Category తెలంగాణ

కడ్తాలలో  ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 2 :  జాతిపిత మహాత్మా గాంధీ 154వ జయంతి వేడకలను కడ్తాల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కడ్తాల మండల జడ్పిటిసి దశరథ్ నాయక్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా డీసీసీబీ డైరెక్టర్ మరియు  కడ్తాల, ఆమనగల్లు ఉమ్మడి మండలాల పిఎసిఎస్ చైర్మన్ గంప…

మహాత్మా గాంధీ ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకోవాలి

సంగారెడ్డి, ప్రజాతంత్ర, అక్టోబర్02:  జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలను, ఆదర్శాలను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి అన్నారు. సోమవారం జాతిపిత మహాత్మా గాంధీ  జయంతిని పురస్కరించుకుని జిల్లా ప్రజా పరిషత్  ఆవరణలో గల   మహాత్మా గాంధీ విగ్రహానికి జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ, జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్,…

చిట్కుల్ గ్రామంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

పటాన్ చెరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 2: స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ పాల్గొన్నారు.అహింస సిద్ధాంతమే ఆయుధంగా ఆంగ్లేయుల  కబంధహస్తాల నుంచి భారత దేశ ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించిన మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీ అని ఎన్ఎంఆర్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు నీలం మధు ముదిరాజ్ అన్నారు.మహాత్మ గాంధీ 154వ జయంతిని…

రాష్ట్రంలోనే ఆదర్శంగా పటాన్ చెరు వ్యవసాయ మార్కెట్ యార్డు

పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 2: పటాన్ చెరు వ్యవసాయ మార్కెట్ యార్డుని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.సోమవారం పటాన్ చెరు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో 20 కోట్ల 46 లక్షల రూపాయల అంచనా వ్యయంతో 160 దుకాణ సముదాయాల నిర్మాణ పనులకు మార్కెట్ కమిటీ…

ప్రపంచానికి ఆదర్శప్రాయుడు జాతిపిత మహాత్మా గాంధీ 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 2: ప్రపంచానికి ఆదర్శప్రాయుడు జాతిపిత మహాత్మా గాంధీ అని పటాన్ చెరు ఎమ్మెల్యే  గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని పటాన్ చెరు పట్టణంలోని జిహెచ్ఎంసి కార్యాలయం, గాంధీ పార్క్, ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో గల గాంధీ మహాత్ముడి విగ్రహాలకు ఎమ్మెల్యే జిఎంఆర్ స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి…

మహిళలకు సాధికారతకు ఖార్డ్ స్వచ్ఛంద సంస్థ కృషి : ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

కూకట్ పల్లి, ప్రజాతంత్ర, అక్టోబర్ 01 : మహిళలకు సాధికారత కల్పించటంతో పాటు ఆదాయాన్ని కల్పించే ఉద్దేశ్యంతో ఖార్డ్ స్వచ్ఛంద సంస్థ ఎంతో కృషి చేస్తుందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఆదివారం ఎన్.కె.ఎన్.ఆర్ గార్డెన్స్ లో ఖార్డ్ స్వచ్ఛంద సంస్థ వారి ఆధ్వర్యంలో మహిళలకు నిర్వహించిన టైలరింగ్ శిక్షణ తరగతుల సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమం…

పాలమూరు ప్రజా గర్జనకు తరలివెళ్లిన బిజెపి నాయకులు

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 1 : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలమూరు ప్రజా గర్జన బహిరంగ సభకు కల్వకర్తి నియోజకవర్గ ప్రజలతో కలిసి జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి ఆధ్వర్యంలో భారీగా తరలి వెళ్లారు. కల్వకుర్తి నియోజకవర్గం లోని ఆమనగల్లు, మాడుగుల తలకొండపల్లి,…

కందుకూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల అదనపు తరగతుల భవనాన్ని ప్రారంభించిన విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి

కందుకూరు,ప్రజాతంత్ర,అక్టోబర్ 1: కందుకూరు రెవెన్యూ పరిధిలోని కొత్తగూడలో నిర్మించిన కందుకూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల అదనపు తరగతుల భవనాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి ఆదివారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,విద్యాలయాలకు కేరాఫ్ గా మహేశ్వరం నియోజకవర్గం నిలచిందని ఆమె పేర్కొన్నారు.మహేశ్వరం నియోజకవర్గంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకంగా అభివృద్ధి చెందుతుందని మహేశ్వరం,కందుకూరులు విద్యాలయాలకు నిలయాలుగా…

తెలంగాణ రాష్ట్రంలో వంద 80 కోట్ల విలువైన మెడికల్ కళాశాలలకు శంకుస్థాపనలు చేసుకున్నాం

● కందుకూరులో మెడికల్ కళాశాల నిర్మించుకోవడం ఇక్కడున్న ప్రజలు చేసుకున్న పుణ్యమే ● కేసిఆర్ కందుకూరుకు ఇచ్చిన వరం ● మెడికల్ కళాశాల శంకుస్థాపన కార్యక్రమంలో వైద్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కందుకూరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 1 : తెలంగాణ రాష్ట్రంలో వంద 80 కోట్ల విలువైన మెడికల్ కళాశాలలకు శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని రాష్ట్ర…