Tag తెలుగు వార్తలు

ఇలా చేరిక.. అలా రాజీనామా

ఎప్పుడూ కాంగ్రెస్‌ ‌వాదినేనంటూనే తను పార్టీలో చేరలేదంటూ డిఎస్‌ ‌ట్విస్ట్ ‌కుమారుడి కోసమే గాంధీభవన్‌ ‌వెళ్లానని వివరణ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 27 : సీనియర్‌ ‌రాజకీయ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీకి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఆదివారం నాడు కాంగ్రెస్‌ ‌గూటికి చేరిన డీఎస్‌.. ఒక్కరోజు కూడా గడువక…

పాండిచ్చేరిలో దారుణం బిజెపి నేత దారుణహత్య

పాండిచ్చేరి, మార్చి 27 : పుదుచ్చేరిలోని విలియనూర్‌ ‌లో దారుణం జరిగింది. సీనియర్‌ ‌బీజేపీ లీడర్‌ ‌రంగస్వామి కుమారుడు సెంథిల్‌ ‌కుమార్‌ (46)‌ను గుర్తు తెలియని వ్యక్తులు అతి దారుణంగా చంపేశారు. మంగళం నియోజక వర్గంలో ఆదివారం రాత్రి జరిగిన బీజేపీ టింగ్‌ ‌లో పాల్గొన్న ఆయన.. విలియనూర్‌ ‌కణ్ణగి ప్రభుత్వ ఉన్నత పాఠశాల సపంలోని…

రూ. 20000,00,00,000 ఎక్కడివి ..?..

అదానీ ఇష్యూ నుంచి దృష్టి మరల్చడానికే నాపై వేటు అయినా వారి బంధంపై నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటా ప్రజల కోసం…జైలుకు వెళ్లడానికీ సిద్ధం షెల్‌ ‌కంపెనీలకు కోట్లాది రూపాయులు ఎలా వొచ్చాయి చైనా కంపెనీలు ఎలా పెట్టుబడులు పెట్టగలిగాయి లోక్‌సభలో మాట్లాడకుండా అడ్డుకున్నారు అనర్హత వేటు తర్వాత తొలిసారిగా మీడియాతో కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ…

పతనం దిశగా భారత పార్లమెంటరీ వ్యవస్థ…

‘‘అత్యున్నత వ్యవస్థ గా పిలువబడిన పార్లమెంట్‌ ‌మోదీ కాలంలో చర్చలు, కమిటీ లు లేకుండా తమకు నచ్చిన పద్దతుల్లో ప్రతిపక్షాల గొంతు నొక్కుతూ చట్టాలను చేస్తున్నారు.వివిధ సందర్భాలలో అధికార,ప్రతిపక్ష ఎంపీలు, ఎమ్మెల్యే లు 360 మందికి  పైగా నేరారోపణలు ఎదుర్కొంటున్నారని ఏ.డి.ఆర్‌(అసోసియేషన్‌ ‌ఫర్‌ ‌డెమోక్రటిక్‌ ‌రిఫార్మస్)అనే ఎన్‌.‌జి.ఓ తన నివేదికలో తెలిపింది.ఇందులో బిజెపి ప్రజాప్రతినిధులే ఎక్కువగా…

‘‘‌తెలంగాణకే తలమానికమైన ధర్మపురి నాటక సంస్థ’’

నేడు ప్రపంచ రంగస్థల దినోత్సవం   తెలంగాణలోనే మొదటిదిగా, తెలంగాణకే తలమానికంగా, ధర్మపురి పుణ్య క్షేత్రంలోని శ్రీ లక్ష్మనరసింహ నాట్య మండలి గత 85 సంవత్సరాలకు పైగా, కళామత ల్లికి ఎనలేని సేవలందిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. సనాతన ఆర్ష విద్యా సభ్యతా సంస్కృతులకు నిలయమైన ఈ క్షేత్రంలో, 1936 లో ప్రారంభమైన నాటక…

రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా ‘కంటి వెలుగు’

ఇప్పటి వరకు 41 రోజుల్లో 88 లక్షల 51 వేల 164 మందికి కంటి పరీక్షలు 14 లక్షల 69 వేల 533 మందికి రీడింగ్‌ అద్దాలు పంపిణీ లక్ష్యంలో 55.79 శాతం మందికి పరీక్షలు పూర్తి హైదరాబాద్‌, ‌మార్చి, 25 : కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి దృష్టి లోపాలను నివారించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా…

‌రాహుల్‌ అనర్హత విపక్షాలను ఐక్యం చేస్తున్నదా ..!

రాహుల్‌పై చట్టపరమైన చర్యగా చూపిస్తున్నప్పటికీ, ఇది కాంగ్రెస్‌పై బిజెపి కక్షసాధింపన్న విమర్శలు దేశ వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. చెంపదెబ్బకు ఉరిశిక్ష విధించినట్లుగా, చిన్న విషయానికి రాహుల్‌కు పెద్ద శిక్ష పడేట్లుగా తెరవెనుక బిజెపి ప్రమేయాన్ని ఆ పక్షాలు ఎత్తిచూపుతున్నాయి. ఎన్నికలవేళ ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ను దెబ్బతీయటంలో  భాగంగానే  రాహుల్‌ను బలిపశువును చేశారని ఆ పక్షాలు ఆరోపిస్తున్నాయి. మోదీ…

సంచలనం లేపుతున్న రాహుల్‌ అనర్హత

కాంగ్రెస్‌ అ‌గ్రనేత, పార్లమెంట్‌ ‌సభ్యుడు రాహుల్‌గాంధీపై అటు న్యాయస్థానం, ఇటు పార్లమెంట్‌ ‌సెక్రెటరేట్‌ ‌తీసుకున్న నిర్ణయాలిప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనాన్ని కలిగిస్తున్నాయి. రాహుల్‌పైన  రాజకీయ కక్షతో చేపట్టిన చర్యగానే పలు రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. రాజకీయ పార్టీల నాయకులు ఎదుటి పార్టీ పైన అనేక ఆరోపణలు చేయడం పరిపాటె..! ఆ సందర్భంలో అనుకోని రీతిలో వారి…

‘ ‌సిట్‌ ’ ‌బంధంలో బిఆర్‌ఎస్‌…

అధికార బిఆర్‌ఎస్‌ ‌చక్రబంధంలో చిక్కుకుపోయింది. రానున్న ఎన్నికల్లో తమకు ఏ పార్టీ పోటీ కాదన్న ధీమాతో ఉన్న ఆ పార్టీకి ఊహించని షాక్‌ ‌తగిలింది. ఒకవైపు లిక్కర్‌ ‌కుంభకోణం మరో వైపు పేపర్‌ ‌లీకేజీ ఇప్పుడు ఆ పార్టీని ఊపిరి తీసుకోకుండా చేస్తున్నాయి. దేశరాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకొచ్చెందుకు బిఆర్‌ఎస్‌ ‌పేరున జాతీయ పార్టీ ఏర్పాటు…