Category Uncategorized

రాగల మూడురోజుల్లో తేలికపాటి వర్షాలు

వాతావరణ శాఖ వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 25 : ‌రాష్ట్రంలో రాగల మూడు రోజులు  తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు చాలా చోట్ల వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాగల ఐదు రోజులుల్లో రాష్ట్రంలో  పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెంటీగ్రేడ్‌  ‌కన్నా తక్కువగా అనేక చోట్ల నమోదు అయ్యే అవకాశం…

కెసిఆర్‌కు అవకాశమిస్తే అవినీతి తెరతీసారు

కాంగ్రెస్‌ ‌గెలుపుతోనే సుపరిపాలన సాధ్యం డియాతో సిఎల్పీ నేత భట్టి విక్రమార్క హనుమకొండ, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 25 : ‌కొత్త రాష్ట్రమని రెండోసారి కేసీఆర్‌కు అవకాశం ఇస్తే, ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేశారని సిఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. నిధులు, నియామకాలు లేకుండా దోపిడీ చేశారని భట్టి విక్రమార్క దుయ్యబట్టారు. సంవత్సరానికి రెండు కోట్ల…

జలమే జీవనం, నీరే ప్రాణాధారం..!

ప్రకృతికి సవినయ ప్రణతులు. ప్రకృతి ప్రసాధించిన సహజ వనరులతోనే ప్రాణికోటి మనుగడ సుసాధ్యం అయ్యింది. ఏమీ అడగకుండా అన్నీ అందుబాటులో ఉంచింది భూమాత. గాలి, నేల, నీరు అనే మూడు అత్యుత్తమ వనరులను దేవతలుగా పూజించే సంస్కృతి మనది. నేల తల్లి, వాయు దేవుడు, గంగామాతలను ఆరాదిస్తూ మనవ జీవితాలు సుసంపన్నం అవుతున్నాయి. నీరు ప్రాణాధారమయ్యింది.…

బ్లాక్‌ అం‌డ్‌ ‌వైట్‌ ‌రీల్‌

జీవిత రంగస్థలంలో ఎన్నో అనుభవాలు, మరెన్నో జ్ఞాపకాల పుటలు. కొన్ని మాత్రమే … జ్ఞాపకాల పొరల్లో శిలాక్షరాల్లా నిక్షిప్తమై, మన హృదయాలను అప్పుడప్పుడు పలకరిస్తూ, ఆనాటి అనుబంధాలను గుర్తుచేస్తూ, మనసును పరవశంతో పులకరింపచేస్తుంటాయి. అవి చిలకరించే చిట్టి,చిట్టి ఆనందాలకు కొలమానం ఉండదు. వాటిలో బాల్యస్మృతులు మరీనూ! చిన్నతనంలో… చెవులు రిక్కించుకొని విన్న నీతికధలు, ఇసుకలో కట్టిన…

కోరిన కోర్కెలు తీర్చే ధర్మపురి నారసింహుడు

‘‘భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితదూర’’ అనే మకుటంతో భక్తాగ్రేసరుడు శేషప్ప (కాకుం శేషా చలదాసు) రచించిన నరసింహ శతకంలోని పద్యాల మాధుర్యాన్ని ఆస్వాదించని తెలుగువా రుండరంటే అతిశయోక్తి కాదేమో… భారతీయ ప్రాచీన ఆర్ష విద్యా సభ్యతా సంస్కృతులకు పట్టు కొమ్మగా, హైందవ సనాతన సంప్రదాయాలకు కేంద్ర బిందువుగా పవిత్ర…

మేధస్సు ఆర్థికాభివృద్ధికి పునాది..

‘‘‌భారతీయ సంప్రదాయంలో చర్మ సౌందర్యానికి వినియోగించే పసుపుకు సైతం  విదేశీయులు పేటెంట్‌ ‌హక్కులు పొంది, భారతదేశ జ్ఞానాన్ని తస్కరించారు.  ప్రపంచ గణిత మేధావులకు సైతం అర్ధం కాని మహా గణిత మేధావి శ్రీనివాస రామానుజన్‌ ‌కు ఎందుకు  నోబెల్‌ ‌బహుమతి దక్కలేదు? మన దేశానికి చెందిన గణిత మేధావిని  కనీసం ఆయన మరణానంతరం కూడా మనం…

అమిత్‌ ‌షా ముస్లిం విద్వేష ప్రసంగం

రానున్న ఎన్నికలకు  తెలంగాణలో రాజకీయ పార్టీల మధ్య ఒక విధంగా యుద్ధ వాతావరణమే కనిపిస్తున్నది. అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వివాదాలు, సవాళ్ళు, దేవుళ్ళ మీద ప్రమాణాలతో రోజుకో అంశం రగులుతోంది. ముఖ్యంగా బిజెపి, కాంగ్రెస్‌లు ఏదో అంశంపైన అధికార బిఆర్‌ఎస్‌ ‌పార్టీని నగ్నంగా నిలబెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌…

ఎన్ని ట్రిక్కులు చేసిన బిఆర్‌ఎస్‌ ‌దే హ్యాట్రిక్‌

56 ‌లక్షల ఎకరాల్లో 26,600 కోట్ల పంట కొనుగోలు దేశంలో పండే పంట మొత్తాన్ని ఒక్క తెలంగాణ రాష్ట్రం పండిస్తుంది: మంత్రి హరీష్‌ ‌రావు కొత్తగూడెం/ ఖమ్మం, ప్రజాతంత్ర,  ఏప్రిల్‌ 24 : ఎవరెన్ని ట్రిక్కులు చేసినా తెలంగాణలో బిఆర్‌ఎస్‌దే హ్యాట్రిక్‌ ‌ఖాయమని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. దేశంలో మొత్తం ఎంత పంట పండుతుందో…

షర్మిల ఇంటి వద్ద ఉద్రిక్తత

సిట్‌ ‌కార్యాలయానికి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు విధుల్లో ఉన్న పోలీసులపై చేయిచేసుకున్న షర్మిల అడ్డుకుని పోలీస్‌ ‌స్టేషన్‌కు తరలించిన పోలీసులు స్టేషన్‌ ‌వద్ద తల్లి విజయమ్మ హంగామా పోలీసులపై షర్మిల దురుసు ప్రవర్తన : ఎస్సై ఫిర్యాదు మేరకు కేసు నమోదు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 24 : ‌లోటస్‌ ‌పాండ్‌లోని వైఎస్‌ ‌షర్మిల ఇంటి…