– శివప్రతాప్ శుక్లాకు సీఎం స్వాగతం
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 10: తెలంగాణకు కొత్తగా నియమితులైన గవర్నర్ శివప్రతాప్ శుక్లా మంగళవారం ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఎయిర్పోర్టులో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ తదితరులు గవర్నర్కు స్వాగతం పలికారు. ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, డీజీపీ బి.శివధర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు గవర్నర్కు స్వాగతం పలికి వారిలో ఉన్నారు. అనంతరం గవర్నర్ శివప్రతాప్ నేరుగా లోక్భవన్కు చేరుకున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




