Category తెలంగాణ

‘స్థానిక’ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ సత్తా చాటాలి

– మాజీ మంత్రి వేముల పిలుపు నిజామాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 27: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ సత్తా చాటాలని, అలాగే 29న నిర్వహించే ‘దీక్షా దివస్‌’ను విజయవంతం చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంతరెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల నిర్వహణ కోసం అధికార పార్టీ తంటాలు పడుతోందని, బీసీ రిజర్వేషన్లు ఇవ్వడంలో పూర్తిగా విఫలమైందని…

బీఆర్ ఎస్ లోకి నర్సాపూర్ కాంగ్రెస్ నేతల భారీ చేరికలు

*నర్సాపూర్ కాంగ్రెస్‌కు భారీ షాక్..బీఆర్ఎస్ గూటికి కీలక నేతలు* *స్థానిక సంస్థల్లో ఎగిరేది గులాబీ జెండాయే: మాజీ మంత్రి హరీష్ రావు* మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను గుర్తించి ,బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిని కాంక్షిస్తూ నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు కీలక కాంగ్రెస్…

పంచాయతీ ఎన్నికలో జాక్‌పాట్‌

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓ కుటుంబానికి జాక్‌పాట్‌ ‌తగిలింది. వికారాబాద్‌ ‌జిల్లా బషీరాబాద్‌ ‌మండలం మతన్‌ ‌గౌడ్‌ ‌గ్రామంలో సర్పంచి అభ్యర్థి ఎస్టీ రిజర్వేషన్‌ ‌ఖరారైంది. గ్రామంలో ఎస్టీ కుటుంబం ఒక్కటే ఉండటంతో ఆ కుటుంబానికి జాక్‌పాట్‌ ‌తగిలింది. గ్రామంలో 494 మంది వోటర్లు 8 వార్డులు ఉన్నాయి. గ్రామంలో ఎరుకలి భీమప్పకు అవకాశం దక్కడంతో…

రాజ్యాంగ విలువలను కాపాడాలి

: ప్రొ. మాడభూషి శ్రీధర్ Ø అంబేడ్కర్   ఓపెన్ యూనివర్సిటీలో రాజ్యాంగ దినోత్సవ స్మారకోపన్యాసం Ø రాజ్యాంగ పీఠికా పఠనం   డా.బి.ఆర్. అంబేడ్కర్  ఓపెన్ యూనివర్సిటీలో రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని “రాజ్యాంగం, నేరం మరియు ప్రజాస్వామ్య నైతికత” అనే అంశంపై ఉపన్యాసాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర సమాచార కమిషన్ మాజీ కమిషనర్, మహీంద్రా విశ్వవిద్యాలయం, (హైదరాబాద్) ఆచార్యులు మాడభూషి శ్రీధర్…

రాష్ట్ర స్థాయి క్రీడలలో పాల్గొననున్న యాదాద్రి భువనగిరి జిల్లా క్రీడాకారిణులు..

యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామంలో బుధవారం ఆదర్శ యువజన మండలి ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, జిల్లా స్థాయి బాలికల కబడ్డీ జూనియర్ , సీనియర్ సెలెక్షన్స్ నిర్వహించారు. ఈ పోటీల్లో జూనియర్ విభాగం నుండి 14, సీనియర్ విభాగం నుండి మరో 14 మంది క్రీడాకారిణులు రాష్ట్రస్థాయికి సెలక్టు అయ్యారు. సెలెక్ట్ అయిన…

వారసత్వ సంపదను కాపాడుకోవాలి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 25: హెరిటేజ్‌ డిపార్టుమెంట్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ అర్జునరావు కుతాడి ఆధ్వర్యంలో ప్రపంచ వారసత్వ వారోత్సవాలు ఈనెల 19 నుంచి 25 వరకు తెలంగాణ స్టేట్‌ మ్యూజియంలోని భగవాన్‌ మహావీర్‌ ఆడిటోరియంలో నిర్వహించారు.. దీనిలో భాగంగా చివరి రోజున మైల్‌ స్టోన్స్‌ ఇన్‌ తెలంగాణ హిస్టరీ అండ్‌ హెరిటేజ్‌ అనే అంశంపై డాక్టర్‌…

అగ్ని ప్రమాద బాధితులకు బీసీ కమిషన్‌ చైర్మన్‌ పరామర్శ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 25: హైదరాబాద్‌ షాప్‌ా అలీబండ ప్రాంతంలోని గోమతి ఎంటర్‌ప్రైజెస్‌ దుకాణంలో జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్ని వెనుకబడిన తరగతుల కమిషన్‌ ఛైర్మన్‌ జి.నిరంజన్‌ మంగళవారం సందర్శించి, దుకాణానికి, పరిసర దుకాణాలకు జరిగిన నష్టాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. సమీప నివాసితులను సంఘటన గురించి అడగగా ఈ సంఘటన రాత్రి 10:28 గంటల సమయంలో…

దేశం, ధర్మం రెండు కళ్ల వంటివి

– జాగ్రత్తగా కాపాడుకోవాలి – కష్టాలను జయించినవారికే విజయం దక్కుతుంది – శృంగేరి పీఠం ఉత్తరాధికారి జగద్గురు విదుశేఖర భారతి మహాస్వామి న్యూదిల్లీ, నవంబర్‌ 25: దేశం, ధర్మం భారతీయ సమాజానికి రెండు కళ్ల వంటివని.. ఈ రెండిరటినీ జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని దక్షిణామ్నాయ శృంగేరి పీఠం ఉత్తరాధికారి జగద్గురు విదుశేఖర…

గుంపుల వద్ద చెక్ డ్యామ్ కూల్చివేత

– ఇసుక మాఫియా పనే : మాజీ మంత్రి హరీష్ రావు పెద్దపల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 25: కేసీఆర్ హయాంలో ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్న సిఎం రేవంత్ రెడ్డి మల్లన్న సాగర్ ఎవరు కట్టారని సిద్ది పేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించా రు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుం టపుల వద్ద పేల్చిన…