Tag తెలుగు వార్తలు

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనతోనే బాల్యానికి స్వేచ్చ

నేడు అంతర్జాతీయ పీడిత బాలల దినోత్సవం ఇష్టం లేని పనిని వివిధ కారణాల వల్ల బలవంతంగా చేయిస్తూ శ్రమ దోపిడీకి గురి చేయడమే బానిసత్వం. పిల్లలవద్ద బలవంతంగా పని చేయించుకోవడం, బలవంతపు పెళ్ళిళ్ళు, ఇళ్ళల్లో వెట్టి చాకిరి, వ్యవసాయ కూలీలు, పిల్లలను అమ్మడం, ఇటుక బట్టీలు, బలవంతపు పడుపు వృత్తి, పిల్లల అక్రమ రవాణా లాంటి…

కేసీఆర్‌ ‌మరోసారి గమ్యం ముద్దాడేనా..?

‘‘‌మరోవైపు ప్రాంతీయ పార్టీల నేతల మధ్య ఐక్యతను తీసుకురావడం అనుకున్నంత ఈజీ కూడా కాదు. విపక్ష పార్టీల బలాలు, బలహీనతలను బేరీజు వేసుకుని ప్రజల ముందుకు వెళ్లడం, ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం, ప్రజలను సంఘటిత పరచడం కేసీఆర్‌ ‌ముందున్న పెద్ద సవాల్‌. అన్నిటికీ మించి దేశానికి తెలంగాణ దిక్సూచి అంటూ ఇన్నాళ్లుగా చెబుతూ వచ్చిన పరిస్థితి…

డేంజర్‌ ‌పాలిటిక్స్..!

అధిక సంఖ్యాక వోట్లు టార్గెట్‌ – ‌దూకుడు పెంచిన కమల నాధులు భారతీయ జనతా పార్టి దక్షిణాది లో కర్నాటక తర్వాత ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాలలో తన దృష్టిని కేంద్రీక రించింది. ఆంధ్ర ప్రదేశ్‌ ‌లో కన్నా తెలంగాణ లో బిజెపీకి మంచి ఆదరణ ఉందని గట్టిగా శ్రమిస్తే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావచ్చిన…

అభివృద్ధి పథంలో రాష్ట్రం

మానవ ఆర్థిక వనరులతో అనుకున్న లక్ష్యాలను సాధిస్తాం పురపాలకశాఖ వార్షిక నివేదిక విడుదల చేసిన మంత్రి కేటీఆర్‌ ‌రంగారెడ్డి జిల్లా, ప్రజాతంత్ర, జూన్‌ 3 : ‌రాష్ట్రంలో మునిసిపాలిటీలకు, పట్టణాభివృద్ధికి అవసరమయిన మానవ వనరులు, ఆర్థిక వనరులు అందచేసి అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి కృషి చేస్తామని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు మరియు  పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ…

ఉద్యమానికి ఊపిరిపోసిన ‘‘ప్రజాతంత్ర’’

పత్రికకు బిఎస్పీ రాష్ట్ర ఛీఫ్‌ ‌కోఆర్డినేటర్‌ ఆర్‌ఎస్‌ ‌ప్రవీణ్‌ ‌కుమార్‌ ‌ప్రశంస బూర్గంపాడు, జూన్‌ 03(‌ప్రజాతంత్ర విలేఖరి) : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ముందుండి పోరాడిన ఏకైక తెలంగాణ దినపత్రిక ప్రజాతంత్ర అని బిఎస్పీ రాష్ట్ర చీఫ్‌ ‌కోర్డినేటర్‌ ఆర్‌ఎస్‌ ‌ప్రవీణ్‌ ‌కుమార్‌ ‌కొనియాడారు. శుక్రవారం నాడు బూర్గంపాడు పర్యటనకు విచ్చేసిన ఆయన ప్రజాత్రంత…

కుటుంబంలో స్త్రీని పరువుగా భావించడం మానాలి

పరువు హత్యలపై ప్రభుత్వం చూసి చూడనట్లు ఉండొద్దు రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశంలో హైకోర్టు జడ్జి రాధా రాణి ముషీరాబాద్‌, ‌ప్రజాతంత్ర విలేఖరి, జూన్‌ 03 : ‌కుటుంబంలో స్త్రీని పరువుగా భావించడం మానాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ‌రాధా రాణి అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరువు హత్యలపై ప్రభుత్వం చూసి చూడనట్లు ఉండొద్దని ఆమె సూచించారు.…

విమానాశ్రమాల్లో మాస్కులు తప్పనిసరి

లేకుంటే దింపేయండి : దిల్లీ హైకోర్టు ఆదేశం న్యూ దిల్లీ, జూన్‌ 03(ఆర్‌ఎన్‌ఏ) : ‌విమానాశ్రయాలు, విమానాల్లో ప్రయాణికులు మాస్క్‌లను కచ్చితంగా ధరించేలా నిబంధనలను అమలు చేయాలని దిల్లీ ధర్మాసనం ఆదేశించింది. అలాగే నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పెద్ద మొత్తంలో జరిమానాలు విధించాలని ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) విపిన్‌ ‌సంఘీ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. కోవిడ్‌…

దేశంలో మళ్లీ పెరుగుతున్న కొరోనా

నాలుగు వేలు దాటిన పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య ప్రియాంకకూ కొరోనా పాజిటివ్‌ న్యూ దిల్లీ, జూన్‌ 3 : ‌దేశంలో కొరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా శుక్రవారం 4,041 కొత్త కేసులు నమోదు అయినట్లు బులిటెన్‌ ‌కేంద్ర ఆరోగ్య శాఖ బులెటిన్‌ ‌వెల్లడించింది. గురువారం నాటి కేసులతో పోలిస్తే శుక్రవారం అదనంగా పదిహేను వందలకు…

కర్నాటకలో ఘోరరోడ్డు ప్రమాదం

మినీ లారీని ఢీకొన్న ప్రైవేట్‌ ‌బస్సు మంటలు చెలరేగడంతో బస్సు దగ్ధం హైదరాబాద్‌కు చెందిన 8 మంది ప్రయాణికుల సజీవదహనం బెంగళూరు, జూన్‌ 3: ‌కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కి చెందిన 8 మంది సజీవ దహనం అయ్యారు. కలబురిగి జిల్లా కమలాపురలో మినీ లారీను ప్రైవేట్‌ ‌ట్రావెల్స్ ‌బస్సు ఢీ కొట్టిన…