Category Uncategorized

కుంగ్ ఫూ అసిస్టెంట్ గ్రాండ్ మాస్టర్ గా హీరాలాల్

ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 16 : ఆరోగ్య భారతాన్ని నిర్మించాలనే ఏకైక లక్ష్యంగా దేశంలో వేలాది మంది వైద్యరంగ నిపుణులను, శాస్త్రవేత్తలను దేశ విదేశాలలో తన శిష్య బృందాన్ని విస్తరించామని నిష్కిన్, మాంక్స్, కుంఫు యూనివర్స్ సంస్థ ఫౌండర్ డా.గల్లా ప్రకాష్ రావ్ పేర్కొన్నారు. హైదర్ గూడ ఎన్ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో…

పేదలకు బీమా సౌకర్యం

సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 16: బిఅర్ఎస్ ఎన్నికల హామీలో రేషన్ కార్డు కలిగిన పేదలకు బీమాసౌకర్యం కల్పిస్తామని హమి ఇవ్వడం పట్ల  స్వాగతిస్తున్నామని దళిత బహుజన ఫ్రంట్  జాతీయ కార్యదర్శి పి.శంకర్ తెలిపారు.సోమవారం రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హారీష్ రావును సిద్దిపేటలోని మంత్రి నివాసంలోడిబిఎఫ్ బృందం కలిసి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్…

బీఆర్ఎస్ తో నా బంధం ముగిసింది

పటాన్ చెరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 16: 22 ఏండ్ల బీఆర్ఎస్ అనుబంధానికి నీలం మధు ముదిరాజ్ స్వస్తి పలికారు. సోమవారం పటాన్ చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండలం కొత్తపల్లి వేదికగా టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఎన్ఎంఆర్ వ్యవస్థాపక అధ్యక్షులు నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ.. పార్టీ పెట్టిన 22 సంవత్సరాల…

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేది బిఆర్ఎస్ పార్టీ మాత్రమే

మహేశ్వరం, ప్రజాతంత్ర అక్టోబర్ 16: ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేసే ఏకైక ప్రభుత్వం బిఆర్ఎస్ మాత్రమేనని విద్యా శాఖ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పి.సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. గ్రీన్, ఓపెన్ జోన్ తొలగింపు ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి బిఏంసి అల్మాస్ గూడ ఆడివి రెడ్డి గార్డెన్ లో…

గుండెపోటుతో భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి మృతి

భద్రాచలం, ప్రజాతంత్ర, అక్టోబర్ 16 : భద్రాచలం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఐదు సంవత్సరాలు పాటు భద్రాచలం ప్రజలకు సేవలు అందించిన కుంజా సత్యవతి అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో జాతి నొప్పి రావడంతో ఒకటా కొట్టిన ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో మార్గమధ్యలోనే తుది శ్వాస విడిచారు. 2009లో ఆమె కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా భద్రాచలం నియోజకవర్గం…

జనసంద్రమైన హుస్నాబాద్..సిఎం సభకు పోటెత్తిన జనం

 సక్సెస్ తో గులాబీ పార్టీలో కొత్త జోష్.. హుస్నాబాద్, ప్రజాతంత్ర , అక్టోబర్ 15: హుస్నాబాద్ గులాబీ మయమైంది. హుస్నాబాద్ పట్టణంలోని సబ్ స్టేషన్ పక్కన సి ఎం కేసీఆర్ హాజరైన ప్రజాశీర్వాద సభకు జనం పోటెత్తారు. సుమారు లక్షమంది జనం ఈ సభకు హాజరయ్యారు. ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన సభ…

మూడు విడతలుగా కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్ర

రాష్ట్రంలో మూడు విడతలుగా విజయభేరీ బస్సుయాత్ర ఉంటుందని రేవంత్‌ రెడ్డి అన్నారు. మొదటి విడుతలో మూడు రోజులు బస్సు యాత్ర దసరా తర్వాత రెండవ దశ బస్సు యాత్ర, నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత మూడవ దశ బస్సు యాత్ర ఉంటుందని ఆయన తెలిపారు.ఈ నెల 18, 19, 20 తేదీల్లో జరిగే తొలి విడత…

కాంగ్రెస్‌ గ్యారెంటీలను కాపీ కొట్టిన కేసీఆర్‌

బీఆరెస్‌ తన ఉనికిని కోల్పోయింది కేసీఆర్‌ ఆలోచన శక్తి కోల్పోయారు కేసీఆర్‌ కు సూటిగా సవాల్‌ విసురుతున్నా.. ఈ ఎన్నికల్లో చుక్క మందు పోయకుండా, డబ్బులు పంచకుండా వోట్లు అడగాలి. 17 న మధ్యాహ్నం 12 గంటలకు అమరవీరుల స్థూపం వద్ద ప్రమాణం చేద్దాం రా.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి సవాల్‌ కాంగ్రెస్‌ పార్టీ…

దళిత పేదరికానికి దేశం సిగ్గుపడాలి..

ఎన్నికలొస్తే ఆగం కావొద్దు ..ఆలోచించాలి ..చర్చ పెట్టాలి అభివృద్ధి మీ కళ్ళ ముందరన్నది ..అభ్యర్థి సతీష్‌ మీ బిడ్డ ..ఆశీర్వదించబడి హుస్నాబాద్‌ శాసనసభ నియోజకవర్గం పార్టీ ప్రచార సభలో ముఖ్యమంత్రి, బిఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మండువ రవీందర్‌రావు,ప్రత్యేక ప్రతినిధి, వరంగల్‌ స్వాతంత్య్రం వొచ్చి ఏడు దశాబ్దాలు అయినా ఇంకా దళితులు పేదరికంలో ఉన్నారంటే దానికి…