Category Uncategorized

ప్రొఫెసర్‌ జయశంకర్‌ ప్రోత్సాహం మరువలేనిది

వర్ధంతి సందర్భంగా కృషిని స్మరించుకున్న బిఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 20 : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం భావజాల వ్యాప్తి కోసం తన జీవితాన్ని అర్పించిన సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ గారి వర్ధంతి ( జూన్‌ 21) సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బిఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ వారి త్యాగాలను కృషిని…

భావ స్వేచ్ఛకు భంగం కలగదు…

అందరికీ ఇళ్లు, విద్య, వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం ˜ జర్నలిజానికి అండగా ప్రభుత్వం  టియూడబ్ల్యూజె రాష్ట్ర మహాసభల ముగింపు సభలో ఉప ముఖ్యమంత్రి భట్టి  జర్నలిజం కత్తి మీద సాము లాంటిదన్న మంత్రి తుమ్మల  జర్నలిస్టులకు ఔట్‌ సోర్సింగ్‌ పద్దతిలో వేతనాలివ్వాలన్న ఎంఎల్‌ఏ కూనంనేని భద్రాచలం/ఖమ్మం, ప్రజాతంత్ర,జూన్‌ 20 :  భావస్వేచ్ఛకు తమ ప్రభుత్వంలో…

సింగరేణిని కాపాడుకుంటాం

ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్‌ 20 : సింగరేణిని కాపాడుకునేందుకు ప్రధానిని కలుస్తామని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. విపక్షనేతలను కలుపుకుని వెళ్లి కలసి పరిస్థితిని వవరిస్తామని అన్నారు. తెలంగాణ ప్రాంతానికి ఉన్న ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి..ఈ సంస్థ తెలంగాణకు తలమానికమని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు…

సింగరేణిపై కాంగ్రెస్‌, బిజెపిల కుట్రలు

వేలం పాటలను ఎందుకు అడ్డుకోరు… మండిపడ్డ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 20 : సింగరేణికి బొగ్గు గనులు కేటాయించకుండా..ఉద్దేశ పూర్వకంగా కుట్ర జరుగుతుందని మాజీ మంత్రి, భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఆరోపించారు. గురువారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన వ్నిడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆనాడు 16…

నిరుద్యోగ యువత ఆందోళన

నోటిఫికేషన్లు ఇవ్వాలంటూ ఇందిరా పార్క్‌ వద్ద ధర్నా హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 20 : రాష్ట్రంలోని నిరుద్యోగులు ధర్నాల బాట పట్టారు. గ్రూప్‌-1 మెయిన్స్‌కు 1:100 పిలవాలని, గ్రూప్‌-2, గ్రూప్‌-3 పోస్టులు పెంచాలని నిరుద్యోగులు డిమాండ్‌ చేస్తూ ధర్నాకు దిగారు. గురువారం ఇందిరా పార్కు వద్ద చేపట్టిన ఈ ధర్నాకు పలు పార్టీలకు చెందిన రాజకీయ…

కాశ్మీర్‌ నుండి కన్యాకుమారి వరకు వయా అరుంధతి రాయ్‌

కాశ్మీర్‌ సమస్యపై వివరణ చారిత్రక వాస్తవం   ఆర్టికల్‌ 370 ఉండడం వల్లనే కాశ్మీర్‌ సమస్య ఉత్పన్నమవుతున్నదనీ దాన్ని రద్దు చేస్తే సరిపోతుందనే వాదన అప్పుడు, ఆర్టికల్‌ 370 రద్దు అయిన ఇప్పుడు, మనం తెలుసుకోవాల్సింది.  1947 ఆగస్టు 15 అధికార మార్పిడి వరకు బ్రిటిష్‌ వాళ్లు ఏనాడు భారత ఉపఖండాన్ని మొత్తంగా ప్రత్యక్షంగా పరిపాలించలేదు.…

మనసు కురిసిన అక్షరాలు…

అలిసిపోయిన బాటల్లో పూలతోటల నీడల విడిదులే కవితలు అని అన్నారో కవి. నిజమే జీవన యానంలో ఒత్తిడుల ఒరిపిడిలో మనిషి కోసం బుట్టెడు మెరుపుల్ని నేసి ఆకాశంపై నీలి గొంగళిని అలంకరించి ఆత్మీయతాసుమాల చినుకుల్ని చల్లి మట్టి పరమళ రాగాల్ని ఆలాపన చేసేది కవిత్వమే. గాయాల రొదల్ని ప్రేమతో నిమిరి భరోసాను పునరావాసమై కవిత్వమే పెంచుతుంది.…

అవిశ్రాంత కార్మిక ఉద్యోగ హక్కుల శ్రామికుడు

‘‘1969 ‌లో విశ్వవిద్యాలయ విద్యార్థులు కొనసాగించిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి సైద్ధాంతిక మద్దతును కొండపల్లి,శివసాగర్‌ ‌ల నాయకత్వంలో పీపుల్స్ ‌వార్‌ అం‌దించింది. అప్పటికే వ్యవసాయ శాఖలో ఉద్యోగిగా పని చేస్తూ దామోదర్‌ 1969 ‌తెలంగాణ ఉద్యమాని దావానంలా వరంగల్‌ ‌ప్రాంతంలో విస్తరింప చేసాడు. వరంగల్‌ ‌పోస్ట్ ఆఫీసు లో ఉద్యమ అణచివేతకి వ్యతిరేఖంగా వేలాదిమందిని సమీకరించి…

గాడి తప్పిన ప్రజా పంపిణీ వ్యవస్థ!

యథేచ్ఛగా నల్ల బజారుకు రాయితీ బియ్యం  నిత్యకృత్యంగా మారిన బియ్యం అక్రమ రవాణా  గుదిబండగా కిలో రూపాయి బియ్యం పథకం!  ఆదాయం పెరగాలంటే…కిలోబియ్యం పోవాల్సిందే ! ఆదాయ మార్గాలపై అధ్యయనం  చేస్తున్న ప్రభుత్వ పెద్దలు  గుదిబండ లాంటి బియ్యం  పథకాన్ని మాత్రం కదిలించడం లేదు. ఇబ్బడిముబ్బడిగా పెన్షన్లు, రేషన్‌ కార్డులు, కిలో రూపాయి బియ్యం పథకాలను…