Category Uncategorized

కాంగ్రెస్‌తో మళ్లీ దలారుల రాజ్యమే

  ప్రజలు ఏమాత్రం ఏమరపాటు పడొద్దు మళ్లీ అధికారంలోకి వొస్తే పాత పథకాలు కొనసాగుతాయి కొత్త పథకాలు అమలు చేస్తామని హామీ ఇస్తున్నా భువనగిరిలో కాంగ్రెస్‌ అరాచక శక్తులను పెంచి పోషించింది రైతుల భూమి మీద రైతులకే హక్కు ఉండాలనే ధరణి పోర్టల్‌ ‌భువనగిరి జిల్లా ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌   ‌యాదాద్రి…

కేసీఆర్ కుటుంబం అవినీతి దిల్లీ వరకు పాకింది

  –యువత పోరాటం ద్వారానే రాష్ట్రం -రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆరోపణ మహేశ్వరం, ప్రజాతంత్ర, అక్టోబర్ 16: కేసీఆర్ కుటుంబం అవినీతి తెలంగాణకు మాత్రమే పరిమితం కాకుండా దిల్లీ వరకు పాకిందని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆరోపించారు. సోమవారం మహేశ్వరం నియోజకవర్గం బడంగ్ పేట్ కేంద్రంలో బీజేపీ…

కాంగ్రెస్ ప్రభంజనం కొనసాగుతోంది..

ఎన్నికల ప్రచార సభ వికారాబాద్ జిల్లా నుండి నేను నిర్వహించాను.. సీఎం కేసీఆర్ హుస్నాబాద్ నుంచి నీవు ప్రారంభించావు ఇక చూసుకో.. డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి ప్రతి ఒక్కరూ తరలిరావాలి..  -ఎన్నికల శంఖారావం పూరించిన టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి.   వికారాబాద్ జిల్లా ప్రజాతంత్ర అక్టోబర్ 16: వికారాబాద్ జిల్లాకు…

సిబిఎస్ఇ జాతీయ పోటీలకు ఎంపికైన అవనీష్ బోలిశెట్టి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 16 : కాంబాట్ తైక్వాండో, స్పోర్ట్స్ అకాడమీలో శిక్షణ పొందుతున్న విద్యార్థి అవనీష్ బోలిశెట్టి, కోచ్ నరసింహ మాస్టార్ మార్గదర్శకత్వంలో శిక్షణ పొంది చెన్నైలో జరిగిన సిబిఎస్ఇ సౌత్ జోన్ తైక్వాండో పోటీలలో 14 సంవత్సరాలలోపు 37 కిలోల బరువు కంటే తక్కువ బరువు బాలుర విభాగంలో అద్భుతమైన ఆట తీరును…

బీజేపీ విజయం కోసం పాటుపడాలి

కూకట్ పల్లి, ప్రజాతంత్ర, అక్టోబర్ 16 : ఈ ఎన్నికల్లో కారు పార్టీని బోల్తా కొట్టించి కమలం వికసిస్తుందని, ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేసి, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వడ్డేపల్లి రాజేశ్వర్ రావు అన్నారు. కూకట్ పల్లి నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఫతే నగర్ డివిజన్ పరిధిలోని శివ…

కేటీఆర్ వదిలిన బాణమే కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 16 : కల్వకుర్తి నియోజకవర్గం లో బిఆర్ఎస్ టికెట్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కు ఇస్తే ఓడిపోతాడని పలు సర్వేలు, ఇంటిలిజెన్స్ రిపోర్టులు తెప్పించుకున్న మంత్రి కేటీఆర్, కసిరెడ్డి నారాయణరెడ్డి తో జరిగిన లోపాయి కారి ఒప్పందంతోనే..?  ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ పార్టీలో చేరి టికెట్ దక్కించుకున్నాడని..?  కేటీఆర్…

మహేశ్వరం ఎమ్మెల్యే అభ్యర్థిగా పి సబితా ఇంద్రారెడ్డి బి  ఫామ్ 

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, అక్టోబర్ 16:రాష్ట్ర ముఖ్యమంత్రి కె సి ఆర్ మహేశ్వరం నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి సి ఎం కె సి ఆర్ చేతుల మీదగా బి ఆర్ ఎస్ పార్టీ బి ఫామ్ అందజేశారు. ఈ  సందర్బంగా మంత్రి మాట్లాడుతు తెలంగాణ రాష్ట్రంలో…

మోదీ ప్రభుత్వంలో ఎన్నో అద్భుతాలు

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 16 : భారత ప్రధాని నరేంద్ర మోదీ తొమ్మిదిన్నర ఏండ్ల పాలనలో దేశంలో ఎన్నో అద్భుతాలు సృష్టించారని కేంద్ర ప్రభుత్వం అందించిన పలు సంక్షేమ పథకాలు బీద ప్రజలకు అర్హులైన లబ్ధిదారులకు అందించిన ఘనత భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కే దక్కుతుందని కేంద్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి…

దౌల్తాబాద్ మండల కేంద్రంలో గడపగడపకు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు

ప్రజాతంత్ర కొడంగల్ అక్టోబర్ 16:  దౌల్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ గారు ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలను  దౌల్తాబాద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గడపగడపకు ప్రచారం చేశారు రాబోయే రోజులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలంగాణ ప్రజలు 40 రోజులు ఓపిక పట్టాలని రానున్నది ఇందిరమ్మ…