తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి
సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.పార్టీ పిలుపు మేరకు సెప్టెంబర్ 17న విమోచన దినాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సిద్దిపేట పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా…
