Tag తెలుగు వార్తలు

ప్రజాస్వామ్యమా నీ జాడ ఎక్కడ..!?

‘‘‌గుజరాత్‌ ‌కోర్టు తీర్పుతో విపక్షాల గుండె గాయపడింది, చతికిలపడ్డ విపక్షాలను కెలికి లేపింది,దానితో విపక్షాలను ఏకం చేసింది. ప్రజాస్వామ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. బీజేపీ అబద్దం, అహంకారం,నిరంకుశత్వం దుర్మార్గాలకు అంతం ఎంతో దూరంలో లేదు.కర్ణాటక నుండే ప్రారంభం అవుతుందని బలంగా విశ్వసిస్తున్నారు. ఎమర్జెన్సీ తలపించే విధంగా ఒకనాడు కాంగ్రెస్‌ ఏక పార్టీగా చలామణి అయితే అదే బాటలో…

పదో తరగతి ప్రశ్న పత్రాల వెల్లడిలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు

బండి సంజయ్‌ అరెస్టు మేజిస్ట్రేట్‌ ‌ముందు హాజరుపరిచిన పోలీసులు బిజెపి కార్యకర్తల ఆందోళన ఉమ్మడి వరంగల్‌, ‌కరీంనగర్‌ ‌జిల్లాల్లో ఉద్రిక్తత పరిస్థితులు చట్ట ప్రకారమే అరెస్టు సిపి రంగనాథ్‌ ‌సంజయ్‌ ‌తీరును నిరసిస్తూ బిఆర్‌ఎస్‌ ‌కార్యకర్తల ఆందోళన కాళోజీ జంక్షన్‌, (‌హన్మకొండ), ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 5 : ‌హన్మకొండ జిల్లా కమలాపూర్‌ ‌మండలంలోని ప్రభుత్వ బాలుర…

‌పొలిటికల్‌ ‌వార్‌

పదవ తరగతి పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారం మొత్తం రాజకీయలను కుదిపేస్తున్నది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ అరెస్టుతో ఆ పార్టీ- అధికార పార్టీల మధ్య మంటలు చెలరేగుతున్నాయి. సంజయ్‌తోపాటు మరికొందరు బిజెపి ప్రధాన నాయకులను కూడా తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటికీ, సంజయ్‌తో పాటు నలుగురిని వరంగల్‌ ‌నలుగురిని అరెస్టు  చేశారు. కాగా…

జన జీవితాల గోప్యతకు గండం

‘‘‌విద్యార్థులలో మొబైల్‌ ‌వాడకం విచ్చలవిడిగా పెరిగిపోయింది. అసభ్యకరమైన సన్నివేశాలను తిలకిస్తూ చిరుప్రాయంలోనే చెడుదార్లు పడుతున్నారు. కొంతమంది యువతకు పగలూ రాత్రీ అనే తేడా లేకుండా కూర్చున్నా, నిలుచున్నా, నడుస్తున్నా మొబైల్‌ ‌ఛాటింగే తప్ప మరో ధ్యాస లేదు. సెల్ఫీల మోజులో  సభ్యతకు తిలోదకాలివ్వడం దారుణం.’’ టెక్నాలజీ  మంచితో పాటు చెడు ఫలితాలను కూడా అందిస్తున్నది. ముఖ్యంగా…

కంపా నిధులు వినియోగించుకోలేని రాష్ట్రాలు అటవీ సంరక్షణలో వెనుకబడ్డాయి

2017 మరియు 2022 మధ్య నిర్బంధ అడ వుల పెంపకం కోసం కేంద్రం కేటా యించిన నిధు లలో దాదాపు 45% రాష్ట్రం వినియోగి ంచుకోలేదు. రాష్ట్రం నిర్ణయించిన ప్రతి సంవత్సరం ప్లాంటేషన్‌ ‌లక్ష్యాలు కూడా నెరవే రలేదు. అటవీ మరియు పర్యావరణ మంత్రిత్వ శాఖ అడవుల పెంపకం కోసం 2017 మరియు 2022 మధ్య…

ఔషధ ‘‘ధరాఘాతం’’

సర్కారు తన ఠంకశాలను పరిపుష్టం చేసుకునేందుకు బీదలు సామాన్యు ప్రజలను బలి పశువుగా మారుస్తుంది ఆర్థికమాంద్యం మాటున ‘పన్ను’ల గుదిబండ మోపి జనావళి వెన్ను విరుస్తుంది నిత్యావసర ధరలను పెంచి చుక్కల చూపింది చాలనట్టు ఇపుడు మందు గోలీల మీద భీకర ప్రతాపం ప్రదర్శిస్తుంది ఔషధ రేటు భారీగా పెంచి మృత్యు క్రీడలు వీక్షిస్తుంది ఇపుడు…

అధికారిక నివాసం ఖాలీ చేయండి ..!

రాహుల్‌ ‌గాంధీకి లోక్‌సభ సెక్రటేరియట్‌ ‌నోటిఫికేషన్‌ ‌జారీ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌మార్చి 27 : ప్రభుత్వ అధికారిక నివాసం ఖాలీ చేయాలంటూ కాంగ్రెస్‌ ‌పార్టీ ముఖ్య నాయకుడు రాహుల్‌ ‌గాంధీకి నోటీసులు అందాయి. పార్లమెంటు సభ్యత్వాన్ని ఉపసంహరించుకున్న తర్వాత లోక్‌సభ హౌస్‌ ‌కమిటీ ఈ నోటీసును జారీ చేసింది. రాహుల్‌ ‌గాంధీ 12 తుగ్లక్‌…

లక్షద్వీప్‌ ఎం‌పి కేసులో నేడు విచారణ

లోక్‌సభ సభ్యతం పునరుద్దరించాలని కేసు న్యూ దిల్లీ, మార్చి 27 : లక్షద్వీప్‌కు చెందిన ఎన్సీపీ నేత ఎంపీ మహమ్మద్‌ ‌ఫైజల్‌ ‌కేసును సుప్రీమ్‌ ‌కోర్టు నేడు మంగళవారం విచారించనుంది.  ఓ కేసులో అతడికి పదేళ్ల జైలుశిక్ష పడింది. అయితే ఆ కేసులో ఎంపీ ఫైజల్‌ను అనర్హుడిగా లోక్‌సభ సచివాలయం ప్రకటించింది. ఆ కేసు తీర్పుపై…

సిపిఆర్‌పై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరం

ఆందోళన కలిగిస్తున్న సడెన్‌ ‌కార్డియాక్‌ అరెస్ట్‌లు సిపిఆర్‌ ‌చేస్తే బతికే ఛాన్స్…‌సమయస్ఫూర్తితో వారిని కాపాడవొచ్చు ప్రతి పౌరుడికి సామాజిక బాధ్యత ఉండాలి సంగారెడ్డి శిక్షణా కార్యక్రమంలో మంత్రి హరీష్‌ ‌రావు సంగారెడ్డి, ప్రజాతంత్ర, మార్చి 27 : సడెన్‌ ‌కార్డియాక్‌ అరెస్ట్‌కు గురైన వారిని కాపాడేందుకు సిపిఆర్‌ ‌పక్రియపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని…