Category ఆద్యాత్మికం

అం‌తా రామమయం..

భద్రాదికి రామయ్య పెళ్ళి కళ నేటికీ• రామదాసు ఆభరణాలతోనే కల్యాణ తంతు రేపటి అపూర్వ ఘట్టానికి అంతా సిద్ధం భద్రాచలం, ఏప్రిల్‌ 08(‌ప్రజాతంత్ర ప్రతినిధి) : అదిగో అదిగో భద్రగిరి…ఆంధ్రజాతికది అయోధ్యపురి…అలాంటి పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ సీతారాములు కొలువైన స్థలం భద్రిగిరి. నూతనంగా వివాహమైన జంటను పెద్దలు సీతారాముల్లాంటి దాంపత్య జీవితం కలిగి ఉండాలని మనసారా…

‌శ్రీ లక్ష్మీ నరసింహ కరావలంబమ్‌ ..!

ఆరు సంవత్సరాల తరువాత… ప్రధానాలయంలో భక్తులకు మొదలైన నారసింహుని దర్శనాలు యాదాద్రిలో వైహభవోపేతంగా మహాకుంభ సంప్రోక్షణ అత్యంత వైభవోపేతంగా సాగిన శోభయాత్ర స్వామివారి పల్లకి మోసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌గర్భాలయంలోకి చేర్చిన ఉత్సవ మూర్తులు ఏకకాలంలో ఏడు గోపురాలకు మహాకుంభాభిషేకం యాదాద్రి పునర్నిర్మాణ కర్తలకు సిఎం కెసిఆర్‌ ‌సన్మానం ప్రపంచ అధ్యాత్మిక క్షేత్రంగా యాదాద్రి ఆలయం…

నేటి నుంచి కన్నుల పండుగగా.. భక్తులకు యాదాద్రి నారసింహుని దర్శనం

నేటి మహాకుంభ సంప్రోక్షణతో పూర్తికానున్న ఉద్ఘాటన క్రతువు సర్వాంగ సుందరంగా కొలువు దీరనున్న స్వామి ఆరేళ్ల నిరీక్షణకు తెరపడుతున్న వేళ సకల శిల్పకళా కౌషలంతో రూపుదిద్దుకున్న యాదాద్రి దివ్య క్షేత్రం సిఎం కెసిఆర్‌ ‌ప్రత్యేక శ్రద్ధతో చరిత్రలో నిలిచిపోయేలా పునర్నిర్మాణం ఉదయం 11.55 నుంచి భక్తులకు స్వయంభూ మూర్తుల దర్శనం నేటి క్రతువులో పాల్గొననున్న సిఎం…

యాదాద్రిలో కొనసాగుతున్న మహాకుంభ సంప్రోక్షణ

కన్నులపండువగా నాలుగో రోజు ఆలయ ఉద్ఘాటన కార్యక్రమాలు ప్రజాతంత్ర, యాదాద్రి, మార్చి 24 : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో నాలుగో రోజు ఆలయ ఉద్ఘాటన కార్యక్రమాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. మహాకుంభ సంప్రోక్షణ పర్వాల్లో భాగంగా పంచకుండాత్మక మహాయాగం నిర్వహిస్తున్నారు. పంచకుండాత్మక మహాయాగం ముగిశాక, మహాకుంభ సంప్రోక్షణ పర్వం నిర్వహించే సోమవారం నాడు…

యాదాద్రిలో కొనసాగుతున్న ఉద్ఘాటన క్రతువు

మూడో రోజుకు మహాకుంభ సంప్రోక్షణ ప్రజాతంత్ర, యాదాద్రి, మార్చి 23 : యాదాద్రిలో మహాకుంభ సంప్రోక్షణ మూడో రోజుకు చేరింది. సంప్రోక్షణలో అతిముఖ్య ఘట్టమైన పంచ కుండాత్మక మహాక్రతువును వేదపండితులు ప్రారంభించారు. మహాయాగంలో భాగంగా బుధవారం ఉదయం 9 గంటలకు యాగశాలలో శాంతి పాఠంతో కార్యక్రమాలు ప్రారంభమయిన అనంతరం ద్వారతోరణం, ధ్వజకుంభారాధన, చతుఃస్థానార్చన, మూలమంత్ర హవనము,…