హైదరాబాద్, ప్రజాతంత్ర : హైదరాబాద్లోని టీఎన్జీవో భవనంలో ఆదివారం జరిగిన డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ( DTF ) 15వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో కొత్త రాష్ట్ర కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

-
అధ్యక్షులు: ఎం. సోమయ్య (నల్లగొండ)
-
ప్రధాన కార్యదర్శి: టి. లింగారెడ్డి (హనుమకొండ)
ఉపాధ్యక్షులు:
- పి. శంతన్ (నిజామాబాద్)
- వి. రాజిరెడ్డి (కరీంనగర్)
- టి. శ్రీశైలం (మహబూబ్నగర్)
- బి. రేణుక (హైదరాబాద్)
- చాప బాబు (ములుగు)
కార్యదర్శులు:
- ఎం. సామ్యూల్ (అదిలాబాద్)
- జె. రామస్వామి (నాగర్కర్నూల్)
- ఎ. శ్రీనివాసరెడ్డి (హనుమకొండ)
- బి. శ్యామ్ (పెద్దపెల్లి)
- ఆర్. లింగయ్య (సూర్యాపేట్)
- అధ్యాపక జ్వాల ప్రధాన సంపాదకులు:
డాక్టర్ ఎం. గంగాధర్ (హనుమకొండ)
ఆడిట్ కమిటీ:
కన్వీనర్: పి. ఈశ్వర్ రెడ్డి (కరీంనగర్)
సభ్యులు:
- సిహెచ్. వెంకటేశ్వర్లు (సూర్యాపేట్)
- బి. సదానందం (రాజన్న సిరిసిల్ల)
ఈ కొత్త రాష్ట్ర కార్యవర్గం 2025-26 సంవత్సరానికి బాధ్యతలు నిర్వర్తించనుంది.





