Category తెలంగాణ

వైజ్ఞానిక తెలంగాణ నిర్మాణమే లక్ష్యం

– నెహ్రూ లేకపోతే దేశ పరిస్థితిని ఊహించలేం – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 14: వైజ్ఞానిక తెలంగాణ నిర్మాణానికి సీఎం రే వంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం క ట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్ర మార్క మల్లు అన్నారు. రవీంద్ర భారతిలో విజ్ఞానదర్శిని ఆధ్వర్యంలో శుక్రవారం…

ప్రేరణగా నిలిచే ‘నీల్‌ బత్తె సన్నాట’

– సినిమాను చిన్నారులు ఆదర్శంగా తీసుకోవాలి – కరీంనగర్‌ కలెక్టర్‌ పమేలా సత్పతి కరీంనగర్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 14: నీల్‌ బత్తె సన్నాట అనే హిందీ సినిమాను చిన్నారులు ఆదర్శంగా తీసుకుని లక్ష్యాన్ని సాధించాలని జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి పిలుపు నిచ్చారు. ఈ సినిమా ముఖ్యోద్దేశం ఏంటంటే అందులో తల్లి పాత్రలో ఒక పనిమనిషి…

జూబ్లీహిల్స్‌ విజయం ప్రజాపాలనకు నిదర్శనం

– ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య – యాదగిరిగుట్టలో కాంగ్రెస్‌ విజయోత్సవ ర్యాలీ యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, నవంబర్‌ 14 : జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ ఘన విజయం సాధించిన నేపథ్యంలో యాదగిరిగుట్ట పట్టణంలో ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. ఎమ్మెల్యే…

సీఎం ప్రజావాణి స్ఫూర్తి దాయకం

– మధ్య ప్రదేశ్ డిప్యూటీ కలెక్టర్లు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 14: సీఎం ప్రజావాణి ప్రజల సమస్యలను పరిష్కారంలో తీసుకుంటున్న చర్యలు,  ప్రజల కోసం అమలు చేస్తున్న పంథాను స్ఫూర్తిగా తీసుకుని మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోనూ ఇదే తరహా కార్యక్రమాన్ని అమలు చేస్తామని డిప్యూటీ కలెక్టర్స్ ప్రతినిధి ఆదిత్య నారాయణ తివారి తెలిపారు. ఈ సందర్బంగా…

జూబ్లీహిల్స్‌లో రౌడీయిజంతో గెలిచిన కాంగ్రెస్‌

– అప్రజాస్వామ్యంగా జరిగిన ఎన్నిక ఇది – బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సునీత ఆరోపణ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 14: ‌జూబ్లీహిల్స్‌లో రౌడీయిజంతో ఉప ఎన్నిక జరిగిందని బీఆర్‌ఎస్‌ ‌పార్టీ అభ్యర్థి మాగంటి సునీత ఆరోపించారు. అప్రజాస్వామ్యంగా జరిగిన ఎన్నిక ఇది అని అభివర్ణించారు.  ఉప ఎన్నికలో  కాంగ్రెస్‌ ‌అభ్యర్థి నవీన్‌ ‌యాదవ్‌ ‌గెలుపొందిన‌ నేపథ్యంలో సునీత…

వొచ్చే ఎన్నికల్లో వందసీట్లు సాధిస్తాం

-జూబ్లీహిల్స్ ‌విజయంపై పీసీసీ చీఫ్‌ ‌నిజామాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌14: ‌వొచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 100 ‌సీట్లు గెలుస్తుందని టీపీసీసీ చీఫ్‌ ‌మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌ ‌పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారని అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ ‌గెలవడంతో నిజామాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను నేరవేరుస్తున్నామన్నారు. జూబ్లీహిల్స్…

నవీన్‌ విజయం.. ధ్రువీకరణ పత్రం అందజేత‌

– ప్రశాంతంగా ముగిసిన జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక కౌంటింగ్‌  హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 14: జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక కౌంటింగ్‌ నగరంలోని కోట్ల విజయ భాస్కర్‌ రెడ్డి ఇండోర్‌ స్టేడియంలో శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. రిటర్నింగ్‌ అధికారి ఆధ్వర్యంలో సాగిన ఓట్ల లెక్కింపు ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌.వి.కర్ణన్‌…

పెట్టుబడులకు తెలంగాణ అనువైనది

– ఆసియా డెవలప్‌మెంట్‌ బ్యాంకు బృందంతో సీఎస్‌ హైదరాబాద్‌, నవంబర్‌ 14 : రాష్ట్రం పెట్టుబడులకు అనువైనదని, దేశంలోనే ఫాస్ట్‌ గ్రోయింగ్‌ స్టేట్‌గా ఉన్నదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు తెలిపారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌, మూసీ నది సుందరీకరణ, యంగ్‌ ఇండియా స్కిల్‌,…

వ్యక్తి మానసిక వికాసానికి గ్రంథాయాలు కీలకం

– కిట్స్‌ వరంగల్‌ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ కోమల్‌రెడ్డి – కళాశాలలో గ్రంథాలయాల వారోత్సవాలు ప్రారంభం వరంగల్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 14: సమాజ అభివృద్ధికి, వ్యక్తి మానసిక వికాసానికి గ్రంథాలయాలు కీలకమైనవని కిట్స్‌ కళాశాల రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ ఎం.కోమల్‌ రెడ్డి పేర్కొన్నారు. పుస్తకాలే జ్ఞానానికి ఆధారం అని విద్యార్థులు రోజూ గ్రంథాలయాన్ని వినియోగించుకుని తమ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని…