Tag తెలుగు వార్తలు

తెలంగాణేతర పార్టీలకు ద్వారాలు తెరిచిన బిఆర్‌ఎస్‌

ఆం‌ధ్ర పార్టీలు ఇక్కడ అవసరమా అని ప్రశ్నించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌, ‌తన పార్టీని టిఆర్‌ఎస్‌ ‌నుండి బిఆర్‌ఎస్‌గా మార్చడంతో ఇప్పుడాయన తన మాటను కూడా మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిన్నటి వరకు కాళోజీ చెప్పినట్లు ప్రాంతేతరులు ద్రోహం చేస్తే, ప్రాంతం వరకు తరిమికొట్టాలె అన్నట్లుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో సీమాంధ్ర నాయకుల పాలన అంతమయింది.…

కష్టాల కుప్పలు

పంట అమ్మబోతే అడవి విత్తానాలు కొనబోతే కొరివి పెట్టుబడి పూడని పరేషాన్లు అమ్మకానికి కష్టాల కుప్పలు ! అతివృష్టితో నష్టాల వరదలు అనావృష్టితో అప్పుల రాసులు హలధారి చేతుల్లో హాలాహలం దేశానికి అదో మహా పెనుశాపం ! సాగుకు చెమట ధారలే పెట్టుబడులు ఆకలిని ఆసాంతం దిగమింగి.. ఆకలిని తీర్చే గ్రామదేవతలే రైతులు అన్నదాతకే సున్నం…

ఓబిసి మరియు మైనార్టీ స్కాలర్షిప్‌ ‌లకు మంగళం

‘‘1‌నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు ఇచ్చే స్కాలర్‌ ‌షిప్‌ ‌లకు మంగళం పాడింది. పేరు గొప్ప పథకాలతో ఊరిస్తూ ప్రజల జీవన వ్యయం పెంచేసి తమాషా చూస్తున్న కేంద్రం తాజాగా విద్యార్థులకు స్కాలర్‌ ‌షిప్స్ ఇచ్చేందుకు వెనకడుగు వేసింది. 2022-23 విద్యా సంవత్సరం నుంచి ప్రీ మెట్రిక్‌ ‌స్కాలర్షిప్‌ ‌లు ఇవ్వలేమని తేల్చి చెప్పింది.దీంతో…

టిటిడి ఇవో ధర్మారెడ్డికి ఊరట

కింది కోర్టు ఉత్తర్వులను సస్సెండ్‌ ‌చేసిన హైకోర్టు తిరుమల, డిసెంబర్‌ 16 : ‌ముగ్గురు టీటీడీ ఉద్యోగుల సర్వీస్‌ ‌రెగ్యులరైజ్‌ ‌చేయాలని న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించిన కేసులో టీటీడీ ఈవో ధర్మారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. సింగిల్‌ ‌జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు ధర్మాసనం శుక్రవారం సస్పెండ్‌ ‌చేసింది. ఈవోకు జైలు శిక్ష, జరిమానాపై…

స్మార్ట్ ‌ఫోన్‌ అతిగా వాడడం వరమా, శాపమా..!

(‘లోకల్‌ ‌సర్కిల్స్’ ‌సంస్థ విడుదల చేసిన తాజా నివేదిక ఆధారంగా) కొరోనా కల్లోలంలో విశ్వ మానవాళి జీవనశైలిలో పలు అనివార్య మార్పులు చోటు చేసుకున్నాయి. లాక్‌డౌన్లు, క్వారంటైన్లు, భౌతిక దూరాలు, పరిశుభ్రత పాఠాలు, ఆన్‌లౌన్‌ ‌విద్యాబోధనలు, వర్క్‌ఫ్రమ్‌ ‌హోమ్‌ ఆచారాలు, ఆన్‌లైన్‌ ‌జూమ్‌ ‌సమావేశాలు మానవ జీవితంలో ప్రవేశించాయి. విద్యాలయాల మూసివేత, ఆన్‌లైన్‌ ‌చదువులతో విద్యార్థి…

కెజి కన్నబిరాన్ ’24 గంటలు’ విశ్వవ్యాపితం..

ఇంగ్లీష్ అనువాదం ‘The  Speaking Constitution’ ఆవిష్కరించిన   కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత నిఖిలేశ్వర్  మానవ హక్కులకై ఆఖరి వరకు పోరాడిన శక్తి కన్నబిరాన్  పౌర సమాజానికి ఆదర్శం..: వక్తలు ఖైరతాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 10 : మానవ హక్కులకై ఆఖరి వరకు పోరాడిన శక్తి కెజి.కన్నభిరాన్ అని కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార…

ముగిసిన టిఆర్‌ఎస్‌ ‌ప్రస్థానం

గురువారం భారత రాష్ట్ర సమితి ఆవిర్భావంతో రెండు దశాబ్ధాలుగా రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాత్మకంగా మారిన తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్‌) ‌ప్రస్థానం ముగిసింది. నేటికి సరిగ్గా ఇరవై ఒక్క ఏళ్ళ, ఏడు నెలల పన్నెండు రోజుల క్రితం తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలన్న నినాదంతో టిఆర్‌ఎస్‌ ఆవిర్భవించింది. 2001 ఏప్రిల్‌ 27‌న మాజీ మంత్రి…

ఎఫ్‌.ఎల్‌.ఎన్‌. అమలులో భారమెవరికి..?

‘‘ఊడ్చే చీపుర్లు,రాసే చాక్‌ ‌పీస్‌ ‌లకు రూపాయి నిధులులేక ఈ విద్యాసంవత్సరం గందరగోళంగా మారింది. డిసెంబర్‌ ‌మొదటి వారంలో పాఠశాల నిధులు యాభయి శాతం విడుదల చేసి, వాటి వినియోగం పై పలు సూచనలు చేసింది.సెప్టెంబరు వరకు పాఠ్యపుస్తకాలు,అక్టోబర్‌ ‌వరకు ఏకరూప దుస్తులు బడులకు చేరలేదు.నెల మొదట్లో రావాల్సిన ఉపాధ్యాయుల జీతాలు నెల చివర్లో రావటం,ఇప్పటి…

కీ. శే. ..వెనక దాగిన కొన్ని నిజాలు..!

‘‘‌సాధారణంగా ఒక దారుణమైన స్థితిలో మరణించిన వ్యక్తి పట్లా  మనం చూసే దృష్టి ఆ మరణించిన వ్యక్తి స్థాయి, ఆ చర్యకు పాలు పడ్డ మనుషుల పట్ల మనకుండే హ్రస్వ దృష్టి లోపం వల్ల సహజంగానే నిందితుల పట్లా కోపం మరియు ఆ చనిపోయిన వ్యక్తి పట్లా అపారమైన సానుభూతి వ్యక్త పరుస్తారు. ఈ సానుభూతి…