Category తెలంగాణ

అంగన్వాడీల అరెస్టు ప్రజాస్వామికం

తాండూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 27: శాంతియుతంగా సమ్మె కొనసాగిస్తున్న అంగన్వాడీల పోలీసులు అరెస్టు చేయడం అప్రజా స్వామికం అని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కే శ్రీనివాస్ అన్నారు. బుధవారం రాష్ట్ర మంత్రులు వికారాబాద్ జిల్లా పట్టణంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు పర్యటిస్తున్న నేపథ్యంలో గత 17 రోజులుగా తమ డిమాండ్ల సాధనకై సమ్మె చేస్తున్న…

ఆమనగల్లులో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 26 : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి నిప్పు కనిక చిట్యాల ఐలమ్మ 128వ జయంతి వేడుకలను ఆమనగల్లు పట్టణంలో ఘనంగా జరుపుకున్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి పులా మాలలు వేశారు. స్థానిక బస్టాండ్ సమీపంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి ఎస్సై…

మహాలయ అమావాస్య, తేరి శక్తి పీఠాలకు ప్రత్యేక రైళ్లు

ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26 : భారతీయ రైల్వే ‘ఉలా రైల్’ అత్యంత విజయవంతమైన భారత్ గౌరవ్ రైల్ పథకం కింద మహాలయ అమావాస్యకు, తీరి శక్తి పీఠ యాత్రలకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ట్రావెల్ టైమ్స్ డైరెక్టర్ విఘ్నేష్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన…

పనిచేసే ప్రభుత్వాన్ని దీవించండి

సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26: ఎన్నికలు సమీపిస్తే కాంగ్రెస్, బీజేపీ వాళ్ళు రంగురంగుల మాటలు చెప్తారు. వారిని నమ్మొద్దు. వారి మాటలు నమ్మొద్దు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్కరి పెళ్లికైనా రూ.10 వేల ఆర్థిక  సహాయం చేశారా.. అంటూ రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి శ హరీశ్ రావు విమర్శించారు. రాష్ట్రంలో…

నగర ప్రజలకు అందుబాటులోకి లులు మాల్

కూకట్ పల్లి  ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26 : యూపీఈ కి చెందిన సంస్థలు తెలంగాణ రాష్ట్రంలో సరికొత్త ట్రెండ్ సెట్టింగ్ మెగా మాల్ ను, మొట్టమొదటి లులు మాల్ ను హైదరాబాద్ నగరంలో 300 కోట్ల పెట్టుబడులతో ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. నేడు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మొదటి లులు మాల్ ను…

నిరంకుశత్వానికి ఎదురొడ్డి నిలిచిన వీర వనిత చాకలి ఐలమ్మ

పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26: స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా స్వచ్ఛతా హీ సేవ పక్షోత్సవాలో కార్యక్రమంలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ చాకలి ఐలమ్మ 128వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని చిట్కుల్ లో  ఐలమ్మ కాంస్య  విగ్రహం వద్ద నీలం మధు ముదిరాజ్ ఆధ్వర్యంలో  ఐలమ్మ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.తెలంగాణ తొలి…

రానున్న ఎన్నికల్లో పరిగి లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తా

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 25 : వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం నుంచి త్వరలో జరగబోయే ఎమ్మెల్యే ఎన్నికల్లో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో నేనుంటానని బీసీ సంఘం నాయకులు కుమ్మరిపల్లి లాలయ్య తెలిపారు.  2018 ఎమ్మెల్యే నామినేషన్ లో  మన పార్టీ నుంచి బరిలో నిలిచేందుకు దరఖాస్తు చేయడానికి వెళ్లినానని కొద్ది క్షణాల్లో…

14 కోట్ల రూపాయలతో గుమ్మడిదల గ్రామ సమగ్ర అభివృద్ధి

ఒకే రోజు 5 కుల సంఘాల ఆత్మగౌరవ భవనాల ప్రారంభం జివిఆర్ ఎంటర్ప్రైజెస్ సౌజన్యంతో కోటి 25 లక్షల రూపాయలతో సిసి రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన కుల సంఘాల భవనాల నిర్మాణాలకు 30 లక్షల రూపాయల సొంత నిధులు అందజేత త్వరలోనే నిరుపేదలకు 75 గజాల ఇళ్ల స్థలాల పంపిణీ పటాన్ చెరు, ప్రజాతంత్ర,…

చేవెళ్ల మండల కేంద్రంలో ఆశా కార్యకర్తల సమ్మె 

ప్రజాతంత్ర చేవెళ్ల డివిజన్,సెప్టెంబర్ 25: చేవెళ్ల మండల కేంద్రంలో ఆశా కార్యకర్తల రాష్ట్ర వ్యాప్త సమ్మె ప్రారంభం అయ్యిందని సిఐటియు నాయకులు అల్లి దేవేందర్ అన్నారు.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దేవేందర్ మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఆశాలకు ఇస్తున్నటువంటి పారితోషకాలను 18 వేలకు పెంచి ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని దేవేందర్ అన్నారు.ఆశా…