Category తెలంగాణ

రాష్ట్రం మొత్తం చూపు…కామారెడ్డి వైపు

గంప గోవర్ధన్‌ ఆహ్వానం మేరకే కామారెడ్డిలో సిఎం పోటీ కొడంగల్‌లో చెల్లనిది కామారెడ్డిలో చెల్లుతావా? కెసీఆర్‌ ‌ప్రభుత్వ పథకం అందని కుటుంబం లేదు గజ్యా నాయక్‌ ‌తండాలో కార్యకర్తల సమావేశంలో మంత్రి కెటిఆర్‌ ఇం‌కా సాక్షాలు కావాలా రాహుల్‌ : ఎం‌పి కొత్త ప్రభాకర్‌పై దాడిపై మంత్రి కెటిఆర్‌ ‌ట్వీట్‌ కామారెడ్డి, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 31…

అలాంటి వారిని నమ్మి మోసపోవద్దు

ఎన్నికలు రాగానే కల్లబొల్లి మాటలు చెప్పేవారు వొస్తారు.. మహేశ్వరం, ప్రజాతంత్ర అక్టోబర్‌ 31: ఎన్నికలు రాగానే కల్లబొల్లి మాటలు చెప్పేవారు వస్తుంటారని, అలాంటి వారిని నమ్మి మోసపోవద్దని మహేశ్వరం నియోజకవర్గం బిఆర్‌ఎస్‌ ‌పార్టీ అభ్యర్థి, మంత్రి పిసబితా ఇంద్రారెడ్డి సూచించారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్న కేసీఆర్‌ ‌ను చూసి, కారు గుర్తుకు…

కలెక్టరేట్ లో రాష్ట్రీయ ఏక్తా దివస్ ప్రతిజ్ఞ

సంగారెడ్డి,ప్రజాతంత్ర, అక్టోబర్ 31: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన రాష్ట్రీయ ఏక్తా దివస్ కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్  పాల్గొని, లాల్ బహుదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ  సర్దార్  వల్లభాయ్ పటేల్ చేసిన సేవలను కొనియాడారు. అనంతరం …

యువతను మభ్యపెట్టి కల్లబొల్లి మాటలు చెప్పిన

కందుకూరు,ప్రజాతంత్ర,అక్టోబర్ 31 : యువతను మభ్యపెట్టి యువతకు ఉద్యోగాలు ఇస్తామని బిఆర్ఎస్ కల్లబొల్లి మాటలు చెప్పి యువతను దారుణంగా మోసం చేసిన బిఆర్ఎస్ ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో పరాభావం తప్పదని మహేశ్వరం ఎమ్మెల్యే అభ్యర్థి కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.మంగళవారం కందుకూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని…

కాంగ్రెస్ పార్టీ నాయకులు గులాబీ పార్టీలో చేరిక

 ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 31 : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై అదే విధంగా ఎన్నికల మేనిఫెస్టోను కచ్చితంగా అమలు చేస్తారని ధీమాతో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు గులాబీ పార్టీలో చేరారు. కెసిఆర్ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారని సర్వేల రిపోర్టు తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ఇతర పార్టీల…

అభివృద్ధి సంక్షేమ పథకాలే బిఆర్ఎస్ ను గెలిపిస్తాయి

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 31 : అభివృద్ధి సంక్షేమ పథకాలే బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అర్జున్ రావు, మండల పరిషత్ వైస్ ఎంపీపీ జక్కు అనంత్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆమనగల్లు మండలం కోనపూర్ గ్రామం లో  జడ్పీటీసీ అనురాధ – పత్యనాయక్, మండల పరిషత్ వైస్ ఎంపీపీ…

టికెట్ వచ్చినంత మాత్రాన నాకేమీ కొమ్ములు రాలేవు

షాద్ నగర్ ప్రజా తంత్ర అక్టోబర్ 31: అభ్యర్థి అయినా పార్టీ గ్రామ కార్యకర్త అయినా సరే పార్టీ కార్యకర్తలే నా బలం,బలగం ఈరోజు బహుజన సమాజ్ పార్టీ షాద్నగర్ అసెంబ్లీ అధ్యక్షులు దొడ్డి శ్రీనివాస్ గారిని షాద్నగర్ బిఎస్పి పార్టీ అసెంబ్లీ అభ్యర్థి పసుపుల ప్రశాంత్ ముదిరాజ్ గారు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ…

బిజెపిలో చేరిన వివిధ పార్టీల నాయకులు 

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 31 : కల్వకుర్తి బిజెపి అభ్యర్థి గెలుపుకుతామంతా కృషి చేస్తామని కోరుతూ వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు బిజెపిలో చేరారు. తలకొండపల్లి ఖానాపూర్ గ్రామపంచాయతీలోనీ కర్కాస్ తండా, పాతకోట, గౌరీపల్లి ,గౌర్విపల్లి తాండ, బలుసుల పల్లి తండా, ఆర్లకుంట తండాలకు చెందిన సుమారు 200 మంది ఆచారి సమక్షంలో బిజెపి…

రాబోయే రోజుల్లో  అధికారం మనదే

షాద్ నగర్ ప్రజా తంత్ర అక్టోబర్ 31:  సoగెం నాయకులు భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు 100 మంది  కాంగ్రెస్ పార్టీలో చేరిక మరో 30 రోజుల(720 గంటల లో ) తరువాత కాంగ్రెస్ పార్టీకి అధికారం రాబోతుందని, షాద్ నగర్ నియోజక వర్గంలో గణనీయమైన మార్పులు సంభవించబోతున్నాయని షాద్…