Tag తెలుగు వార్తలు

మన ఆశయాల్లోంచే…

హృదయాలు హద్దుల్ని చెరిపేసుకొని ఆర్ద్రత భాషలో సంభాషించుకొనే సమయాలు మన ఆశయాల్లోంచే ఆవిర్భవించాలి… మన సౌభ్రాతృత్వపు చూపుల ధాటికి మతమౌఢ్యపు మహమ్మారి చేష్టలుడిగిజి మొహం చాటెయ్యాలి- సంకుచిత పరిధులు సతతం మాయమవ్వాలి… మోడువారిన సమైక్యత చెట్టు మళ్లీ చిగురించడానికి మనమే తొలకరులు కావాలి… మన హృదయోద్యానాల్లో మానవత్వపు ఆమని మనసారా విరబూసి మనిషితనపు పరిమళాల్ని మనచుట్టూ…

తల్లిపాలు దివ్యామృతం

తల్లిపాలు శిశువుకు ఆది అమృతబాండం తొలి అపూర్వ ప్రాశనం ప్రథమ ఆరోగ్య ఔషధం జననీ స్తనము పాలు బిడ్డ పెరుగుదలకు మూలం మనో వికాసానికి ఉద్దీపనం సంపూర్ణ స్వస్థకు సహేతుకం మాతృమూర్తి ఎద క్షీరం భగవంతుడు ఇచ్చిన వరం ప్రకృతి ప్రసాదించిన భాగ్యం సహజ సిద్ధమైన సంజీవనం రోగనిరోధక శక్తి స్వరూపం పోషకపదార్థాల సమాహారం తల్లిబిడ్డల…

‌ప్రవాస భారతీయులపై ప్రేమ లేని ప్రభుత్వాలు

గల్ఫ్ ‌వలస కార్మికుల కుటుంబాల దుర్భర జీవితాలు అనేక కారణాలతో రోజుకు 15 మంది ఎన్‌ఆర్‌ఐల మృత్యువాత ఎన్‌ఆర్‌ఐ ‌పాలసీ ప్రవేశ పెట్టాలని ప్రభుత్వానికి గల్ఫ్ ‌వలస కార్మికుల డిమాండ్‌ రామ కిష్టయ్య సంగన భట్ల… దేశ సరిహద్దులు దాటి అరబ్‌ ‌గల్ఫ్ ‌దేశాలలో సేవలందిస్తున్న వలస కార్మికులు భారతదేశానికి అపారమైన విదేశీ మారకద్రవ్యం ఆర్జించి…

హైదరాబాద్‌లో మరోమారు వర్షం

మంగళవారం పలుచోట్ల దంచికొట్టిన వాన ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 2 : ఉత్తర, దక్షిణ భారత ప్రాంతాల మధ్య ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగా రాష్ట్రంలో అక్కడక్కడ భారీ, మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లోను కొన్ని ప్రాంతాల్లో మంగళవారం భారీగా వర్షం కురిసింది. దీంతో రహదారులపై వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు,…

‘‘‌భావి తరాల భవిష్యత్తుకు  భద్రత ఏది??

విద్య ద్వా రానే వికాసం,  వికా సం ద్వారానే మేధ స్సు అభివృద్ధి  చెం దుతుంది. తద్వారానే మనిషి  మహో న్న తుడు గా తీర్చి దిద్దిబ డతాడు. మాన వ సమూహం ఆదర్శ వంతంగా తయార వుతుంది.అప్పుడే సమాజం ఆరోగ్యకరంగా  పురోగామించబడుతుంది.  మానవ ప్రవర్తనలో మార్పు తెచ్చేది  విద్య మాత్రమే .విద్య లేని వాడు…

దిల్లీకి చేరుకున్న రేవంత్‌ ‌సహా కాంగ్రెస్‌ ‌ముఖ్యనేతలు… ఏఐసిసి జనరల్‌ ‌సెక్రటరీ వేణుగోపాల్‌తో భేటీ

హైకమాండ్‌ ‌పిలుపుతో దిల్లీకి వెళ్లిన టీ కాంగ్రెస్‌ ‌ముఖ్య నేతలు సోమవారం సాయంత్రం ఏఐసీసీ జనరల్‌ ‌సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో సమావేశం అయ్యారు. సమావేశంలో టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి, ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి, భట్టి విక్రమార్క, జానా రెడ్డి తదితరలు పాల్గొన్నారు. రాజగోపాల్‌ ‌రెడ్డి వ్యవహారంపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తుంది. అధిష్టానం దూతలుగా…

కేంద్రం తీరు దుర్మార్గం

రాజకీయ లబ్ది కోసమే ఉప ఎన్నిక ప్లాన్‌ ‌మంత్రి హరీష్‌ ‌రావు మండిపాటు మెదక్‌లో మంత్రి నిరంజన్‌తో కలసి ఎరువుల రేక్‌ ‌పాయింట్‌ ‌ప్రారంభం మెదక్‌, ‌ప్రజాతంత్ర, అగస్టు 1 : అధికార దాహం, రాజకీయ లబ్ది కోసమే కేంద్రం ఉప ఎన్నికలు తెస్తున్నదని మంత్రి హరీష్‌ ‌రావు కేద్రంలోని ఎన్‌డిఏ ప్రభుత్వంపై మండిపడ్డారు. తెలంగాణ…

భారీగా పెరిగిన జిఎస్టీ వసూళ్లుభారీగా పెరిగిన జిఎస్టీ వసూళ్లు

28శాతం అధిక రాబడి వచ్చినట్లు కేంద్రం వెల్లడి న్యూ దిల్లీ, అగస్టు 1 : జీఎస్టీ వసూళ్లు మరోసారి రికార్డు సృష్టించాయి. జులై 2022 నెలలో అత్యధికంగా లక్షా 48 వేల 995 కోట్ల రూపాయల జీఎస్టీ వసూలైనట్టు కేంద్ర ఆర్థికశాఖ ప్రకటించింది. ఇది జీవితకాల రెండో గరిష్ఠమని కూడా వెల్లడించింది. గతేడాది జులైలో వసూలైన…

కాశ్మీర్‌లో ఆకస్మిక వరదలతో అతలాకుతలం

వరదల్లో కొట్టుకుపోయిన ముగ్గురు వ్యక్తులు శ్రీనగర్‌, ఆగస్ట్ 1 : ‌జమ్మూకశ్మీరులో గత 10 రోజుల నుంచి కురుస్తున్న భారీవర్షాలతో ఆకస్మిక వరదలు వెల్లువెత్తాయి. అతి భారీవర్షాల వల్ల పలు ప్రాంతాలు వరదనీటిలో మునిగాయి. కథువా జిల్లాలో సంభవించిన మెరుపు వరదల వల్ల ముగ్గురు కొట్టుకుపోయారు. సల్లాన్‌ ‌ప్రాంతానికి చెందిన దేవ్‌ ‌రాజ్‌, ‌బబ్లూ, కమల్‌…