వరుసగా తొమ్మిదోసారి.. ఎరక్రోటపై జెండా ఎగరేయనున్న ప్రధాని మోడి
వజ్రోత్సవ వేళ జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగం నూ దిల్లీ, ఆగస్టు14 : స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల వేళ నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట వద్ద జాతీయ జెండాను ఎగురవేసి, వరుసగా తొమ్మిదోసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. భారతదేశ స్వాతంత్య్రం 75వ వార్షికోత్సవ వేడుకలను జరుపుకుంటున్న సందర్భంగా పంద్రాగస్టు వేడుక చాలా ముఖ్యమైనది. వేడుకల్లో…
