ఉక్రెయిన్లో శాంతి స్థాపనకు కృషి జరగాలి
చమురు రవాణాలో అవాంతరాలు లేకుండా చూడాలి జి-20 సదస్సులో ప్రధాని మోదీ పిలుపు బైడన్తో పలు అంశాలపై చర్చలు ఉక్రెయిన్లో శాంతి స్థాపనకు సరైన మార్గం కనుగొనాలని ప్రపంచదేశాలకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. రెండో ప్రపంచ యుద్ధంలో శాంతి నెలకొల్పేందుకు అప్పటి దేశాధినేతలు చాలా ప్రయత్నాలు చేశారని, మరోసారి అలాంటి ప్రయత్నాలు రష్యా-…
