Category తెలంగాణ

గెస్ట్ ‌ఫ్యాకల్టీపై ప్రొఫెసర్‌ అత్యాచారం

– ఫిర్యాదుతో నిందితుడి అరెస్ట్ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12: ‌హైదరాబాద్‌ ‌నగరంలోని జేఎన్టీయూలో దారుణం చోటుచేసుకుంది. గెస్ట్ ‌ఫ్యాకల్టీపై ఓ ప్రొఫెసర్‌ ‌లైంగిక దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒకే సామాజిక వర్గం అంటూ నమ్మించి మరీ బాధితురాలిని ప్రొఫెసర్‌ ‌వంచించాడు. ఉద్యోగం నుంచి తీసేస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతూ, భయపెడుతూ పలుమార్లు ఆమెపై…

భార్యాభర్తల మధ్య గొడవలు

– మామను కత్తితో పొడిచి చంపిన అల్లుడు పటాన్‌చెరు, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12: ‌సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మామను అల్లుడు కత్తితో పొడిచి చంపండం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని అన్‌పూర్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధి బీరంగూడ కమాన్‌ ‌సపంలో నివాసముండే చంద్రయ్య (58)ను అల్లుడు…

నూతన సర్పంచ్‌ స్వప్నను అభినందించిన ఎమ్మెల్సీ నెల్లికంటి

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12: యాదగిరిగుట్ట మండల పర్యటనలో భాగంగా నూతనంగా ఎన్నికైన మర్రిగూడెం సర్పంచ్‌ స్వప్నను ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అభినందించారు. విద్యావంతురాలు సర్పంచ్‌గా చిన్న వయసులో గెలవడం సంతోషమని, ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరారు. గ్రామ అభివృద్ధికి తన సహకారం ఎల్లవేళలా ఉంటుందన్నారు అదేవిధంగా చిన్న కందుకూరు గ్రామంలో…

కేబినెట్ హోదాల‌పై హైకోర్టులో విచార‌ణ‌

– బీఆర్‌ఎస్‌ ‌నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌ ‌పిటిషన్‌ ‌దాఖ‌లు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12: ‌కాంగ్రెస్‌ ‌పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు సహా కొందరికీ కేబినెట్‌ ‌హోదా కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోపై హైకోర్టులో బీఆర్‌ఎస్‌ ‌నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌ ‌హైకోర్టులో పిటిషన్‌ ‌దాఖలు చేశారు. ఈ పిల్‌పై శుక్రవారం విచారణ జరిగింది. కాంగ్రెస్‌…

మేడారం జాతర పనులలో వేగం పెంచాలి

– శాశ్వత ప్రాతిపదికన నిర్మాణాలు చేపడుతన్నాం – గద్దెల వద్ద విస్తృత ఏర్పాట్లు : మంత్రి పొంగులేటి మేడారం/హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సమ్మక్క- సారలమ్మ జాతర జనవరి నెలలో జరగనున్న నేపథ్యంలో శాశ్వత ప్రాతిపదికన విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార…

గిరిజన విద్యార్ణి తల్లికి రెగ్యులర్‌ ఉద్యోగం, రూ.5 లక్షల సాయం అందించాలి

– ప్రభుత్వానికి టీజీహెచ్‌ఆర్‌సీ సిఫారసు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12: ఖమ్మం గిరిజన సంక్షేమ వసతి గృహంలో చోటుచేసుకున్న పదేళ్ల విద్యార్థి దేవత్‌ జోసెఫ్‌ మరణం గిరిజన సంక్షేమ విభాగం అధికారుల తీవ్ర నిర్లక్ష్యం వల్ల జరిగినదని డా. జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ నాయకత్వంలోని తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌ (టీజీహెచ్‌ఆర్‌సీ) నిర్ధారించింది. బాలుడి తల్లి…

తొలి ద‌శ ఫ‌లితాలు కాంగ్రెస్‌పై వ్య‌తిరేక‌త‌కు నిద‌ర్శ‌నం

– పాల‌నా వైఫ‌ల్య‌మే కార‌ణం – పోటీ చేసిన పంచాయతీల్లో సగం కూడా గెల‌వ‌లేదు – వ‌చ్చే ఎన్నిక‌ల్లో గులాబీ జెండా ఎగ‌ర‌డం ఖాయం – బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 12: తొలి దశ పంచాయతీ పోరులో కాంగ్రెస్ పార్టీ ఎన్ని దౌర్జన్యాలు చేసినా హోరాహోరీగా పోరాడి సర్పంచులుగా, వార్డు…

జీవితంలో క్రీడలది ముఖ్య భూమిక

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12: ఇప్పుడు క్రీడలు మన జీవితంలో, దేశ కార్యకలాపాల్లో ఒక ముఖ్య భాగంగా గుర్తింపు పొందాయని బీజేపీ రాష్ట్ర అథ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు పేర్కొన్నారు. జీఎంసీ బాలయోగి ఇండోర్‌ స్టేడియంలో 41వ జాతీయ సీనియర్‌ క్యోరుగి (టేక్వాండో) ఛాంపియన్‌షిప్‌ను ఆయన శుక్రవారం ప్రారంభించి క్రీడాకారులనుద్దేశించి ప్రసంగించారు.…

పుట్టగొడుగుల పెంపకంపై 13న శిక్షణ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12: ప్రస్తుతం రాష్ట్రంలో పుట్టగొడుగుల పెంపకం అనేది తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను ఆర్జించడానికి ఒక మంచి ఉపాయం. ఇది నిరుద్యోగ యువతకు, మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించడమే కాక ముఖ్యంగా మిద్దె తోటదారులు అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది. ఇతర వాణిజ్య పంటలతో పోలిస్తే పుట్టగొడుగుల పెంపకం లాభదాయకమైనది. పుట్టగొడుగులలో…