Category Uncategorized

‌గ్రీన్‌ ఇం‌డియా ఛాలెంజ్‌ ‌కి ఐదేళ్లు..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆశీస్సులతో, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌ ‌కుమార్‌ ‌శ్రీకారం చుట్టిన ‘‘గ్రీన్‌ ఇం‌డియా ఛాలెంజ్‌’’ ఐదేళ్ళు పూర్తి చేసుకుంది. గొప్ప మనసుతో ప్రకృతి ప్రేమికుడు జోగినిపల్లి సంతోష్‌ ‌కుమార్‌ ‌ప్రారంభించిన గ్రీన్‌ ఇం‌డియా ఛాలెంజ్‌ ‌లో భాగంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించుకునే బాధ్యతను కూడా మనదేనని గుర్తు చేసి…

రుతు ప్రేమ లేకపోతే జీవనమే లేదు

మానవ మనుగడను శాసించేది రుతుచక్రం మీ ఆరోగ్యమే మా ఆరోగ్యం గజ్వేల్‌లో రుతుప్రేమ మెనుస్ట్రువల్‌ ‌కప్పుల పంపిణీలో మంత్రి హరీష్‌రావు రెండు నెలలు ఇష్టపడి చదివితే..మీ జీవితాంతం తలెత్తుకుని బతకొచ్చు : శిక్షణ పొందుతున్న పోలీసు ఉద్యోగార్థులకు మంత్రి సూచన సిద్ధిపేట, ప్రజాతంత్ర బ్యూరో / గజ్వేల్‌, ‌మే 28 (ప్రజాతంత్ర విలేఖరి) : మీరు…

పాలిటిక్స్ ‌పొల్యూటర్‌

తన అవసరం కోసం వంగివంగి దండం పెడతాడు ఉప్పొంగిపోయి ఆదరించావో కట్టుబట్ట కూడ మటుమాయం తన స్వార్థం కోసం ఆలింగనానికి యత్నిస్తాడు ఎరక్కపోయి హత్తుకున్నావో వెన్నుపోటు గాయం ఖాయం తన ఎజెండా కోసం భ్రమల లోకంలో ఊరేగిస్తాడు ఉబ్బిపోయి జేజేలు కొట్టావో కట్టుబానిసత్వం ఇక శరణ్యం అధికార పీఠం కోసం కపట నాటకం ప్రదర్శిస్తాడు కరిగిపోయి…

హరితహారంతో ఆకుపచ్చని తెలంగాణ

‘‘‌రోజు రోజుకు హరించుకుపోతున్న అడవి. పెరుగుతున్న కాంక్రీట్‌ ‌జంగల్‌.  ‌పెరుగుతున్న జనాభా వల్ల వాహన, పరిశ్రమల వ్యర్థ కాలుష్యాల వల్ల జీవారణం అంతా అస్తవ్యస్థమైంది. భూభాగంలో కనీసం 33శాతం ఉండాల్సిన అడవి అంతరించిపోయే పరిస్థితి దాపురించింది. దీంతో భూమిపై మొత్తం జీవన ప్రమాణాలే తగ్గిపోయి, అనారోగ్యాలు, అనేక సమస్యలు తలెత్తుతున్నాయి.దీన్ని గుర్తించిన సీఎం కెసిఆర్‌  ‌ప్రపంచంలోనే…

ప్రపంచ బాక్సింగ్ పోటీల్లో బంగారు పతకం సాధించిన నిఖిత్ జరీన్ కు శంషాబాద్ విమానాశ్రయం లో స్వాగతం పలికిన రాష్త్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్

ఇటీవల ప్రపంచ బాక్సింగ్ పోటీల్లో బంగారు పతకం సాధించిన నిఖిత్ జరీన్ మరియు 3 బంగారు పతకాలు సాధించిన షూటర్ సింగేష హైదరబాద్ చేరుకున్న సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయం లో స్వాగతం పలికిన రాష్త్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ మరియు ఇతర అధికారులు

దేశంలో స్వల్పంగా పెరిగిన కొరోనా కేసులు

న్యూఢిల్లీ, మే 27 :  దేశంలో కొరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గురువారం 2628 కేసులు నమోదవగా, శుక్రవారం 2710 మందికి పాజిటివ్‌ ‌వొచ్చింది. దీంతో మొత్తం కేసులు 4,31,47,530కు చేరాయి. ఇందులో 4,26,07,177 మంది బాధితులు వైరస్‌ ‌నుంచి కోలుకోగా, 5,24,539 మంది మరణించారు. మరో 15,814 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత…

హైదరాబాద్‌లో జెడ్‌ఎఫ్‌ ‌విస్తరణ

దావోస్‌ ‌వేదికగా కెటిఆర్‌తో చర్చించిన ప్రతినిధులు హైదరాబాద్‌,‌ మే 27 : ‌దావోస్‌లో కెటిఆర్‌ ‌పర్యటనతో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా జర్మనీకి చెందిన జెడ్‌ఎఫ్‌ ‌సంస్థ హైదరాబాద్‌లో విస్తరణ ప్రణాళికలు ప్రకటించింది. ఈ మేరకు దావోస్‌ ‌వేదికగా రాష్ట్ర మంత్రి కేటీఆర్‌తో ఆ సంస్థ ప్రతినిధులు సమావేశమై విస్తరణ ప్రణాళికలపై చర్చించారు. 3 వేల మందికి…

శక్తి ఉన్నంత వరకు సేవ చేస్తాం

మనల్ని చూసి కేంద్ర ప్రభుత్వం ఓర్వడం లేదు మతాల మధ్య చిచ్చు పెట్టి ప్రయోజనం పొందే యత్నం కేసీఆర్‌ను యాది చేసుకోవాలె… కృతజ్ఞత చూపాలె రామాయపల్లిలో డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌డ్లను ప్రారంభించిన మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, మే 27(ప్రజాతంత్ర బ్యూరో) : కేంద్రంలోని బిజెపి పార్టీ సర్కార్‌పై రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య  శాఖ మంత్రి…

‌ప్రభుత్వ దవాఖానాల్లో… సాధారణ ప్రసవాల సంఖ్య పెరగగాలి

ఆశావర్కర్లు బాధ్యత తీసుకోవాలి సిజేరియన్లకు వ్యతిరేకంగా ప్రచారం చేపట్టాలి త్వరలోనే మెదక్‌ ‌రైలు కూతపెడుతుంది మెదక్‌లో హాస్పిటల్‌ ‌ప్రారంభోత్సవంలో హరీష్‌ ‌రావు మెదక్‌, ‌ప్రజాతంత్ర, మే 27 : రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ ప్రసవాలు 30 నుంచి 56 శాతం పెరిగాయని, కాన్పుల శాతం మరింత పెరగాల్సి ఉందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి…