Category Uncategorized

బెంగాల్ ల్లో ఘోర రైలు ప్రమాదం

ఆగివున్న రైలును ఢీకొన్న గూడ్స్ ‌కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌కు తీవ్ర ప్రమాదం మూడు బోగీలు ధ్వంసం..15 మంది మృతి సహాయక చర్యలకు ఆదేశించిన సిఎం మమతా, కేంద్ర మంత్రి వైష్ణవి అశ్విన్‌ ‌రైలు ప్రమాద ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాతి.. మృతుల కుటుంబాలకు 2 లక్షల సాయం ప్రకటన కోల్‌కతా, జూన్‌ 17 : ‌పశ్చిమ బెంగాల్లోని…

సంకీర్ణ ప్రభుత్వానికి ఎదుట సవాలు..

ఆ  రాష్ట్రాలు ఎలా వోటు వేస్తాయనే దానిపై కేంద్రం స్థిరత్వం ఆధారపడి ఉంటుంది ప్రారంభంలో అడ్డంకులు ఎదురైనప్పటికీ, నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వొచ్చింది. అయితే అది స్థిరంగా ఉంటుందా? ప్రభుత్వానికి తక్షణ ముప్పు తప్పేలా లేదు. అయితే, రాబోయే నాలుగు నెలల్లో, నాలుగు రాష్ట్రాలు.. జమ్మూ కాశ్మీర్, హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్-ఎన్నికలు…

పిడుగుల నుండి రక్షించుకోవడం ఎలా..???

వర్షాకాలం వచ్చేసింది. ఈ కాలంలో పిడుగులు పడే అవకాశాలు ఎక్కువ. ఆకాశంలో మేఘాలలో మెరుపులు ఏర్పడతాయి. కాని వీటిలో కొన్ని మాత్రమే భూమిని తాకుతాయి. ఇలా భూమిని తాకిన మెరుపులే పిడుగుకు కారణమవుతాయి. నీలి రంగు మెరుపులు చాలా ప్రమాదం. పిడుగు ఎలా ఏర్పడుతుంది: ఇరవైఐదు వేల అడుగుల ఎత్తున ఉన్న మేఘాలకు పైనుంచి సూర్యరశ్మి…

ఆహార కల్తీ తో అనారోగ్యం

కల్తీ ఆహారాలతో ప్రజారోగ్యం దెబ్బతింటోంది, కల్తీ ఆహారం వల్ల దీర్ఘకాలంలో మధుమేహం, అధిక రక్తపోటు వంటి అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. జీర్ణకోశ సమస్యలు, క్యాన్సర్‌ వంటి ప్రమాదకర జబ్బులకు దారితీస్తుంది. రోడ్డు పక్కన ఆహారాలు సాధ్యమైనంత వరకూ తినకపోవడమే మంచిది.దేశంలో రోజు రోజుకు ఆహార కల్తీ ఎక్కువ అయిపోతుంది. ఏది కొనాలి అన్న.. తినాలి అన్న…

త్యాగానికి ప్రతీక బక్రీద్

ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన సిఎం రేవంత్  త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ (ఈద్ ఉల్ అజ్ )  పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇస్లాం ప్రవక్తల్లో ఒకరైన ఇబ్రహీం అస్సలామ్, అల్లాహ్ ఆజ్ఞను శిరసావహించి తన కుమారుడిని సైతం బలి ఇచ్చేందుకు సిద్ధం కావడాన్ని స్మరిస్తూ…

దేశంలో కమ్యూనిస్టులు బలపడితేనే ప్రజలకు సమన్యాయం

మత రాజకీయాలను తిరస్కరించిన దేశ ప్రజల సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తక్కళ్లపల్లి శ్రీనివాస్ రావు విజయవంతంగా ముగిసిన సీపీఐ జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు ధర్మ సాగర్ : దేశంలో కమ్యూనిస్టులు బలపడితేనే ప్రజలకు సమ న్యాయం జరుగుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాస రావు అన్నారు. ఆదివారం…

కెన‌డా వేడుక‌ల్లో అద్భుతంగా రాణించిన క‌ళాకారిణి దేవుల‌ప‌ల్లి సుమాలిక‌

ప్ర‌ముఖ న‌డుడు, ర‌చ‌యిత త‌నికెళ్ల భ‌రణి చేతుల‌మీదుగా ప్ర‌శంసాప‌త్రం కెన‌డా, జూన్ 16 : ఒంటారియో తెలుగు ఫౌండేషన్ (భవిష్యత్ తరాల ప్రగతి వేదిక ) ఆధ్వర్యంలో కెనడాలో తెలంగాణ హైద‌రాబాద్ కు చెందిన కుమారి దేవులపల్లి సుమాలిక  చేసిన నృత్య ప్ర‌ద‌ర్శ‌న‌ అంద‌రినీ ఆకట్టుకుంది. ఈనెల 15న కెనడాలో ఒంటారియో తెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో…

చట్టబద్దంగానే విద్యుత్‌ కొనుగోళ్లు

 రాష్ట్రంలో నిరంతర విద్యుత్‌ కోసం కృషి  ఈఆర్‌సి నిబంధనలు కాదని కమిషన్‌ వేయడం చట్టవిరుద్ధం  మా ప్రభుత్వానికి దురుద్దేశాలు అంటకట్టే ప్రయత్నాలు సరికాదు  కమిషన్‌ ముందుకు వొచ్చి వివరణ ఇవ్వాల్సిన పనిలేదు  వీలైతే మీరు రాజీనామా చేసి వెళ్లిపోండి  జస్టిస్‌ ఎల్‌. నర్సింహారెడ్డి కమిషన్‌కు కేసీఆర్‌ లేఖ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 15 : విద్యుత్‌…

ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ

సర్కారు దవాఖానాల్లో పోస్టుల భర్తీకి చర్యలు 531 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌, 193 ల్యాబ్‌ టెక్నీషియన్‌, 31 స్టాఫ్‌ నర్సుల భర్తీ త్వరలోనే నోటిఫికేషన్ల జారీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 15 : రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ మేరకు వివిధ దవాఖానాలు, విభాగాల్లో ఖాలీగా ఉన్న పోస్టుల భర్తీకి రంగం…