Category అంతర్జాతీయం

Sunita Williams: అం‌తరిక్షంలోనే సునీతా విలియమ్స్

‌తిరుగు ప్రయాణంపై స్పష్టత ఇవ్వని నాసా టెక్సాస్‌,‌జూలై26:  అమెరికా-భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ ఇం‌కా అంతరిక్ష కేంద్రంలోనే ఉన్నారు. ఆమె రాక మరింత ఆలస్యం అవుతున్నది. ఇప్పటికే ఆమె తిరుగుప్రయాణం నెల రోజుల ఆలస్యమైంది. తిరిగి భూమికి వచ్చే బోయింగ్‌ ‌వ్యోమనౌకలో సమస్యలు తలెత్తడంతో .. ఆస్టోన్రాట్‌ ‌సునీతా విలియమ్స్‌తో పాటు బుచ్‌ ‌విల్మోర్‌…

యువతకు కాగడా అందించే తరుణం

అధ్యక్ష బరినుంచి తప్పుకోవడంపై బైడెన్‌ ‌వివరణ దేశం కోసమే తన నిర్ణయమని వివరణ వాషింగ్టన్‌,‌జూలై25:  అమెరికా అధ్యక్ష ఎన్నికలు-2024 రేసు నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన అనంతరం ప్రెసిడెంట్‌ ‌జో బిడెన్‌ ‌తొలిసారి బుధవారం స్పందించారు. అమెరికా మార్గదర్శకత్వాన్ని యువతరానికి అందిస్తున్నానంటూ ఆయన వ్యాఖ్యానించారు. యువ గళాలకు కాగడాను అందించాల్సిన తరుణం ఆసన్నమైందని ఆయన అన్నారు. ఈ…

అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు కొరోనా

ఐసోలేషన్‌లో ఉన్నట్లు అధికారిక ప్రకటన ఆరోగ్యంగానే ఉన్నట్లు బైడెన్‌ ‌వెల్లడి వాషింగ్టన్‌,‌జూలై18:  అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు కోవిడ్‌-19 ‌సోకింది. ఈ మేరకు వైట్‌హౌస్‌ ‌సమాచారం ఇచ్చింది. బైడెన్‌లో కోవిడ్‌ -19 ‌లక్షణాలు కనిపించాయి. త్వరగా కోలుకుని తిరిగి వస్తారు, ప్రస్తుతం క్వారంటెన్‌లో ఉన్న ఆయన, తన పనిని కొనసాగిస్తారని అధికారిక ప్రకటనలో తెలిపింది. 81…

నేపాల్‌లో ఘోర ప్రమాదం

రెండు బస్సులపై విరిగిపడ్డ కొండచరియలు నదిలో కొట్టుకుపోయిన 65 మంది నేపాల్‌లో శుక్రవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకొంది. నారాయణఘాట్‌-‌ముగ్‌లింగ్‌ ‌జాతీయ రహదారిపై తెల్లవారుజామున 3.30 సమయంలో కొండ చరియలు విరిగి పడ్డాయి. ఆ సమయంలో భారీగా వర్షం కూడా కురుస్తోంది. దీంతో అదే మార్గంలో దాదాపు 65 మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్న రెండు…

భారత్‌- ‌చైనా సరిహద్దులో అక్రమంగా బంగారం రవాణా

లద్దాఖ్‌, ‌జూలై10:  భారత్‌- ‌చైనా సరిహద్దులో అక్రమంగా రవాణా చేస్తున్న 108 కిలోల బంగారాన్ని భద్రతాదళం స్వాధీనం చేసుకొంది. ముగ్గురు వ్యక్తులను కస్టడీలోకి తీసుకున్నారు. ఈ ఘటన తూర్పు లద్దాఖ్‌లో చోటు చేసుకొంది. ఈనెల 9న తూర్పు లద్దాఖ్‌లో ఇండో- టిబెటన్‌ ‌బార్డర్‌ ‌పోలీసు  బలగాలు గస్తీ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే స్మగ్లింగ్‌ ‌గురించి సమాచారం…

నకిలీ కంపెనీలు సృష్టించి మోసం

అమెరికాలో నలుగురు తెలుగువాళ్ల అరెస్ట్ ‌వాషింగ్టన్‌,‌జూలై9: అమెరికాలో నలుగురు తెలుగువాళ్లను పోలీసులు అరెస్ట్ ‌చేశారు. నకిలీ కంపెనీలు సృష్టించి కొంతమందితో బలవంతంగా పని చేయించుకుంటున్నట్లు గుర్తించారు. ఇప్పటికే ఇద్దరు కంపెనీ మోసాల్లో ఇద్దరు భారతీయ సంతతికి చెందిన అమెరికన్లకు జైలు శిక్ష వేశారు. తాజాగా ఇప్పుడీ ఘటన చోటు చేసుకుంది. ఈ క్రమంలో వివిధ ప్రాంతాల్లో…

గోడి ఇండియా భారీ ప్రాజెక్టు గిగా స్కేల్‌ ‌సెల్‌ ‌తయారీ కేంద్రం

ముఖ్యమంత్రి ఏ రేవంత్‌ ‌రెడ్డితో సీఈవో మహేష్‌ ‌గోడి భేటీ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌జనవరి 17 : గోడి ఇండియా ప్రైవేట్‌ ‌లిమిటెడ్‌ ‌కంపెనీ తెలంగాణలో గిగా స్కేల్‌ ‌బ్యాటరీ సెల్‌ ‌తయారీ కేంద్రాన్ని నెలకొల్పనుంది. అందుకు సంబంధించి భారీగా రూ.8000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఈ యూనిట్‌లో…

విదేశీ రుణాలపై పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ ‌కీలక వ్యాఖ్యలు

విదేశీ అప్పులపై ఆధారపడటటం మాని, సొంతకాళ్లపై నిలబడటం నేర్చుకోవాలని పాకిస్తాన్‌ ఆర్మీచీఫ్‌ ‌జనరల్‌ ఆసిం మునీర్‌ అన్నారు. ఖానేవాల్‌ ‌మోడల్‌ అ‌గ్రికల్చర్‌ ‌ఫామ్‌లో జరిగిన ఓ కార్య క్రమంలో ఆయన మాట్లాడుతూ ‘ పాకిస్థానీలు ఉత్సాహవంతులు, ప్రతిభావ ంతులు, గర్వించదగినవారు. పాక్‌ ‌వాసులు కచ్చితంగా  బెగ్గర్స్ ‌బౌల్‌ (‌చిప్ప)ని విసిరేయాలి‘ అని వ్యాఖ్యానించారు. అన్ని రకాల…

మాడ్రిడ్‌, ‌జులై 25 : స్పెయిన్‌ ‌పార్లమెంటు ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాలేదు.  ఆల్బెర్టో నునెజ్‌ ‌ఫెయిజో నేతృత్వంలోని కన్సర్వేటివ్స్‌కు అధిక స్థానాలు వచ్చినా మెజార్టీకి చాలా దూరంలో నిలిచింది. ఆ పార్టీ  మిత్రపక్షమైన వోక్స్‌తో జట్టు కట్టినా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ లేదు. లెప్ట్ ‌నుంచి గట్టి ప్రతిఘటన ఎదురవడంతో…