Category Uncategorized

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 11 : ఆమనగల్లు – షాద్నగర్ వెళ్లే ప్రధాన రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు ఆమనగల్లు ఎస్సై బలరాం నాయక్ తెలిపారు. ఆయన తెలిపిన విరాలు ఇలా ఉన్నాయి. తలకొండపల్లి మండలం కర్కస్ తండా కు చెందిన కేతావత్ గోపాల్ (43) అతని చెల్లెలు…

ఫుట్ పాత్ లను ఆక్రమిస్తే కఠిన చర్యలు 

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 11 : కడ్తాల్ పట్టణంలో ఎన్ హెచ్ 765 హైదరాబాద్ – శ్రీశైలం జాతీయ రహదారి కిరువైపులా  ఫుట్ పాత్ లను ఆక్రమించి చిరు వ్యాపారాలు కొనసాగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కడ్తాల్ సీఐ శివప్రసాద్ హెచ్చరించారు. సోమవారం కడ్తాల్ పట్టణంలో ట్రాఫిక్ పోలీసులతో కలిసి రోడ్డుపై ఉన్న తోపుడు బండ్లు,…

 మైసమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే కసిరెడ్డి

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 11 : కల్వకుర్తి ఎమ్మెల్యే గా గెలుపొందిన తరువాత మొట్టమొదటిసారిగా తన నియోజకవర్గంలో అడుగుపెట్టిన కశిరెడ్డి నారాయణ రెడ్డి సోమవారం మైసిగండి మైసమ్మ దేవాలయంలో అమ్మ వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కర్కల్ పహాడ్ గ్రామానికి చెందిన బుచ్చిరెడ్డి తల్లి మృతి చెందారు. విషయం తెలిసి ఆమె మృతదేహానికి…

కడ్తాల అభివృద్ధికి తన శ్రాయశక్తుల కృషి చేస్తా

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 11 : కడ్తాల్ పట్టణ అభివృద్ధికి తన శ్రాయశక్తుల కృషి చేస్తానని ఆ గ్రామ సర్పంచ్ గూడూరు లక్ష్మీనరసింహారెడ్డి అన్నారు. సోమవారం కెనరా బ్యాంక్ సమీపంలో కాలనీకి వెళ్లే రహదారిలో పెద్ద గుంత ఏర్పడింది విషయం తెలుసుకున్న ఆయన జెసిబి యంత్రంతో  కుంగిన గుంతను పూడ్చివేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ ప్రాంతంలో…

 ప్రజావాణి ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించండి:జిల్లా కలెక్టర్ గౌతమ్

మేడ్చల్, ప్రజాతంత్ర, డిసెంబర్ 11 :  ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలనిమేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ అన్నారు. సోమవారం  జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో భాగంగా వివిధ సమస్యలపై పిర్యాదులను సమర్పించడానికి వచ్చిన ప్రజల నుండి  జిల్లా అదనపు కలెక్టర్ విజయంద్ర రెడ్డితో  కలిసి ప్రజల వద్ద…

మార్కెట్ యార్డ్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

 పటాన్ చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 11:పటాన్ చెరు డివిజన్ పరిధిలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో 20 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న 160 దుకాణాల సముదాయం నిర్మాణ పనులను పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తయితే.. ఇటు వ్యాపారస్తులకు అటు…

ప్రజావాణికి 105 ఫిర్యాదులు. శాఖల వారీగా ప్రజా సమస్యలను పరిష్కరించి ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 11:  రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వరి ధాన్యం,  పత్తి కొనుగోలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు.  సోమవారం కలెక్టరేట్ లోని  సమావేశ మందిరంలో ప్రజావాణి నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అధికారులనుద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ… ప్రభుత్వ ఆదేశాలు,  సూచనల మేరకు అధికారులు పనిచేయాలన్నారు.  రైతులకు పాసు…

ఎమ్మెల్యే నారాయణరెడ్డి కి అభినందనల వెల్లువ

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 11 : కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందిన కసిరెడ్డి నారాయణరెడ్డి కి కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజల నుండి శుభాకాంక్షల వెల్లువలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లోని ఆయన స్వగృహంలో ఆమనగల్లు పట్టణానికి చెందిన మాజీ ఎంపీటీసీ గుర్రం కేశవులు ఆధ్వర్యంలో పలువురు మర్యాదపూర్వకంగా కలుసుకొని నారాయణరెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం పూల…

మాలలకు సముచిత స్థానం కల్పించిన కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 11 : మాలలకు సముచిత పదవులు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలకు యావత్ తెలంగాణ రాష్ట్ర మాలలు ఋణపడి ఉంటారని మాల మహనాడు జాతీయ అధ్యక్షుడు పబ్బతి శ్రీకృష్ణ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, అందులో మాలలు, మాదిగలకు సరైన పదవులు ఇచ్చినందుకు ఆపార్టి…