Category తెలంగాణ

పేదోడి బతుకు చిత్రాన్ని మార్చిన నాయకుడు సీఎం కేసీఆర్

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మంత్రి హరీష్ రావు తో కలిసి రెండో విడత లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ పంపిణి పూర్తి పారదర్శకతతో లబ్ధిదారుల ఎంపిక రూపాయి అప్పు లేకుండా సొంతింటి కల సాకారం పటాన్ చెరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 21: నిరుపేదల బతుకు చిత్రాన్ని మార్చిన మహోన్నత నాయకుడు సీఎం కేసీఆర్…

ఎస్ఎస్ఎస్ 150వ ఆవిర్భావాన్ని విజవంతం చేయాలి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 21: మహాత్మా జ్యోతరావు పులే అమ్మ సావిత్రి బాయి పులే దంపతులు ప్రారంభించిన సత్యశోధక్ సమాజ్ 150వ ఆవిర్భావ మహోత్సవం ఈ నెల 23 న బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఘనంగా నిర్వహించనున్నట్లు సత్యశోధక్ సమాజ్(ఎస్ఎస్ఎస్) రాష్ట్ర అధ్యక్షులు బట్టి…

బిల్లును పూర్తిగా స్వాగతిస్తున్నా..

భారతీయ పౌరుడిగా గర్విస్తున్నా మహిళా రిజర్వేషన్లకై నా సీటు సైతం వదులుకుంటా మహిళలు రాజకేయాల్లోకి రావాలి ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ ‌మాదాపూర్‌లో ఇంటర్నేషనల్‌ ‌టెక్‌పార్క్ ‌ప్రారంభం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 20 : ‌మహిళా రిజర్వేషన్లలో తన సీటు పోతే వదులుకునేందుకు తాను సిద్ధంగా ఉన్న మంత్రి కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు. హైదరాబాద్‌ ‌మాదాపూర్‌లోని…

తెలంగాణ బీజేపీలో చీలిక!

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 20 : ‌తెలంగాణ బీజేపీలో చీలికరానుందా..? కొత్తగా పార్టీలో చేరిన వారికి..పాత వారికి పొసగడం లేదా..?బండిని అధ్యక్ష పదవి నుండి దించినా అసమ్మతి చల్లారలేదా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్‌లో జరగనుండగా రేసులో వెనుకబడిపోయింది బీజేపీ పార్టీ. క్షేత్రస్ధాయిలో కార్యక్రమాలు చేస్తున్న ఆ పార్టీకి వస్తున్న…

‌ప్రజలకు చేరువలో అధికారిక సమాచారం..

వాట్సాప్‌ ‌చానెల్‌ ‌ప్రారంభించిన ముఖ్యమంత్రి కార్యాలయం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 20 : ‌తెలంగాణ ప్రభుత్వం, ప్రజలకు ఎప్పటికప్పుడు అధికారిక సమాచారం, సేవలను చేరవేయడానికి అధునాతన సాంకేతిక మాధ్యమాలను, వేదికలను ఉపయోగించుకుంటున్నది. ఇదే కోవలో, తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయ (సీఎంఓ) ‘వాట్సాప్‌ ‌చానెల్‌’ ‌ను నేడు ప్రారంభిస్తున్నట్లు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ…

శ్రీ రాఘవేంద్ర ఉడిపి హోటల్ సత్యనారాయణ సేవలు భేష్

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 20: శ్రీ రాఘవేంద్ర ఉడిపి హోటల్స్ అధినేత సత్యనారాయణ సేవలు బేష్ అని ప్రభుత్వ విప్  శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. ఈ మేరకు బుధవారం కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ బి బ్లాక్ కు చెందిన  వీరన్న యాదవ్ (లేట్ ) సుభద్ర ల  కుమారుడు సుమంత్  అనే…

వినాయక చవితి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు

పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 20: అంగరంగ వైభవంగా నిర్వహించుకునే వినాయక చవితి ఉత్సవాలను యువజన సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఎన్ఎంఆర్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు నీలం మధు ముదిరాజ్ తెలిపారు.తెల్లాపూర్ మున్సిపాలిటీ ఉస్మాన్ నగర్, ఎంఐజి పలు కాలనీలలో యువజన సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాల వద్ద అన్నదాన కార్యక్రమలలో పాల్గొన్న…

అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని ధర్నా

ఘట్కేసర్ ప్రజాతంత్ర సెప్టెంబర్ 20:  మేడ్చల్ నియోజకవర్గం, ఘట్ కేసర్ మండల పరిధిలోని అన్ని గ్రామాలలోని అర్హులైన నిరుపేదలందరికీ డబల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని కోరుతూ.. సిపిఎం సిపిఐ మండల కమిటీల ఆధ్వర్యంలో బుధవారం ఘట్ కేసర్ తహశిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.ఘట్కేసర్ మండల పరిధిలో…

వినాయక నిమజ్జనాన్ని సజావుగా జరిగేందుకు అందరూ సహకరించాలి

తాండూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 20: వినాయక నిమజ్జనాన్ని సజావుగా జరిగేందుకు అందరూ సహకరించాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి అన్నారు. శుక్రవారం జరిగే వినాయక నిమజ్జనం శోభాయాత్ర సందర్భంగా బుధవారం పట్టణంలోని దుర్గా గ్రాండ్యూర్ హోటల్లో తాండూర్ డిఎస్పి శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో శాంతి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి జిల్లా ఎస్పీ నంద్యాల…