Category తెలంగాణ

త్వరలో కల సాకారం కాబోతున్నది

మహిళా బిల్లుకు బిఆర్‌ఎస్‌ ‌సంపూర్ణ మద్దతిస్తుందన్న ఎంఎల్‌సి కవిత హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 19 : అధికారంలో సగం కావాలన్న మహిళల కల సాకారం కాబోతున్నదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనుక బీఆర్‌ఎస్‌ ‌కృషి ఉందన్నారు. మహిళా బిల్లుకు…

కాంగ్రెస్‌, ‌బిజెపి పార్టీలు దొందూ దొందే

తెలంగాణపై విషం చిమ్ముతున్న మోదీ కాంగ్రెస్‌ను నమ్మితే కరెంట్‌ ‌కష్టాలు తప్పవు మంత్రి కెటిఆర్‌ ‌హెచ్చరిక హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 19 : ‌మోదీ సర్కార్‌ ‌తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిందని, అభివృద్ధిని అడ్డుకుందని మంత్రి కెటిఆర్‌ ఆరోపించారు. మరోవైపు బీఆర్‌ఎస్‌ 24 ‌గంటలు కరెంట్‌ ఇస్తుందని చెబితే, పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి మనం…

వినాయకుని ప్రతిమకు ప్రత్యేక పూజలు చేసిన అంగన్వాడి ఉద్యోగులు

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 19 :  అంగన్వాడి ఉద్యోగుల సమ్మె 9వ రోజుకు చేరింది.సమ్మెలో భాగంగా రంగారెడ్డి జిల్లా మంచాల మండల కేంద్రంలో సమ్మె ఈరోజు వినాయక చవితి పండుగ ఉన్నప్పటికీ సమ్మె కొనసాగింది.సమ్మె శిబిరంలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు  నిర్వహించి తమ కోరికల వినతిపత్రాన్ని వినాయకునికి  అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా సీఐటీయూ మండల…

ఇబ్రహీంపట్నం నియోజక వర్గంలో గణనాదునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రజలు,పలుపార్టీల నాయకులు

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 19 : నియోజకవర్గ పరిధిలో ఇబ్రహీంపట్నం, మంచాల,యాచారం,మండలాల పరిధిలోని గ్రామాలతో పాటు ఇబ్రహీంపట్నం మున్సి పాలిటి,ఆదిభట్ల మునిసిపాలిటీ,తదితర గ్రామాలలో వినాయక చవితి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.గ్రామాలలో యువకులు,ప్రజలు వినాయక మండపాలను ఏర్పాటు చేసుకొని వాటికి సంబంధించిన అనుమతులను తీసుకొని వినాయక విగ్రహాలను ప్రతిష్టించి గణనాధునికి ప్రత్యేక పూజలు అందించారు. వాడ వాడల వినాయక చవితి…

ఆమనగల్లు అభివృద్ధికి కట్టుబడి ఉన్నా

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 19 : కల్వకుర్తి నియోజకవర్గంలో అతి పెద్ద మండలమైన ఆమనగల్లును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తాను కట్టుబడి ఉన్నానని ఎన్ని అడ్డంకులు సృష్టించిన అభివృద్ధి మాత్రం ఆపేదే లేదని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. మంగళవారం ఆమనగల్లు పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ లో వివిధ పార్టీలకు చెందిన…

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే జిఎంఆర్ 

పటాన్ చెరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19: పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా సోమవారం తిరుమల  శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీకాళహస్తీశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆశీస్సులు, పటాన్ చెరు నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో నిరంతరం ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి…

 సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల నియంత్రణ

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 19 : ఆమనగల్లు మున్సిపాలిటీ లోని 15 వార్డులలో సీసీ కెమెరాలు ఏర్పాటు పోలీసు వారికి నేర పరిశోధనలో ఎంతగానో ఉపయోగపడతాయని నేరాల నియంత్రణ జరుగుతుందని ఆమనగల్లు మున్సిపల్ చైర్మన్ నేనావత్ రాంపాల్ నాయక్, కమిషనర్ శ్యాంసుందర్ లు అన్నారు. అమనగల్లు మున్సిపాలిటీ కి సంబందించి 15  వార్డులలో సీసీ కెమెరాలు…

సిద్ధి వినాయక దేవాలయంలో ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రత్యేక పూజలు 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19: వినాయక చవితి పర్వదినం పురస్కరించుకుని పటాన్ చెరు మండల పరిధిలో రుద్రారం గ్రామ పరిధిలోగల ప్రసిద్ధ సిద్ధి వినాయక దేవాలయంలో పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పురోహితులు పూర్ణకుంభంతో ఎమ్మెల్యే జిఎంఆర్ కు స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.…

తెలంగాణ సాధనతో నా జన్మ సార్థకమైంది

సమైక్యతా దినంగా హైదరాబాద్‌ భారత్‌లో అంతర్భాగమైన రోజు నేడు దేశంలో అనేక రంగాల్లో నెం. 1 స్థానంలో తెలంగాణ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుతో ఆరు జిల్లాలు సస్యశ్యామలం వైద్య విద్యలో నూతన విప్లవం…జిల్లాకో మెడికల్‌ కాలేజ్‌ ఐటి రంగంలో దేశంలోనే మేటిగా తెలంగాణ మన పల్లెలు, పట్టణాలకు జాతీయ అవార్డులు విశ్వనగరంగా హైదరాబాద్‌ స్వర్ణయుగాన్ని తలపిస్తున్న సాగు…