Category తెలంగాణ

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి

సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.పార్టీ పిలుపు మేరకు సెప్టెంబర్ 17న విమోచన దినాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సిద్దిపేట పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా…

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి

సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.పార్టీ పిలుపు మేరకు సెప్టెంబర్ 17న విమోచన దినాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సిద్దిపేట పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా…

5వ మహా సభలకు సున్నపు వసంతంకు ఆహ్వాన పత్రిక 

ప్రజాతంత్ర చేవెళ్ల డివిజన్,సెప్టెంబర్ 15: చేవెళ్ల మండల ఎంపీటీసీ కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గం నాయకులు సున్నపు వసంతంను మర్యాద పూర్వకంగా కలిసి శాలవతో సన్మానం చేశామని అంబేద్కర్ సంఘం నాయకులు అన్నారు.ఈ నెల సెప్టెంబర్ మాసంలో 23,24,తేదీలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రంగారెడ్డి జిల్లా 5వ మహా సభలు విజయవంతం చేయాలని…

5వ మహా సభలకు సున్నపు వసంతంకు ఆహ్వాన పత్రిక 

ప్రజాతంత్ర చేవెళ్ల డివిజన్,సెప్టెంబర్ 15: చేవెళ్ల మండల ఎంపీటీసీ కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గం నాయకులు సున్నపు వసంతంను మర్యాద పూర్వకంగా కలిసి శాలవతో సన్మానం చేశామని అంబేద్కర్ సంఘం నాయకులు అన్నారు.ఈ నెల సెప్టెంబర్ మాసంలో 23,24,తేదీలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రంగారెడ్డి జిల్లా 5వ మహా సభలు విజయవంతం చేయాలని…

తెలంగాణలో మూడోసారి టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టడం ఖాయం

వికారాబాద్ జిల్లా ప్రజాతంత్ర సెప్టెంబర్ 15: ప్రజాభిమానం పొందిన బిఆర్ఎస్ పార్టీ రానున్న ఎన్నికల్లో ఘన విజయం సాధించి మూడవసారి ముచ్చటగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో హ్యాట్రిక్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని రాష్ట్ర సమాచార గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఇటీవలే రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు…

తెలంగాణలో మూడోసారి టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టడం ఖాయం

వికారాబాద్ జిల్లా ప్రజాతంత్ర సెప్టెంబర్ 15: ప్రజాభిమానం పొందిన బిఆర్ఎస్ పార్టీ రానున్న ఎన్నికల్లో ఘన విజయం సాధించి మూడవసారి ముచ్చటగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో హ్యాట్రిక్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని రాష్ట్ర సమాచార గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఇటీవలే రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు…

కడ్తాల గ్రామపంచాయతీకు స్వచ్ఛ సర్వేక్షన్ – 2023 అవార్డు

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 15 : కడ్తాల గ్రామపంచాయతీ కు స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ -2023 అవార్డు లభించింది. ఈ మేరకు శుక్రవారం కొంగరకలాన్ లోని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో సర్పంచ్ లక్ష్మీనరసింహారెడ్డి కు అవార్డు ప్రదానం చేశారు. ఇందులో భాగంగా  కడ్తాల ఉత్తమ గ్రామపంచాయతీ – 2023 గా ఎంపికైందని సర్పంచ్…

కడ్తాల గ్రామపంచాయతీకు స్వచ్ఛ సర్వేక్షన్ – 2023 అవార్డు

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 15 : కడ్తాల గ్రామపంచాయతీ కు స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ -2023 అవార్డు లభించింది. ఈ మేరకు శుక్రవారం కొంగరకలాన్ లోని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో సర్పంచ్ లక్ష్మీనరసింహారెడ్డి కు అవార్డు ప్రదానం చేశారు. ఇందులో భాగంగా  కడ్తాల ఉత్తమ గ్రామపంచాయతీ – 2023 గా ఎంపికైందని సర్పంచ్…

విద్యతోనే కుటుంబం, సమాజం దేశం అభివృద్ధి చెందుతుంది

తాండూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15: విద్యతోనే కుటుంబం సమాజం మరియు దేశం అభివృద్ధి చెందుతుందని జాతీయ బిసి కార్యవర్గ సభ్యులు తాండూర్ నియోజకవర్గ బిసి కన్వీనర్ రాజ్ కుమార్ కందుకూరి అన్నారు శుక్రవారం తాండూరు పట్టణంలో బిసి బాలికల కళాశాల వసతి గృహం హాస్టల్ వార్డెన్ స్వప్న ఆహ్వానం మేరకు ప్రభుత్వం అందిస్తున్న ప్లేట్స్ గ్లాసులు…