Category తెలంగాణ

ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా భరత్

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 8 : ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఆమనగల్లు పట్టణానికి చెందిన భరత్ రెండోసారి ఎన్నికయ్యారు. ఈ మేరకు ఢిల్లీ లో  ఈనెల 7వ తేదీ నుండి 10 వరకు జరుగుతున్న ఏబీవీపీ 69 జాతీయ మహాసభ లో భాగంగా 42వ తెలంగాణ రాష్ట్ర మహసభల సందర్భాన్ని పురస్కరించుకొని తనపై నమ్మకంతో …

పత్రికా ప్రకటన

  హైదరాబాద్, డిసెంబర్ 8 :  రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే ప్రజాసమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి అధికార నివాసమైన మహాత్మా జ్యోతిభా పూలే ప్రజాభవన్ లో శుక్రవారం ప్రజాదర్బార్ నిర్వహించారు. మొదటగా దివ్యాంగులకు ప్రాధాన్యం ఇచ్చి వారి సమస్యలను స్వయంగా అడిగి…

ఫోక్సో కేసులో నేరస్తునికి 3 సంవత్సరాల జైలు శిక్ష,  1500/-  రూపాయల జరిమానా

పోలీస్ స్టేషన్ సిద్దిపేట త్రీ టౌన్ నేరస్థుడు మండల రాములు తండ్రి బాలయ్య, వయస్సు 70 సంవత్సరములు, మండలం సిద్దిపేట సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 8:  త్రీటౌన్ సీఐ భాను ప్రకాష్   కేసు యొక్క వివరాలు తెలుపుతూ పై నేరస్థుడు 12-06-2021 నాడు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో మైనర్ అమ్మాయి…

మహిళలు వ్యాపార వేత్తలుగా ఎదగాలి

సిద్దిపేట,ప్రజాతంత్ర, డిసెంబర్ 8:  మిట్టపల్లి గ్రామాన్ని సందర్శించిన అడిషనల్ కలెక్టర్ గలీమా అగర్వాల్  మహిళలు ఆర్థికాభివృద్ధి సాదించాలి అనే దృఢ సంకల్పంతో  డిఆర్డిఏ సెర్ఫ్ ద్వారా  మిట్టపల్లి గ్రామంలో డల్ యూనిట్ తిరుమాటిక్  కారం పొడి యూనిట్ లను సందర్శించడం జరిగింది. ఇందులో భాగంగా వారు చేస్తున్న బిజినెస్ అమ్మకాలు కొనుగోలు లాభం నష్టం గూర్చి…

రేపటి నుంచి మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం

రాజీవ్‌ ఆరోగ్యశ్రీ  పరిమితి పదిలక్షలకు పెంపు ముందుగా రెండు గ్యారెంటీల అమలు నిరంతర విద్యుత్‌ సమర్థంగా అమలు కేబినేట్‌ భేటీ వివరాలు వెల్లడిరచిన మంత్రి శ్రీధర్‌ బాబు హైదరాబాద్‌,ప్రజాతంత్ర, డిసెంబర్‌7:  మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం, రాజీవ్‌ ఆరోగ్య శ్రీలో భాగంగా పదిలక్షల వరకూ పెంపు గ్యారంటీలను ముందుగా అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందని…

రేవంత్‌ మంత్రివర్గంలో మంత్రులకు శాఖల కేటాయింపు

భట్టికి రెవెన్యూ…ఉత్తమ్‌కు హోమ్‌…శ్రీధర్‌ బాబుకు ఆర్థిక.. హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 7 : రాష్ట్ర సీఎంగా రేవంత్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశాక..తనతో పాటు 11 మంది మంత్రులు కూడా ప్రమాణం చేశారు.  ఈ క్రమంలో మంత్రులందరికీ సీఎం శాఖలను కేటాయించారు. సిఎం సూచనలతో గవర్నర్‌ తమిళి సై ఉత్తర్వులు ఇచ్చారు. ఇందులో భాగంగా డిప్యూటి…

ప్రజా పాలనకు రేవంత్‌ శ్రీకారం

ప్రగతి భవన్‌ ముందు బారికేడ్ల తొలగింపు…. జ్యోతిబా పూలే ప్రజా భవన్‌లో నేడు ఉదయం 10 గంటలకు ప్రజా దర్బార్‌ సెక్రెటేరియట్‌లో ఆంక్షలకు చెల్లు..అమీడియాకు, ప్రజలకు ప్రవేశం ఇంటిలిజెన్స్‌ ఐజిగా శివధర్‌ రెడ్డి… ప్రిన్సిపల్‌ సెక్రటరీగా శేషాద్రి నియామకం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 7 : రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ఎన్నికల…

రాష్ట్ర 3వ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ కుమార్‌

వికారాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 7 : వికారాబాద్‌ శాసనసభ్యులు, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌ కుమార్‌ రాష్ట్ర 3వ అసెంబ్లీకి స్పీకర్‌గా ఎంపికయ్యారు.   ఏఐసీసీ సెక్రెటరీ వేణుగోపాల్‌ మంత్రివర్గంతో పాటు అసెంబ్లీ స్పీకర్‌గా ప్రసాద్‌ కుమార్‌ను ఎంపిక చేసినట్లు ప్రకటన విడుదల చేశారు. ప్రసాద్‌ కుమార్‌ 1964 జూన్‌ 4న తాండూరు మండలం బెల్కటూర్‌…

సిఎంగా రేవంత్‌ రెడ్డి ప్రమాణం

రాష్ట్రంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం డిప్యూటి సిఎంగా భట్టి, పది మంది మంత్రుల ప్రమాణం ప్రమాణస్వీకారం చేయించిన గవర్నర్‌ తమిళిసై ఎల్బీ స్టేడియం వేదికగా కార్యక్రమం భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు, ప్రజలు, నాయకులు సిఎం రేవంత్‌కు ప్రధాని మోదీ, మంత్రి హరీష్‌రావు సహా పలువురు ప్రముఖులు అభినందనలు   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 7…