Tag తెలుగు వార్తలు

దిల్లీలో విపక్ష ఎంపిల తిరంగా ర్యాలీ

ఆదానీ వ్యవహారంపై జెపిసి ఎందుకు వేయరు రూ.50 లక్షల కోట్ల బడ్జెట్‌ను చర్చ లేకుండా ఎలా ఆమోదిస్తారు నిలదీసిన కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 6 : ‌దిల్లీలో విపక్ష ఎంపీలు గురువారం తిరంగా మార్చ్ ‌నిర్వహించారు. పార్లమెంట్‌ ‌నుంచి విజయ్‌ ‌చౌక్‌ ‌వరకు ర్యాలీ నిర్వహించారు. పార్లమెంట్‌ ‌బ్జడెట్‌ ‌సమావేశాలు…

మౌనం

మౌనం ఒక తపస్సు మౌనం మనసులోని ఉషస్సు మంచి భావనల యశస్సు మౌనం అంతరంగ తేజస్సు మౌనం మూగది కాదు మాట్లాడకపోవడం మౌనం కాదు మౌనం మనసుతో మాట్లాడుకోవడం మౌనం ఊహల ఊసులను పలకరిస్తుంది లోకాలోకాలను దర్శిస్తుంది మౌనం మూగ భావాలకు ప్రాణం మనసు విప్పని, చెప్పని మౌనం అర్ధాంగికారమే! అనుభూతులు ఆవేదనలు ఆవరించినప్పుడు మౌనం…

మరొక్కమారు తాకిపోవా?

కాలం నేర్పించే ఇష్టాలు చేదు విచిత్రాలు…. ఆ నైజమే నిజంగా ఏదో ఓ రూపంలో మనసుకు పరీక్ష…మనిషికి శిక్ష. మనసును కౌలిగి పట్టే మాట మాటకు పట్టం కట్టే ప్రేమ రెండు పక్క పక్కనే ఉంటూ తరించాలని ఏడిపిస్తాయి.. నీవు కురిసిన తేమకు తీయని కల చిగురిస్తూనే ఉంది… మరొక్కమారు తాకిపోవా? మనసు విరగ్గసెందుకు ..…

మనం ఇప్పుడు ‘‘నిఘా’’ నీడలో ఉన్నాం

ప్రతిక్షణం ‘‘పడగ’’నీడలో ఉన్నాం లేచింది మొదలు పడుకునే దాకా…. పడుకున్నది మొదలు లేచే దాకా…. ‘సీసీటీవీ’మొదలు ‘సెల్ఫోన్‌’ ‌దాకా…. ‘ఎల్సిడి’ మొదలు ‘ఎల్‌ఈడి’ దాకా…. మనం ఇప్పుడు నిఘా నీడలో ఉన్నాం ప్రతిక్షణం పడగ నీడలో ఉన్నాం ‘వైఫై’ మొదలు ‘డ్రోన్ల’ దాకా…. ‘రాకెట్‌’ ‌మొదలు ‘సాటిలైట్‌’ ‌దాకా…. ‘తూర్పు’మొదలు ‘పడమర’ దాకా…. ‘ఉత్తరం’ మొదలు…

పేపర్‌ ‌లీకేజిలో బిజెపి కుట్ర

స్వార్థ రాజకీయాలకు విద్యార్థుల జీవితాలతో ఆటలు కుట్రదారులను ఎవ్వరినీ వొదిలేదిలేదు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వికారాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 5 : ‌రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకే పేపర్‌ ‌లీకేజీలు చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. తాండూరు, వరంగల్‌లో టెన్త్ ‌పరీక్ష పేపర్‌ ‌లీక్‌ ‌చేయడంలో బీజేపీ అనుబంధ సంఘంలో…

ఏ అభియోగం కింద అరెస్ట్ ‌చేశారు: డిజిపికి కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి ప్రశ్న

కెసిఆర్‌ ‌ప్రభుత్వానికి కాలం చెల్లింది : బండి అరెస్ట్పై ఆగ్రహించిన తరుణ్‌ ‌చుగ్‌ ‌బండి సంజయ్‌ అరెస్ట్‌తో అక్రమాలు కప్పిపుచ్చుకోలేరు : కెసిఆర్‌ ‌తీరుపై మండిపడ్డ ఎంపి లక్ష్మణ్‌ హైదరాబాద్‌/‌న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 5 : ‌బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ అరెస్ట్, ఆయనపై నమోదైన కేసులపై తీవ్ర దుమారం రేగుతోంది. రాష్ట్ర…

బండి సంజయ్‌కి 14 రోజుల రిమాండ్‌

‌టెంత్‌ ‌క్లాస్‌ ‌పేపర్‌ ‌లీక్‌ ‌కేసులో హనుమకొండ ఫస్ట్ ‌క్లాస్‌ ‌మెజిస్ట్రేట్‌ ఆదేశం కాళోజీ జంక్షన్‌, (‌హన్మకొండ), ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 5 : ‌టెంత్‌ ‌క్లాస్‌ ‌హిందీ పేపర్‌ ‌లీకేజీ కేసులో ఏ1గా పోలీసులచే అరెస్టు కాబడిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌కి హన్మకొండ ఫస్ట్ ‌క్లాస్‌ ‌మెజిస్ట్రేట్‌ 14 ‌జ్యుడిషియల్‌ ‌రిమాండ్‌…

కుట్రల సూత్రధారి బండి

ట్విట్టర్‌ ‌వేదికగా మంత్రి కెటిఆర్‌ ఆ‌గ్రహం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 5 : ‌పదో తరగతి ప్రశ్న పత్రం లీకేజీ కుట్ర వెనుక సూత్రధారిగా తేలిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై మంత్రి కేటీఆర్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్‌ ‌వేదికగా బండి సంజయ్‌పై ఘాటు విమర్శలు చేశారు. పిచ్చోని చేతిలో రాయి ఉంటే..వొచ్చి…

పేపర్‌ ‌లీక్‌ అం‌తా బండి సంజయ్‌ ‌కుట్ర

అడ్డంగా దొరికిన బిజెపి నేతలు లీక్‌ ‌చేసింది బండి అనుచరులే పిల్లల జీవితాలతో ఆడుకుంటున్న బిజెపి దమ్ముంటే రాజకీయంగా కొట్లాడుదాం ఇక్కడున్నది కెసిఆర్‌ ‌ప్రభుత్వం అని గుర్తించు వి•డియా సమావేశంలో మండిపడ్డ మంత్రి హరీష్‌ ‌రావు మెదక్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 5 : ‌పేపర్‌ ‌లీకులు చేసినవాళ్లంతా బీజేపీవాళ్లే..బండి సంజయ్‌దే ప్లాన్‌ అని మంత్రి హరీష్‌…