Category తెలంగాణ

రాష్ట్రంలో 17 నుండి 21 వరకు రాష్ట్రపతి పర్యటన

– ఏర్పాట్లపై ఆయా విభాగాల అధికారులతో సీఎస్‌ సమీక్ష హైదరాబాద్‌, డిసెంబర్‌ 11 : శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 17 నుంచి 21వ తేదీ వరకు ఐదు రోజులపాటు హైదరాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు తెలిపారు. ఈ నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై డాక్టరు…

హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌ సభ్యుడిగా ప్రవాస భారతీయుడు

– ఉదయ్‌ నాగరాజుకు కెేటీఆర్‌ అభినందనలు హైదరాబాద్‌, డిసెంబర్‌ 11: బ్రిటన్‌ ఎగువ సభ హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌ సభ్యుడిగా ప్రవాస భారతీయుడు ఉదయ్‌ నాగరాజు ఎన్నిక కాగా ఆయనకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ సోషల్‌ విూడియా వేదికగా ఆయన ప్రస్థానాన్ని కొనియాడారు. ఇంగ్లండ్‌ రాజు చేతుల…

సీఎం రేవంత్‌కు ఖర్గే, ప్రియాంకల అభినందనలు

– తెలంగాణ విజన్‌ డాక్యుమెంట్‌ ఆవిష్కరణపై.. న్యూదిల్లీ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 11: తెలంగాణ విజన్‌ డాక్యుమెంట్‌ ఆవిష్కరణపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డిని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అభినందనలు తెలిపారు. తెలంగాణ భవిష్యత్‌ ముఖచిత్రాన్ని డాక్యుమెంట్‌ ఆవిష్కరించిందని పేర్కొన్నారు. దిల్లీలో మల్లికార్జున్‌ ఖర్గే, ప్రియాంక గాంధీలను వారి నివాసాల్లో…

ముఖ్యమంత్రికి ఎంపీల అభినందనలు

న్యూదిల్లీ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 11 : తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ను ఘనంగా నిర్వహించినందుకు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పలువురు పార్లమెంటు సభ్యులు దిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డిని పార్లమెంటులో కలిసి అభినందించారు. అలాగే సమ్మిట్‌ సందర్భంగా రాష్ట్రానికి రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు వివిధ సంస్థలు ముందుకొచ్చిన నేపథ్యంలో వారందరూ కలిసి అభినందనలు…

గొప్ప నాయకుడు ప్రణబ్‌ ముఖర్జీ

– ఆయన జయంతి సందర్భంగా సీఎం రేవంత్‌ నివాళులు న్యూదిల్లీ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 11 : దశాబ్దాలపాటు ప్రజాసేవకు అంకితమైన గొప్ప నాయకుడు ప్రణబ్‌ ముఖర్జీ అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కొనియాడారు. భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ జయంతి సందర్భంగా దిల్లీలోని ఆయన నివాసంలో సీఎం రేవంత్‌ రెడ్డి ప్రణబ్‌ ముఖర్జీ చిత్రపటం…

‘ఆటా’ మహాసభలకు హాజరుకావాలి

– మంత్రి శ్రీధర్‌బాబుకు ‘ఆటా’ ప్రతినిధుల ఆహ్వానం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 11: అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (ఆటా) అధ్యక్షుడు జయంత్‌ చల్లా, ఎలెక్ట్‌ ప్రెసిడెంట్‌ సతీష్‌ రెడ్డి, మీడియా కో ఆర్డినేటర్‌ ఈశ్వర్‌ బండాలు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆటా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 19వ మహాసభలు-యువజన…

గ్లోబల్‌ సమ్మిట్‌ 2025 డే-1 నివేదిక

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 10 : తెలంగాణ రైజింగ్‌ 2047 -గ్లోబల్‌ సమ్మిట్‌ 2025లోని డే-1 కార్యక్రమం ప్రధానంగా యువత, వ్యవస్థాపకత అనే అంశంపై దృష్టి సారించింది. ఈ కార్యక్రమం మానసిక ఆరోగ్యం, యువత సామర్థ్యం, దూరదృష్టి గల వ్యవస్థాపకతపై దృష్టి సారించిన సెషన్లతో కూడి ఉంది. రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తుకు సంబంధించి ముఖ్యమైన ప్రకటనలతో…

ఘనంగా మల్లన్న ఉత్సవ కమిటీ ప్రమాణ స్వీకారం 

కొమురవెల్ల, ప్రజాతంత్ర, డిసెంబర్ 10: రాష్ట్రంలోప్రసిద్ధిగాంచిన కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ ఉత్సవ కమిటీ ప్రమాణ స్వీకారం బుధవారం ఘనంగా జరిగింది. కమిటీ చైర్మన్ గా గంగం నర్సింహా రెడ్డి, సభ్యులుగా చికిరి కోమరయ్య, మెరుగు నరేష్ గౌడ్, పల్లె మహేష్, వంగరి వరలక్ష్మి, నంగునూరి సత్యనారాయణ, కటం శ్రీనివాస్, సర్ల లింగం, పయ్యవుల ప్రవీణ్…

మత్తు ఇంజెక్షన్ల వ్యవహారంలో పురోగతి

– ప్రైవేట్‌ ‌డాక్టర్ల  మత్తు వ్యాపారం గుర్తింపు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 10: ‌హైదరాబాద్‌ ‌నగర పరిధిలోని చాంద్రాయణగుట్ట పరిధిలో మత్తు ఇంజెక్షన్ల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. మత్తు కోసం అనస్తీషియా తీసుకుని ఇద్దరు డ్రైవర్లు మృతిచెందడంతో పోలీసులు విచారణ చేపట్టి ఇద్దరు డాక్టర్లను అరెస్ట్ ‌చేశారు. రోగులకు ఇవ్వాల్సిన డోసు కంటే ఎక్కువ…