Tag తెలుగు వార్తలు

చేతులు కడుగడం ద్వారా పలు వ్యాధుల నివారణ

 ‘‘అరచేతులు శుభ్రంగానే కనిపించినా వాటి మీద కోటాను కోట్ల సూక్ష్మజీవులు ఉన్నాయని ఊహించ గలరా? నీళ్లతో చేతులు కడుక్కున్నా అవి పోవు. సబ్బుతో కానీ, హ్యాండ్‌వాష్‌ ‌ద్రావకంతో కానీ దాదాపు 20 సెకన్లు కడుక్కుంటేనే చేతులు శుభ్రంగా ఉన్నట్టు. ప్రతి రోజూ భోజనం చేయడానికి ముందు, మల విసర్జనకు వెళ్లొచ్చిన తర్వాత ఇలా చేతుల్ని శుభ్రపరుచు…

ఒత్తిళ్లే మానసిక వైకల్యానికి మూలం

‘‘‌మానసిక వైకల్యం వచ్చిన వారిలో సగానికి పైగా మందికి 14 ఏళ్ల లోపు వయసు నుంచి ఈ సమస్య ప్రారంభమవుతుంది. మొత్తం 20 శాతం మంది బాల బాలికల్లో ఈ అవలక్షణం ఉన్నట్లు తేలింది. భయంకర సంఘటనలు, సామాజిక పరిస్థితుల కారణంగా మానసిక వైకల్యం చెందడం సర్వ సాధారణమైన కారణంగా చెపుతారు. మానసిక సమస్యతో బాధపడే…

ద్రౌపది వివాహం

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి ద్రౌపది సంవత్సరానికి ఒకరితో ఉంటుంది. ఆ రోజులలో వారి శయన మందిరానికి మిగిలిన పాండవుల్లో ఎవ్వరైనా వెళ్తే పన్నెండేళ్ళు అరణ్యవాసం చేయాలన్నారు. ఇదివిని నారద మహర్షి సంతోషించాడు. అంతా సుఖశాంతులతో వున్నారు. ఒకసారి దొంగలు ఒక బ్రహ్మణుడి ఆస్తిని దొంగిలించగా, అర్జునుడు ఆ తొందర్లో ధర్మరాజు ద్రౌపది ఉన్న…

జంగ్‌ ‌సైరన్‌ ‌మోగించిన మోదీ

అంతా అనుకున్నట్లే అయింది. ప్రధాని నరేంద్రమోదీ రాకతో తెలంగాణలో యుద్ధవాతావరణం ఏర్పడింది. ఇంతకు క్రితం నాలుగుసార్లు మోదీ తెలంగాణలో పర్యటించినా బిఆర్‌ఎస్‌ ‌పార్టీపై విమర్శనాస్త్రాలను సంధించడంతోనే పరిమితమైంది. కాని, శనివారం నాడు ఆయన బిఆర్‌ఎస్‌పైన యుద్ధ భేరీని మోగించినట్లు స్పష్టమవుతున్నది. ఇప్పటివరకు బిఆర్‌ఎస్‌, ‌బిజెపి పార్టీల మధ్య సాగుతున్న యుద్ధమల్లా ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర సంబంధా…

భారత ప్రధాని రాష్ట్ర పర్యటన ఈసారి కూడా …

ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్‌ ‌రాక సందర్భంగా ఈసారైనా రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రోటోకాల్‌ ‌పాటిస్తారా లేదా అన్నది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో మరోసారి చర్చనీయాంశమైంది. గత సంవత్సరకాలంగా భారత ప్రధాని నరేంద్రమోదీ పలుసార్లు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు వొచ్చిన సందర్భాల్లో ప్రోటోకాల్‌ ‌ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానిని స్వాగతించడం మొదలు వీడ్కోలు…

‌ప్రధాని హైదరాబాద్‌ ‌పర్యటన షెడ్యూల్‌ ‌ఖరారు

రేపు ప్రత్యేక విమానంలో రానున్న మోదీ వందేభారత్‌ ‌రైలుకు పచ్చ జెండా..సికింద్రాబాద్‌ ‌రైల్వేస్టేషన్‌ ‌విస్తరణకు శంకుస్థాపన భారీ భద్రతా ఏర్పాట్లలో అధికారులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 6 : ‌ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌ ‌పర్యటన ఖరారయ్యింది. ఈ మేరకు షెడ్యూల్‌ ‌కూడా విడుదల చేసారు. రేపు శనివారం ఉదయం 11:30 నిమిషాలకు ప్రధాని ప్రత్యేక…

బండి ఫోన్‌ ఎక్కడుందో పోలీసులకే తెలియాలి

అరెస్ట్టు చేయడానికి వొచ్చినప్పుడు బండి చేతిలోనే  ఉంది ప్రధాని మోదీ సభను విజయవంతం చేయాలని చెప్పారు కేసులకు భయపడేది లేదని ధీమాగా ఉన్నారు బండిని కలిసిన భార్య అపర్ణ వెల్లడి కరీంనగర్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 6 : ‌బండి సంజయ్‌ ‌ఫోన్‌ ఎక్కడుందో పోలీసులకే తెలుసని ఆయన భార్య అపర్ణ వ్యాఖ్యానించారు. పోలీసులు వొచ్చే వరకు…

జనగామలో ఎస్సై దంపతుల ఆత్మహత్య

ఉరి వేసుకుని భార్య…అనంతరం రివాల్వర్‌తో కాల్చుకుని ఎస్సై మృతి జనగామ, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 06 : ‌భార్య మరణాన్ని జీర్ణించుకోలేక ఓ ఎస్సై తన సర్వీస్‌ ‌రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జనగామ జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. జనగామ పట్టణ ఎస్సైగా కాసర్ల శ్రీనివాస్‌ ‌విధులు నిర్వహిస్తున్నారు. ఎస్సై దంపతుల మధ్య మధ్య ఆర్థిక…

ఇక ఇంటికే డాక్టర్‌..ఉచితంగా మందులు

ఫ్యామిలీ డాక్టర్‌ ‌కాన్సెప్ట్ ‌ప్రారంభం దేశానికి ఆదర్శం కాబోతుందని ఏపి సిఎం జగన్‌ ‌వెల్లడి పల్నాడు, ఏప్రిల్‌ 6 : ఆం‌ధ్రప్రదేశ్‌లో ఫ్యామిలీ డాక్టర్‌ ‌విధానం అమల్లోకి వొచ్చింది. పట్నాడు జిల్లాలోని చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో సీఎం వైఎస్‌ ‌జగన్‌ ‌మోహన్‌ ‌రెడ్డి గురువారం ప్రారంభించారు.  అనంతరం బహిరంగ సభలో జగన్‌ ‌మాట్లాడుతూ.. పేదవాడు వైద్యం…