Category తెలంగాణ

పోరాట యోధుల చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి

సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 27;దొడ్డి కొమురయ్య జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని  దొడ్డి కొమురయ్య చిత్ర దర్శకుడు సేనాపతి అన్నారు.శుక్రవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో దొడ్డి కొమురయ్య చిత్ర నిర్మాణ కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని దొడ్డి కొమురయ్య చిత్ర నిర్మాణ కమిటీ సిద్దిపేట జిల్లా చైర్మన్ సింగోజు…

కాంగ్రెస్ మాటలు నమ్మి ఆగం కానొద్దు

ప్రజాతంత్ర చేవెళ్ల డివిజన్‌, అక్టోబర్‌ 27 : సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మరోమారు బీఆర్‌ఎస్ పార్టీని అధిక మెజార్టీతో గెలిపించాలని.. గతంలో పాలించిన కాంగ్రెస్ మాటలు నమ్మి ఆగం కానొద్దని..బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి,సంక్షేమాన్ని ప్రజలు చూసి మరోమారు ఆశీర్వదించాలని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు.శుక్రవారం చేవెళ్ల మండలంలోని ఊరెళ్ల, అనుబంధ గ్రామం మొండివాగు,దేవునిఎర్రవల్లి…

ఎమ్మెల్యే జగ్గారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరిన వెల్టూర్ గ్రామస్తులు, యువకులు

సంగారెడ్డి, ప్రజాతంత్ర, అక్టోబర్ 27: సదాశివపేట మండలం వెల్టూర్ గ్రామంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో శుక్రవారం భారీగా చేరిన యువకులు గ్రామస్తులు  చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే జగ్గారెడ్డి గెలుపు నకు  కృషి చేస్తామన్నారు.  ఈ సందర్బంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సోనియా గాంధీ గారు చెప్పిన్నవని అమలు…

పార్టీ మారే యోచనలో ఉప సర్పంచ్ లు

జగదేవపూర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 27: సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని జగదేవపూర్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన శుక్రవారం ఉపసర్పంచ్ లు రహస్య సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది.ఉప సర్పంచులను ప్రభుత్వం పటించుకోవడం లేదని,ఉపసర్పంచ్ లు ఆసంతృప్తి ఉన్నట్లుగా తెలుస్తోంది. రాజకీయ భవిష్యత్తు పై కార్యచరణ ఉంటుందని బిఆర్ఎస్ ముఖ్య నేతలు పట్టించుకోవడం లేదని అలక 20…

వచ్చే ఐదేళ్లలో ఇబ్రహీంపట్నానికి సాగునీరు తెస్తాం

మహిళల కోసం సీఎం అనేక పథకాలు ప్రవేశపెట్టారు రైతులపై కాంగ్రెస్ పగబట్టింది పార్టీ కార్యకర్తల సమావేశంలో మంత్రి తన్నీరు హరీష్ రావు ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,అక్టోబర్ 27 : వచ్చే ఐదేళ్లలో ఇబ్రహీంపట్నానికి సాగునీరు తెస్తామని రాష్ట్ర ఆర్థిక,వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పేర్కొన్నారు. గురువారం ఇబ్రహీంపట్నం పరిధిలో ఉన్న బిఎంఆర్ కన్వెన్షన్ హాల్లో కార్యకర్తల…

పటాన్ చెరులో కమలానికి జలక్

మంత్రి హరీష్ రావు సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన బిజెపి సీనియర్ నాయకులు శంకర్ యాదవ్  పటాన్ చెరు ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 26: పటాన్ చెరు నియోజకవర్గం బిజెపి పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్, మాజీ సర్పంచ్ శంకర్ యాదవ్ గురువారం…

కెసిఆర్‌కు చెక్‌ ‌పెడుతున్న విపక్షాలు

కెటిఆర్‌, ‌హరీష్‌రావులకు కూడా .. కామారెడ్డి మాస్టర్‌ప్లాన్‌ ‌పట్ల  రైతుల ఆగ్రహం ఎస్టీ జాబితాలో తిరిగి చేర్చాలని లబాన్‌ ‌లంబాడీలు మూకుమ్మడి నామినేషన్ల దాఖలుకు సిద్ధం (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి):  కెసిఆర్‌ ‌కుటుంబాన్ని ఓడించడమే )క్ష్యంగా విపక్షాలు పావులు కదుపుతున్నాయి. వారి టార్గెట్‌లో అయిదుగురు కుటుంబ సభ్యులున్నప్పటికీ ప్రధానంగా ముగ్గురిపైన ఆ పక్షాలు ప్రత్యేక…

దేశంలో రైతుబంధు, దళిత బంధు సృష్టించింది కేసీఆర్‌…

లక్ష కోట్లుతో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌… ‌వలసల వనపర్తిని వరి పంటల పర్తిగా మార్చాం… ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌వనపర్తి, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 26 : ‌దేశంలో ఏ రాష్ట్రంలో లేని రైతుబంధు. దళిత బంధు పథకాలను సృష్టించింది ఈ కేసీఆర్‌ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. వనపర్తి జిల్లా…

కాంగ్రెస్‌ ‌పార్టీ అంటేనే రైతు విరోధి

ఈసీకి ఫిర్యాదుతో మరోసారి రుజువైంది ప్రజాక్షేత్రంలో ఆ పార్టీకి గుణపాఠం తప్పదు ఇంటింటికీ మంచినీళ్లు నిలిపేయాలని ఫిర్యాదు చేస్తారేమో!! 24 గంటల కరెంటు కూడా ఆపేయమంటారేమో? కాంగ్రెస్‌పై మంత్రి కేటీఆర్‌ ‌తీవ్ర విమర్శలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర.అక్టోబర్‌26: ‌మంత్రి కే తారక రామారావు కాంగ్రెస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతుబంధు నిలిపివేయాలని కాంగ్రెస్‌ ‌పార్టీ ఈసీకి ఫిర్యాదు చేయడంపై కేటీఆర్‌…