప్రజాతంత్ర బ్యూరో)…

పోటాపోటీగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

“ఒక వైపు తెలంగాణపైన సవతితల్లి ప్రేమ కనబరుస్తున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఏనాడులేని విధంగా తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను నిర్వహిస్తుందని టిఆర్‌ఎస్‌ ‌శ్రేణులు ఆరోపిస్తున్నాయి. తెలంగాణ ఏర్పడడం తమకు ఎంతమాత్రం ఇష్టంలేదన్న రీతిలో తల్లిని చంపి బిడ్డను బతికించారంటూ విమర్శించిన వీరికి తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు చేసే అర్హత లేదని…

జయహో… తెలంగాణ

అవును నిజమే ! ఇది చిరస్మరణీయ దినం అమరుల స్మరించే క్షణం వీరుల స్తుతించే సమయం రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా జరుపుకునే తరుణం అలాగే తెలంగాణ స్థితిగతులపై సమీక్ష చేసుకోవాల్సిన సందర్బం కోట్లాడి సాదించుకున్న రాష్ట్రం కొత్తపుంతలు తొక్కలే సరికదా ! మరింత మసకబారుతున్న వైనం ఎనిమిదేళ్ల పాలన గడిచినా బంగారు తెలంగాణ కాకపోగా…

ఎనిమిదేళ్ల తెలంగాణ ఎవరికి సంతోషాలు మిగిల్చింది ?

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి అప్పుడే ఎనిమిదేళ్లు గడిచింది. ఊరికే రాలేదు ఈ రాష్ట్రం.  అనేక వర్గాల వారు రైతులు మొదలు రాజకీయ నేతల వరకు విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రం కోసం దశాబ్దాల పాటు సుదీర్ఘ పోరాటాలు చేసి  సాధించుకున్న తెలంగాణ ఇది. కేంద్రం లోని యుపిఏ ప్రభుత్వం  ఉద్యమాలను అణిచి వేయాలని కమిటీలు…

లక్నవరం చెరువులో పడి ఇద్దరు మృతి

హైదారబాద్‌ ఐఎస్‌బి విద్యార్థులుగా గుర్తింపు ములుగు, ప్రజాతంత్ర, మే 31 : జిల్లాల్లో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. లక్నవరం చెరువులో మునిగి ఇద్దరు మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. కాగా, వారిద్దరూ హైదరాబాద్‌లోని ఇండియన్‌ ‌స్కూల్‌ ఆఫ్‌ ‌బిజినెస్‌ ఐఎస్‌బికి చెందినవారుగా గుర్తించారు. ఐఎస్‌బీకి చెందిన నలుగురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు…

రాష్ట్ర అవతరణ వేడుకల ఫుల్‌ ‌డ్రెస్‌ ‌రిహార్సల్‌: ‌పరిశీలించిన సిఎస్‌ ‌సోమేశ్‌ ‌కుమార్‌

‌పరిశీలించిన సిఎస్‌ ‌సోమేశ్‌ ‌కుమార్‌ ‌హైదరాబాద్‌, ‌మే 31 : కోవిడ్‌ ‌కారణంగా రెండేళ్ల తర్వాత నిర్వహిస్తున్న రాష్ట్ర అవతరణ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్టు సిఎస్‌ ‌సోమేష్‌ ‌కుమార్‌ ‌తెలిపారు. రేపు జూన్‌ 2‌వ తేది రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సంబంధించి పూర్తి డ్రెస్‌ ‌రిహార్సల్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ ‌కుమార్‌…

నీళ్లు, నిధులు, నియామకాల్లో.. టిఆర్‌ఎస్‌ ‌పూర్తిగా విఫలం

తెలంగాణ కోసం మరో పోరాటం అవసరం టిజెఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌ ‌మెదక్‌, ‌ప్రజాతంత్ర, మే 31 : నీళ్లు, నిధులు, నియామకాల్లో టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీజేఎస్‌ ‌పార్టీ అధ్యక్షులు కోదందరామ్‌ ‌విమర్శలు గుప్పించారు. మంగళవారం ఆయన వి•డియాతో మాట్లాడుతూ…ఆంధ్ర కాంట్రాక్టర్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కేవలం…

అభివృది పనుల కోసం పుస్తెలు అమ్ముకుంటున్నారు

సర్పంచలకు తాళిని అమ్మి వడ్డీలు కట్టాల్సిన దుస్థితి కల్పించిన సిఎం సర్పంచ్‌ ‌శాంతమ్మ వ్యాఖ్యలపై రేవంత్‌ ‌ట్వీట్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 31 : అభివృద్ధి పనుల కోసం చేసిన అప్పులపై వడ్డీలు కట్టేందుకు పుస్తెల తాడును అమ్ముకోవాల్సి వొచ్చిందంటూ సర్పంచ్‌ ‌శాంతమ్మ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ట్విటర్‌ ‌వేదికగా స్పందించారు.…