Category తెలంగాణ

సీఎం పర్యటనతో హుస్నాబాద్​కు ఒరిగిందేమీ లేదు

Satish kumar

సీఎం శంకుస్థాపన చేసిన పనులు ఆరు నెలల్లో పూర్తిచేసే దమ్ముందా? గౌరవెల్లి నిర్మాణాన్ని అడ్డుకుంది కాంగ్రెస్సే.. మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీష్​కుమార్ హుస్నాబాద్, ప్రజాతంత్ర,  డిసెంబర్ 4: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుస్నాబాద్ నియోజకవర్గ పర్యటనపై బీఆర్‌ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీష్​కుమార్ (Satish kumar ) తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి…

సీఎం పర్యటనతో హుస్నాబాద్‌కు ఒరిగిందేమీ లేదు

– గౌరవెల్లి రిజర్వాయర్‌ నిర్మాణాన్ని అడ్డుకున్నది కాంగ్రెస్‌ పార్టీయే – పనులు ఆరు నెలల్లో పూర్తి చేసే దమ్ముందా అని సవాల్‌ – 96 శాతం ప్రాజెక్టును పూర్తి చేసి టీఎంసీ నీటిని అందించిన కేసీఆర్‌ – మీడియాతో మాజీ ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌ హుస్నాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 4: ముఖ్యమంత్రి రేవంత్‌ పర్యటనతో హుస్నాబాద్‌లకు ఒరిగిందేమీ…

పాత బస్తీలో యువకుడి దారుణ హత్య

– రియల్‌ ‌వ్యాపారి జునైద్‌గా గుర్తింపు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబరు4: హైదరాబాద్‌ ‌నగరంలోని పాతబస్తీలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. రెయిన్‌ ‌బజార్‌ ‌పోలీస్‌స్టేషన్‌ ‌పరిధిలో గుర్తుతెలియని వ్యక్తి కత్తి పోట్లతో పడి ఉన్నట్లు పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు బాధితుడిని హుటాహుటిన సంతోష్‌నగర్‌లోని యశోదా హాస్పిటల్‌కి తరలించారు. అయితే తీవ్రంగా…

ఏసిబి వలలో ల్యాండ్‌ ‌రికార్డ్సు ఏడీ శ్రీనివాస్‌

-‌ దాదాపు రూ.వంద కోట్ల ఆస్తుల గుర్తింపు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబరు4: అక్రమాస్తుల కేసులో రంగారెడ్డి జిల్లా ల్యాండ్‌ ‌రికార్డ్సు  ఏడీ శ్రీనివాస్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. దాదాపు వందకోట్ల ఆస్తులు ఉన్నట్లుగా గుర్తించారు. ఏడీ శ్రీనివాస్‌ ‌నివాసం, బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు తెలంగాణ, ఏపీ, కర్ణాటకల్లో భారీగా ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు.…

పంచాయతీ రిజర్వేషన్లపై జోక్యం చేసుకోం

– పిటిషన్లపై విచారణలో హైకోర్టు స్పష్టీకరణ హైదరాబాద్‌,‌ డిసెంబరు 4 :‌పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లలో జోక్యం చేసుకోలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. చట్టప్రకారం ఎన్నికల పక్రియలో జోక్యం చేసుకోలేమని ధర్మాసనం తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం కేటాయించిన రిజర్వేషన్‌ల వ్యవహారంలో దాఖలైన ఆరు పిటిషన్‌లపై విచారించిన హైకోర్టు గురువారం తీర్పు వెలువరించింది. ఎస్సీ, ఎస్టీ జనాభా…

పర్యాటక కేంద్రంగా ఉమ్మడి జిల్లా అభివృద్ధి

– తద్వారా స్థానికులు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు – ప్రజల కష్టాలు తెలిసన వ్యక్తి సిఎం రేవంత్‌ – ఆదిలాబాద్‌ ‌పర్యనటనలో మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదిలాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబరు4: మినీ కాశ్మీర్‌ ‌గా పేరొందిన ఉమ్మడి ఆదిలాబాద్‌ ‌జిల్లాను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. తద్వారా స్థానికులకు ఉద్యోగ, ఉపాధి…

బాలుడికి మంత్రి అడ్లూరి పరామర్శ

– అత్యవసర సాయం కింద రూ.లక్ష చెక్కు అందజేత – బాధిత కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం – బాలుడికి పెన్షన్‌, స్పెషల్‌ పాఠశాలలో ప్రవేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 4: ఎల్బీనగర్‌ మన్సురాబాద్‌ సమీపంలోని శివగంగ కాలనీలో ప్రేమ్‌చంద్‌ అనే మూగ బాలుడిపై కుక్కల దాడి ఘటనపై ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమ…

ఆదిలాబాద్‌కు ఇక మహర్దశ

– సిఎం హామీతో మారనున్న ముఖచిత్రం – మంత్రి వివేక్‌ వెంకటస్వామి ఆదిలాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబరు4: సిఎం రేవంత్‌ ‌రెడ్డి హామీలతో ఆదిలాబాద్‌ ‌రూపురేఖలు మారనున్నాయని మంత్రి వివేక్‌ అన్నారు. అలాగే రాష్ట్రంలో జరిగే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌పార్టీ బలపరిచిన అభ్యర్థులు 95 శాతం స్థానాల్లో విజయం సాధిస్తారని, ఎన్నికల్లో ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ ‌పార్టీకి పరాభవం తప్పదని…

దూర‌విద్య పితామ‌హుడు ప్రొఫెస‌ర్‌ రాంరెడ్డి

– అస్సాం ఓపెన్ యూనివర్సిటీ వీసీ ప్రొ. రాజేంద్ర ప్రసాద్ దాస్ – అంబేద్కర్ వర్సిటీలో ఘనంగా రాంరెడ్డి 96వ జయంతి హైదరాబాద్, ప్రజాతంత్ర డిసెంబర్ 4 : దూరవిద్య పితామహుడు, ప్రఖ్యాత విద్యావేత్త ప్రొఫెసర్ జి. రాంరెడ్డి అని అస్సాం సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్ ల‌ర్  ప్రొఫెసర్ రాజేంద్రప్రసాద్ దాస్ అన్నారు. గురువారం…