కౌన్సిల్‌లో బీఏసీ సమావేశం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 30: తెలంగాణ శాసన మండలి చైైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి అధ్యక్షతన తన చాంబర్‌లో బిజినెస్‌ అడ్వైజరి కమిటీ (బీఏసీ) సమావేశం జరిగింది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసన సభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు, డిప్యూటీ చైర్మన్‌ బండ ప్రకాష్‌, శాసనమండలి ప్రతిపక్షనేత మధుసూధనాచారి, చీఫ్‌ విప్‌ పట్నం మహేందర్‌ రెడ్డి, ఎమ్మెల్సీలు మహేష్‌ కుమార్‌ గౌడ్‌, నెల్లికంటి సత్యం , తెలంగాణ లేజిస్లేచర్‌ సెక్రెటరీ డా. నరసింహా చార్యులు . తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *