Category Uncategorized

రైతులకు తాలు పేరుతో తెలుగు తీసి మోసం చేయరాదు

కుల్కచర్ల, ప్రజాతంత్ర డిసెంబర్ 06:రైతులకు తాలు పేరుతో తెలుగు తీసి మోసం చేయరాదని డిసిసి జిల్లా ఉపాధ్యక్షులు బొలుసాని భీమ్ రెడ్డి అన్నారు.బుదవారంనాడు పార్టీ కార్యకర్తలు, నాయకులతో కలిసి మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయంలో ఎంపిపి కి  మెమొరాండం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడారు..వరి కొనుగోలు చేసేందుకు రైతులకు సంచులు అందుబాటులో ఉండాలి.వరి కొనుగోలు కేంద్రాల్లో…

పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డిని కలిసి అభినందనలు

పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డిని కలిసి అభినందనలు తెలిపిన కందుకూరు మండలం ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు సొరసాని రాజశేఖర్ రెడ్డి కందుకూరు,ప్రజాతంత్ర,డిసెంబర్ 6 :మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యేగా మూడో సారి విజయం సాధించిన సబితాఇంద్రా రెడ్డిని ఎంపిటిసిల ఫోరమ్ అధ్యక్షులు సురసాని రాజశేఖర్ రెడ్డి,యువజన విభాగం నాయకులు తాళ్ల కార్తీక్, బొక్క దీక్షిత్ రెడ్డి,కాసోజు ప్రశాంత్ చారి,ఎగ్గిడి…

సబితా రెడ్డిని భారీ గజమాలతో సత్కరించిన కందుకూరు

సబితా రెడ్డిని భారీ గజమాలతో సత్కరించిన కందుకూరు మండలం బిఆర్ఎస్ సీనియర్ నాయకులు సామ మహేందర్ రెడ్డి,సురేందర్ రెడ్డి కందుకూరు,ప్రజాతంత్ర,డిసెంబర్ 6 : సబితా రెడ్డిని భారీ గజమాలతో  కందుకూరు మండలం బిఆర్ఎస్ సీనియర్ నాయకులు సామ మహేందర్ రెడ్డి,సురేందర్ రెడ్డి పలువురు నాయకులు ఆమె నివాసం వద్ద సత్కరించారు.మహేశ్వరం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ తరపున…

మృతుడి కుటుంబానికి రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక సహాయం అందజేత 

 ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 6 : కడ్తాల మండలంలోని గడ్డమీది తండ గ్రామపంచాయతీకి చెందిన చినావత్ ఫూల్య ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న గ్రామీణాభివృద్ధి స్టాండింగ్ కమిటీ జిల్లా సభ్యులు కడ్తాల జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ గడ్డమీద తండాకు చేరుకొని ఫూల్య కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.  అనంతరం ఫూల్యా  కుటుంబానికి జర్పుల…

సీపీఆర్ పై విద్యార్థులకు అవగాహన

పటాన్‌చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 6: నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సెన్సైస్ (ఎన్బీఈఎంఎస్), ఇండియన్ ఫార్మాస్యూటికల్ అసోసియేషన్ స్టూడెంట్స్ ఫోరమ్ (ఐసీఏ-ఎస్ఎఫ్)ల సంయుక్త సౌజన్యంతో గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీలో బుధవారం హఠాత్తుగా ఒక మనిషి కుప్పకూలినప్పుడు (కార్డియోసల్మనరీ రిససిటేషన్ – సీపీఆర్) నిర్వహించాల్సిన ప్రక్రియపై విద్యార్థులకు వర్చువల్ గా శిక్షణనిచ్చారు. ఈ దేశవ్యాప్త…

దిల్లీ లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలను కలిసిన కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి గా రేపు ..గురువారం మధ్యాహ్నం 1.28 ని.లకు ఎల్ బీ స్టేడియం లో ప్రమాణ స్వీకారం చేయనున్న రేవంత్ రెడ్డి బుధవారం దిల్లీ లో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ,  ఏఐసిసి చైర్ పర్సన్   శ్రీమతి సోనియా గాంధీ ,ఇతర అగ్రనాయకులు రాహుల్ గాంధీ ,ప్రియాంక గాంధీ…

పార్లమెంట్‌లో ప్లకార్డుల ప్రదర్శన నిషేధం

ఎవరైనా అలా చేస్తే చర్యలు తీసుకుంటాం ఎంపిలను హెచ్చరించిన స్పీకర్‌ ఓమ్‌ బిర్లా న్యూ దిల్లీ, డిసెంబర్‌ 5 : లోక్‌సభలో ప్లకార్డులు తీసుకుని రావొద్దని..సభలో గౌరవం, క్రమశిక్షణను కొనసాగించాల్సిన అవసరం ఉందని లోక్‌సభ స్పీకర్‌ ఓమ్‌ బిర్లా ఎంపీలకు హెచ్చరిక జారీ చేశారు. ప్లకార్డుల ప్రదర్శన సరికాదన్నారు. ఇది పార్లమెంటరీ వ్యవహారాలకు తగదన్నారు. ఒకవేళ…

సాగర్‌ జలాలపై 8న జలశక్తి శాఖ సమావేశం

తెలంగాణ, ఏపి రాష్ట్రాల అధికారుల హాజరు కావాలని ఆదేశాలు న్యూ దిల్లీ, డిసెంబర్‌ 05 : నాగార్జునసాగర్‌పై ఈ నెల 8న కేంద్రం సమావేశం జరుగనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, జలవనరుల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరుకావాలని కేంద్ర జలవనరుల శాఖ ఆదేశాలు జారీ చేసింది. దిల్లీలో జరుగనున్న సమావేశానికి…

వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో జోరుగా వర్షాలు

హైదరాబాద్‌లో అక్కడక్కడా చిరుజల్లులు బొగ్గు ఉత్పత్తికి అంతరాయం రాగల రెండు రోజుల్లో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం తీరం దాటిన మిచౌంగ్‌ తుఫాన్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 5 : మిచౌంగ్‌ తుఫాను బాపట్ల వద్ద తీరం దాటింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని ఈశాన్య జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ…