Category Uncategorized

సౌత్‌ ‌గ్రూపు అని ప్రస్తావించడం సరికాదు

న్యూదిల్లీ,మే9 : దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌ ‌లో దర్యాప్తు సంస్థలు సౌత్‌ ‌గ్రూపు అని ప్రస్తావి ంచడం సరికాదని సుప్రీంకోర్టు పేర్కొంది. దేశంలో సౌత్‌, ‌నార్త్ అనే వర్గీకరణ తగదని, అన్ని ప్రాంతాల పర్జల మనోభావాలను గౌరవి ంచాలని వ్యాఖ్యా నించింది. అయితే.. ఆయా సంస్థలు ఎందుకు సౌత్‌ ‌గ్రూపు అని ప్రస్తావించాయో, అలా ఎందుకు…

బాటసారీ!సాగిపో!!

ఎవరి కోసం ఎదురు చూడకు నడు నీ దారెంట… గొడుగు పట్టే ఆకులు నీతో కలిసొచ్చే జీవాలు అడుగడుగునా పలకరించే రాళ్ళూ, రప్పలూ ఉన్నాయిగా. ఈ స్నేహాలు సరిపోవా? ఈ మౌనం బాగోలేదు ఈ నిశ్శబ్దం భయాంకరమంటావా! దారిన వొచ్చీపోయే అందరితో మాట్లాడాలనీ, అందర్నీ వినాలని ఉందా! వద్దులే మళ్లీ గాయపడతావు, అలా చూస్తూ ఫో…

మణిపూర్‌లో ఎగిసిపడుతున్న మంటలను ఆర్పలేమా..!

భిన్నత్వంలో ఏక త్వం భారత నినాదంగానే మిగు లుతోంది. వైవిధ్య భరిత సమాహారం నా భారతం అన్న మాట చేదెక్కుతోంది. తీరొక్క సంస్కృతులు, ఆచార వ్యవ హారాలు మన ప్రత్యేకతలని ప్రసంగాలు చేస్తున్నాం. 140 కోట్ల భారతమాత ముద్దు బిడ్డలు సమైక్యతకు పునాదుల ంటూ ఊదరగొడుతున్నాం. దేశానికే అందాలు ఈశాన్య రాష్ట్రాల లోయలు, కొండల్ని సంబరపడ్డాం.…

మోదీ సోషల్‌ ‌మీడియా విష ప్రచారం .. !

కర్నాటక ఎన్నికలు జరుగుతున్న వేళ ప్రజలు ఏ పార్టీకి వోటేస్తారన్నది ..ఎవరిని గెలిపిస్తారన్నది 13న ఫలితాలతో తేలనుంది. ఇప్పుడక్కడ అధికారంలో ఉన్నది బిజెపి మాత్రమే. కానీ గత మూడేళ్లుగా అవినీతిలో కూరుకుని పోయిన బొమ్మై ప్రభుత్వం మరోమారు అధికారం కోసం గట్టి ప్రయత్నాల్లో ఉంది. ఈ క్రమంలో ప్రధాని మోదీ• ఛరిష్మా.. సోషల్‌ ‌డియా ప్రచారాలను…

మతమా ..కన్నడ ఆత్మ గౌరవమా ..వోటరు తీర్పు నేడు..!

కర్ణాటక శాసనసభకు మొత్తం 224 మంది సభ్యులను ఎన్నుకోవడానికి •నేడు  పోలింగ్‌ ‌జరగనుంది .కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ‌ప్రకటించింది మొదలు రాష్ట్రం లోని రెండు ప్రధాన జాతీయ పార్టీలు కేంద్రంలో అధికారం లో ఉన్న భారతీయ జనతా పార్టీ, ప్రధాన ప్రతి పక్షం కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రచారం హోరాహోరీ గా కొనసాగించాయి. 2018 లో…

నేటి మిట్టమధ్యాహ్నం జీరో షాడో

అరుదైన ఘట్టం కోసం ఎదురుచూపు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 8 : ఈ నెల 9న నగరంలో అరుదైన సంఘటన ఆవిష్క•తం కాబోతున్నది. మంగళవారం మధ్యాహ్నం 12.12 గంటల నుంచి 12:14 అంటే రెండు నిమిషాల వ్యవధిలో నీడ మాయం కానుంది. మంగళవారం సూర్యకిరణాలు నిట్టనిలువుగా పడటం వల్ల ఇలా జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనిని…

కర్నాటకలో ముగిసిన ఎన్నికల ప్రచారం

10 ఎన్నికలు..13న కౌంటింగ్‌కు ఏర్పాట్లు 224 స్థానాలకు 2613 అభ్యర్థుల పోటీ బెంగళూరు, మే8 : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. సోమవారం సాయంత్రం 5గంటలకు ప్రచారపర్వం ముగిసింది. 10న ఎన్నికలు ఒకే దఫాలో జరుగనున్నాయి. 13న ఓట్ల లెక్కింపు జరుగనుంది. కర్ణాటక అసెంబ్లీలోని 224 స్థానాలకు ఈ నెల పదిన ఎన్నికలు జరగనున్నాయి.…

మత మౌఢ్యంపై పోరాడాల్సిందే

హరేకృష్ణ దీనిని ముందుకు తీసుకెళ్లాలి హరేకృష్ణ హెరిటేజ్‌ ‌టవర్‌కు శంకుస్థాపన మతమౌఢ్యం పెచ్చరిల్లడంపై కెసిఆర్‌ ఆం‌దోళన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే8: మతం మన జీవితంలో విడదీయరానిదే అయినా.. మత మౌఢ్యం ప్రమాద కరమని ముఖ్యమంత్రి కేసీఆర్‌  అన్నారు. మత మౌఢ్యం మనుషులను పిచ్చివాళ్లను చేస్తుందని వెల్లడించారు. మతం, దేవుడు హింసకు వ్యతిరేకమని, మధ్యలో వచ్చినవాళ్లే మత…

జనావాసంపై కుప్పకూలిన మిగ్‌-21

ఇద్దరు మహిళలు సహా ముగ్గురు మృతి గాయాలతో బయటపడ్డ పైలట్‌ ‌జైపూర్‌,‌మే8 : భారత వైమానిక దళానికి చెందిన మిగ్‌-21 ‌యుద్ధ విమానం రాజస్థాన్‌ ‌లో కుప్పకూలింది. హనుమాన్‌గఢ్‌  ‌జిల్లాలో సోమవారం ఉదయం ప్రమాదవశాత్తు కూలింది. ఈ ఘటనలో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఐఏఎఫ్‌ ‌తెలిపిన వివరాల ప్రకారం.. సూరత్‌గఢ్‌ ‌నుంచి టేకాఫ్‌ అయిన…