Tag తెలుగు వార్తలు

మూడో రోజూ ఇడి విచారణకు రాహుల్‌

ఆం‌దోళనకు దిగిన కాంగ్రెస్‌ ‌శ్రేణుల అరెస్ట్ ‌న్యూ దిల్లీ, జూన్‌ 15 : ‌నేషనల్‌ ‌హెరాల్డ్ ‌కేసులో కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ మూడోరోజు బుధవారం ఈడీ విచారణకు హాజరయ్యారు. అయితే ఈడీ విచారణను నిరసిస్తూ వందలాదిమంది కాంగ్రెస్‌ ‌శ్రేణులు నిరసనకు దిగారు. పోలీసులు కాంగ్రెస్‌  ‌శ్రేణులను అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు. ఇక రెండో రోజు…

సారవంతమైన నేలల్ని ఎడారులుగా మార్చవద్దు..!

నేడు ‘ప్రపంచ ఎడారీకరణ, కరువు వ్యతిరేక దినం’ 1960ల్లో నార్మన్‌ ‌బోర్లాగ్‌ ‌నాయకత్వంలో వచ్చిన హరిత విప్లవంతో వరి, గోధుమ లాంటి పొట్టి పంటలను ఏళ్ల తరబడి సాగుచేయడంతో నేలలు నిస్సారమై ఎడారీకరణకు బీజాలు పడ్డాయి. సహజ విపత్తులు లేదా మానవ కృత్రిమ కార్యాల వల్ల సారవంతమైన నేల నిర్వీర్యం, నిస్సారం కావడాన్ని ఎడారీకరణగా పేర్కొంటారు.…

కోనసీమలో పంట విరామ పోరు

గత దశాబ్దాలుగా పుడమి తల్లినే నమ్ముకుని సాగు చేస్తున్న రైతుల వ్యధలు అన్నీ ఇన్నీ కావు.పది కాలాలపాటు నిలిచి పదిమంది ప్రాణాలను కాపాడే అన్నదాత రైతు. రైతుకు కష్టం వస్తే భరిస్తాడు తప్ప గొంతెత్తడు అనే నమ్మకం నాయక గణానికి వచ్చేసింది. ఎందుకంటే రైతులు సంఘటితం కాలేరు అనే నమ్మకం.నిజమే రైతులే సంఘటిత పోరాటాలు నడిపి…

మెప్పించి ఒప్పించాల్సిన చోట…

సామ దానంమాని కేవలం దండోపాయంతోనే ప్రజలను నిరోధిస్తామన్నట్లుగా ఉంది రాష్ట్ర ప్రభుత్వ పనితీరు. ప్రజల సౌకర్యంకోసం, ప్రజల మద్దతుతో చేపడుతున్న పనులకు సంబంధించి , ఆ ప్రజలు నష్టపడకుండా చూడాల్సిన ప్రభుత్వం ఆ విషయంలో జాప్యంచేస్తుండాన్ని ప్రశ్నించినందుకు వారిని చితక బాదడమన్నది నిజంగా బాధాకరం . తమ ప్రాంతంకోసం, తమ ఊరికోసం చేపడుతున్న ప్రాజెక్టుల్లో తమ…

హుస్నాబాద్‌ ‌రణరంగం

పరిహారం కోసం భూ నిర్వాసితుల ధర్నా పోటీగా టిఆర్‌ఎస్‌ ‌శ్రేణుల నిరసన గౌరవెల్లి భూ నిర్వాసితులకు టిఆర్‌ఎస్‌ ‌శ్రేణులకు మధ్య రగడ ఎమ్మెల్యే కాంపు ఆఫీస్‌ ‌దగ్గర పోటాపోటీ నిరసనలు భూ నిర్వాసితులపై పోలీసుల లాఠీచార్జి పోలీసులు, ప్రజలు పరస్పరం దాడులు సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూన్‌ 14 : ‌సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఉద్రిక్తత నెలకొంది.…

రాష్ట్రపతి ఎన్నికకు విపక్షాల ఉమ్మడి అభ్యర్థిపై నేడు మమత చర్చలు

పలువురు సిఎంలు, నేతలకు ఆహ్వానం తెరపైకి శరద్‌ ‌పవార్‌ ‌పేరు.. అంతలోనే తాను బరిలో లేనంటూ పవార్‌ ‌స్పష్టీకరణ న్యూ దిల్లీ/ముంబై, జూన్‌ 14 : ‌రాష్ట్రపతి ఎన్నికల ఉమ్మడి వ్యూహంపై చర్చించేందుకు నేడు దిల్లీలోని కాన్‌స్టిట్యూషన్‌ ‌క్లబ్‌లో ప్రతిపక్ష సమావేశానికి పశ్చిమ బెంగాల్‌ ‌ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్రపతి అభ్యర్థిపై చర్చించనున్నారు.…

ఆసిఫ్‌నగర్‌ ‌ఘటన ఎంత అవమానకరం దీనిని ఇలాగే వొదిలద్దామా: రేవంత్‌ ‌ట్వీట్‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 14 : ఆసిఫ్‌నగర్‌ ‌ఘటనపై టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ట్విటర్‌ ‌వేదికగా స్పందించారు. పోలీస్‌ ‌వాహనం ఎక్కి మందుబాబుల వీరంగం దృశ్యాన్ని ఆయన ట్విటర్‌లో షేర్‌ ‌చేశారు. ఈ దృశ్యం మన హైదరాబాద్‌లోనేనని తెలిపారు. హత్యలు, అత్యాచారాలు దాటి పోలీసు వాహనాలపై.. దాడులు చేసే స్థాయికి పరిస్థితి వొచ్చిందని ట్వీట్‌లో…

పెట్టుబడిదారులకు అండగా ప్రభుత్వం

అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నాం ఓపెన్‌ ‌బ్లూ ఇన్నోవేషన్‌ ‌సెంటర్‌ ‌ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 14 : ‌పెట్టుబడిదారుల పట్ల తమ ప్రభుత్వం విధేయతతో ఉంటుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. తయారీ యూనిట్లు ఏర్పాటు చేసేవారికి..యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ రాష్ట్ర రాబడిని పెంచుతున్న సంస్థలకు తప్పకుండా ప్రోత్సాహం అందిస్తామని…

రెండో రోజూ ఇడి విచారణకు రాహుల్‌

ఎఐసిసి కార్యాలయం వద్ద భారీగా కాంగ్రెస్‌ ‌శ్రేణులు పోలీసులుతో వాగ్వాదం..పలువురు నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రధాన ప్రాంతాల్లో భారీగా పోలీసుల మొహరింపు న్యూ దిల్లీ, జూన్‌ 14 : ‌నేషనల్‌ ‌హెరాల్డ్ ‌కేసులో ఈడీ విచారణ రెండోరోజూ కొనసాగింది. రెండోరోజు ఈడీ అధికారులు రాహుల్‌ ‌గాంధీని ప్రశ్నించారు. ముందుగా ప్రియాంకతో కలసి ఎఐసిసి ఆఫీస్‌కు…