Category తెలంగాణ

బిఆర్ఎస్ వారికే దళితబందు ఇస్తాం ఎవరికైనాచెప్పుకొండి

కందుకూరు,ప్రజాతంత్ర,అక్టోబర్ 3 : ఉన్నవారికి దళిత బంధిస్తున్నారని అడిగితే దురుసుగా ప్రవర్తిస్తున్న సర్పంచ్ ఎర్ర బైరు సదాలక్ష్మి పుల్లారెడ్డి దురుసుగా ప్రవర్తిస్తున్నారని అందుకు నిరసనగా మంగళవారం రంగారెడ్డి జిల్లా కార్యాలయం ముందు జైత్వారం గ్రామానికి చెందిన దళితులు 50 మందితో ధర్నా నిర్వహించారు.దళిత బంధు పథకం లేనివారికి ఇవ్వాలి తప్ప ఉన్నవారికి ఇవ్వడం ఏమిటని గ్రామస్తులు…

ఫిజియోథెరపిస్ట్ మేరాజ్ కుటుంబానికి చేయూత

తాండూరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 3: ఇటీవల గుండెపోటుతో బషీరాబాద్ మండలానికి చెందిన ఫిజియోథెరపిస్ట్ మేరాజ్ హఠాత్ మరణం చెందిన విషయం తెలిసిందే, పార్టీ నాయకుల ద్వారా సమాచారాన్ని తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్బిఎల్ శ్రీనివాస్ రెడ్డి డాక్టర్ సంపత్ కుమార్ లు ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ మేరాజ్ కుటుంబానికి మంగళవారం శ్రీనివాస్ రెడ్డి తన నివాసంలో…

తెలంగాణ గ్రామాలు దేశానికి  ఆదర్శంగా నిలుస్తున్నాయి

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 3 :  తెలంగాణ గ్రామ పంచాయతీలు దేశవ్యాప్తంగా ఇతర గ్రామపంచాయతీలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ జాతీయ సలహాదారు హిమాన్షు మిశ్రా అన్నారు. మంగళవారం కడ్తాల్ గ్రామపంచాయతీలో డివిజనల్ పంచాయతీ అధికారి అమృత మరియు స్థానిక సర్పంచ్ గూడూరు లక్ష్మీనరసింహారెడ్డి తో కలిసి గ్రామంలో పర్యటించి పలు అభివృద్ధి…

రూ.5 కోట్ల 40 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ఎల్. బి. నగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 3: నియోజకవర్గ పరిధిలో  దశలవారీగా అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎల్బీనగర్  ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి  వెల్లడించారు. హస్తినాపురం డివిజన్ పరిధిలోని గతంలో పలు కాలనీల యందు ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి  దాదాపు రూ.5 కోట్ల 40 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు మంజూరు…

పేదోడి ఆపరేషన్ కు ఉప్పల ట్రస్ట్ ఆర్థిక సహాయం అందజేత

ఆమనగల్లు ప్రజాతంత్ర అక్టోబర్ 3 :  కడ్తాల గ్రామానికి చెందిన మాసోనోళ్ళ ప్రశాంత్  వేన్నుముక ఆపరేషన్ చేయించేందుకోసం ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక సాయం అందజేసింది. ప్రశాంత్ ఆర్థిక ఇబ్బందుల దృశ్య బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తలకొండపల్లి జడ్పిటిసి ఉప్పల వెంకటేష్ తన ట్రస్ట్ ద్వారా రూ.10,…

గుమ్మడిదల గ్రామాలు అభివృద్ధికి ప్రతీకలు..

పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 3: గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి సీఎం కేసీఆర్ నాయకత్వంలో వేల కోట్ల రూపాయలు నిధులు కేటాయిస్తూ, పల్లెలను ప్రగతికి ప్రతికలుగా తీర్చిదిద్దుతున్నామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.గుమ్మడిదల మండల పరిధిలోని 13 గ్రామపంచాయతీలలో 12 కోట్ల 30 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సిసి…

లబ్ధిదారులకు బిసి బంధు, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

జగదేవపూర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 3: గజ్వెల్ నియోజకవర్గంలో నూతనoగా నిర్మించిన మత, శిశు హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు బిసి బంధు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి హరీష్ రావు, జడ్పీటీసీ వంటేరు సుధాకర్ రెడ్డి, గజ్వెల్ ఏఎంసీ వైస్ చైర్మన్ రాచమల్ల ఉపేందర్ రెడ్డి, సర్పంచ్ యాద లక్ష్మి శ్రీనివాస్…

అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సుధీర్ రెడ్డి

వనస్థలిపురం ప్రజాతంత్ర అక్టోబర్ 3 : హస్తినాపురం డివిజన్ పరిధిలోని గతంలో పలు కాలనీల యందు ఎల్.బి.నగర్ శాసనసభ్యులు .దేవిరెడ్డి సుధీర్ రెడ్డి దాదాపు 5 కోట్ల 40 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు మంజూరు చేయించడం జరిగింది.దానిలో భాగంగా నేడు పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమానికి ఎల్.బి.నగర్  శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి …

గ్రామాల్లో అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, అక్టోబర్ 3: ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలన్నీ ప్రజలకు మరింత చేరువయ్యేలా కృషి చేయాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పేర్కొన్నారు. మంగళవారం వికారాబాద్ ఎంపీపీ కామిడీ చంద్రకళ కమల్ రెడ్డి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఎమ్మెల్యే ఆనంద్ పాల్గొని మాట్లాడుతూ దేశంలో ఎక్కడ…