Category తెలంగాణ

గీతం లో ఘనంగా 154వ గాంధీ జయంతి 

పటాన్‌చెరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 2: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్లో సోమవారం మహాత్మా గాంధీ 154వ జయంతి సందర్భంగా  ఆయనకు ఘన నివాళులు అర్పించారు. సత్యం, అహింస పట్ల గాంధీజీ అచంచలమైన నిబద్ధత ప్రపంచంపై చెరగని ముద్ర వేయడంతో పాటు భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో ముఖ్య పాత్ర పోషించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.ఈ ఏడాది…

ఘణంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు 

కుల్కచర్ల, ప్రజాతంత్ర అక్టోబర్,02: మహాత్మా గాంధీ జయంతి వేడుకలను మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో కుల్కచర్ల మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. స్వాతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ పాత్ర మరువలేనిది సత్యం,అహింస అనే వాటిని ఆయుధాలుగా మలచుకొని ఆంగ్లేయులపై…

గాడియం స్కూల్లో 2023 ఇస్సో నేష‌న‌ల్ గేమ్స్

ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబ‌ర్ 02 : గాడియం స్కూల్ నిర్వహించిన 2023 ఐఎస్ఎస్ఓ నేషనల్ గేమ్స్ జిమ్నాస్టిక్స్ విభాగంలో గాడియం స్కూల్ విద్యార్థులు అద్భుతమైన కనబర్చినట్లు గాడియం స్కూల్ ప్రతినిధులు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్బంగా హ్యూమ‌న్‌ అథ్లెటిజం, ఫ్లెక్సిబులిటీ, ఆర్టిస్టిక్ ఎక్స్‌ప్రెష‌న్‌ల‌తో కూడిన ప్రదర్శన, విజయాలను గుర్తించిన జిమ్నాస్టిక్స్ అవార్డులను ప్రదానం…

మహాత్మా గాంధీ జీవితం అనుసరణీయం ఆచారి

 ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 2 :  జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలు ప్రతి ఒక్కరికి అనుసరణీయమని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి అన్నారు. మహాత్మా గాంధీ జయంతి సందర్బంగా ఆమనగల్లు పట్టణంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపుమేరకు…

నేదునూరులో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

కందుకూరు,ప్రజాతంత్ర,అక్టోబర్ 2 : కాంగ్రెస్ నాయకుల ఆద్వర్యంలో మండల పరిధిలోని  నేదునూరులో గాంధీ జయంతి వేడుకలు జరుపుకున్నారు.ఈ సందర్బంగా వైస్ ఎంపిపి గంగుల శమంత ప్రభాకర్ రెడ్డి, జిల్లా మైనారిటీ జనరల్ సెక్రటరీ యండి.అఫ్జల్ బేగ్ లు మాట్లాడుతూ,సత్యాగ్రహమే ఆయుధంగా అహింసావాదం మార్గంలో పోరాడి కోట్లాది మంది భారతీయులకు స్వేచ్ఛ,స్వతంత్రాలను అందించిన మన జాతిపిత మహాత్మా…

ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు 

చిన్నకోడూరు,ప్రజాతంత్ర,అక్టోబర్ 02: స్వాతంత్ర సమరయోధుడు, జాతి పిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మండలంలోని ఆయా గ్రామాలలో ప్రజా ప్రతినిధులు, అధికారులు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండల కేంద్రమైన చిన్నకోడూరులో  ఎంపిటిసిల ఫోరం మండల అధ్యక్షుడు ఇట్టబోయిన శ్రీనివాస్  గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… స్వతంత్ర…

ఘనంగా మహాత్మా గాంధీ జయంతి

కందుకూరు,ప్రజాతంత్ర,అక్టోబర్ 2 : బాచుపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మహాత్మా గాంధీ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది.అదే విదంగా గ్రామసభ నిర్వహించుకోవటం జరిగింది.ఈ సందర్బంగా సర్పంచ్ యాలాల శ్రీనివాస్ మాట్లాడుతూ,గ్రామ పంచాయితిల అభివృద్దికి విశేషకృషి చేస్తున్న మంత్రి సబితారెడ్డి అని ఆయన కొనియాడారు.గ్రామ సభలో గ్రామ అభివృద్ది కోసం కొన్ని తీర్మానాలు…

దివ్యాంగుల హక్కుల, సమస్యల సాధన కోసం పోరాడాలి

 ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 2 : భారత రాజ్యాంగం కల్పించిన దివ్యాంగుల హక్కుల, సమస్యల సాధన కోసం ప్రభుత్వాలతో పోరాటం చేసి సాధించుకోవాలని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి అన్నారు. దివ్యాంగుల సాధనకై గాంధీ జయంతి రోజు రాష్ట్ర దివ్యాంగుల సంఘాలు ముఖ్య నాయకులు గంగారాం మౌన దీక్ష చేశారు. ఆయన…

మహాత్మా గాంధీ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, అక్టోబర్ 2: జాతిపిత మహత్మాగాంధీ ఆశయాలను, ఆదర్శాలను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ అన్నారు. సోమవారం మాహత్మాగాంధీ 154 వ జయంతి సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరములో గాంధీ చిత్ర పటానికి అయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ …