Category Uncategorized

బి ఫార్మ్ అందుకున్న 51 మంది బీఆర్ ఎస్ అభ్యర్థులు

ఆదివారం బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌ రావు చేతుల మీదుగా బీఆర్‌ఎస్‌ భవన్‌లో బీఫారాలు అందుకున్న 51 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు 1. కోనేరు కోనప్ప 2. దుర్గం చిన్నయ్య 3. దివాకర్‌ రావు 4. కోవా లక్ష్మీ 5. భూక్య జాన్సన్‌ నాయక్‌ 6. జోగు రామన్న 7. అనిల్‌ జాదవ్‌ 8.…

51 మంది బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు సీఎం చేతుల మీదుగా బీ ఫామ్‌లు అందజేత

బీ ఫామ్‌తో పాటు ఎన్నికల ఖర్చులకుగాను రూ.40 లక్షల చెక్కులు మిగతా వారు నేడు ప్రగతీభవన్‌లో తీసుకోవాలని సూచన కొన్ని స్థానాల్లో అభ్యర్థులను మార్చే అవకాశమున్నట్లు ప్రచారం బీ ఫామ్‌లు అందని అభ్యర్థుల్లో ఆందోళన న్యాయపరమైన అంశాల వల్లే కొన్ని సిట్టింగ్‌ ఎంఎల్‌ఏల స్థానాల్లో మార్పులు చేయాల్సి వొచ్చిందని బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ అన్నారు.…

కేసీ ఆర్‌ బీమా…ప్రతి ఇంటికీ ధీమా

తెల్ల రేషన్‌ కార్డు కుటుంబాలకు రూ.5 లక్షల బీమా తెల్ల రేషన్‌ కార్డుదారులందరికీ సన్న బియ్యం ఆసరా పెన్షన్లు రూ. 3 వేలకు పెంపు…దశల వారీగా రూ. 5 వేలకు దివ్యాంగుల పెన్షన్లు వెంటనే రూ 5 వేలకు పెంపు…దశల వారీగా రూ. 6 వేలకు రైతు బంధు సాయం రూ.12 వేలకు పెంపు…దశల వారీగా…

కాంగ్రెస్ పార్టీ 55 అభ్యర్థుల జాబితా విడుదల 

మొదటి జాబితాలో రేవంత్, భట్టి ,  కోమటిరెడ్డి ,ఉత్తమ్, శ్రీధర్ బాబు , సీతక్క , పద్మావతి ,వేముల వీరేశం  ప్రకటించని పాలేరు ,ఖమ్మం .. రెండు ,మూడు రోజుల్లో మరో జాబితా  రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్‌ పార్టీ తొలి విడుత జాబితా ఆదివారం  విడుదల చేసింది. 55 మందితో కూడిన  తొలి…

కెసిఆర్ చేతుల మీదుగా బిఆర్ఎస్ బీఫామ్ అందుకున్న ఎమ్మెల్యే జైపాల్ యాదవ్

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 15 : కల్వకుర్తి నియోజకవర్గ బి ఆర్ ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా బీఫామ్ అందుకున్నారు. ఆదివారం తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కెసిఆర్ బిఆర్ఎస్ అభ్యర్థులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అభ్యర్థులకు దిశా నిర్దేశం…

అన్ని స్థానాల నుంచి ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ పోటీ

•పార్టీ మైనారిటీ విభాగం జాతీయ అధ్యక్షుడు బిషప్ దాసన్న ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 15 : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని స్థానాల నుంచి పోటీ చేయనున్నట్లు ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ విభాగం జాతీయ అధ్యక్షుడు బిషప్ దాసన్న వెల్లడించారు. ఆదివారం జరిగిన పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశంలో నేషనల్ పీపుల్స్…

వికారాబాద్ లో బీఆర్ఎస్ ‘మేనిఫెస్టో సంబరాలు’

కేసీఆర్ నాయకత్వం వర్థిలాలి : బీఆర్ఎస్ వికారాబాద్ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, అక్టోబర్15: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విడుదల చేసిన మేనిఫెస్టో అద్భుతంగా ఉందని,ఈ మేనిఫెస్టోతో పేద ప్రజలకు లబ్ది చేకూరుతుందని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి అన్నారు.బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బీఆర్ ఎస్…

సీఐఐ తెలంగాణ గ్రీన‌థాన్ విజేత‌ల‌కు రూ.1ల‌క్ష విలువైన హెల్త్ కార్డ్

•కిమ్స్ హాస్పిటల్ సీఎండీ డాక్ట‌ర్ బి.భాస్క‌ర‌రావు ప్ర‌క‌ట‌న‌ ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబ‌ర్ 15 : కార్పొరేట్ ప్రొఫెషనల్స్ ఫిట్ నెస్ నియమాల‌ ద్వారా ఆరోగ్యకరమైన, చురుకైన జీవనశైలిని అవలంబించేలా ప్రోత్సహించడానికి సీఐఐ తెలంగాణ నిర్వహించిన ఫ్లాగ్ షిప్ ఈవెంట్ కార్పొరేట్ గ్రీనథాన్ నాలుగో ఎడిషన్ ఆదివారం జరిగింది. ఇందులో ఎంపిక చేసిన సీఈఓలతో సహా వెయ్యిమంది…

కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాలో భట్టి విక్రమార్క కు చోటు

కాంగ్రెస్‌ పార్టీ విడుదల చేసిన మొదటి జాబితాలో ఖమ్మం జిల్లాలోని ఐదు స్థానాలలో మధిక ఒక్క స్థానానికి చోటు దక్కింది. సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కకు తొలి జాబితాలో స్థానం కల్పించారు. కాంగ్రెస్‌ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన భట్టి విక్రమార్క మల్లు 2007 నుండి 2009 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి…