Category తెలంగాణ

దాడులకు ప్రతిదాడులు తప్పవు

– రౌడీయిజం చేస్తోన్నకాంగ్రెస్‌ – కామారెడ్డి జిల్లా బాధితులకు కేటీఆర్‌ పరామర్శ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 16: గ్రామాల్లో కాంగ్రెస్‌ నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్‌ జిల్లా సోమార్‌పేట్‌లో కాంగ్రెస్‌ గూండాల దాడిలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్‌ యశోద దవాఖానలో చికిత్స పొందుతున్న బీఆర్‌ఎస్‌ సర్పంచ్‌…

హైదరాబాద్‌కు ఐఐఎం మంజూరు చేయాలి

– కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్రకు రేవంత్‌ విన్న‌పం న్యూదిల్లీ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 16: హైదరాబాద్‌కు ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం)ని మంజూరు చేయాలని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఐఐఎం ఏర్పాటుకు అవసరమైన 200 ఎకరాల భూమిని ఇప్పటికే గుర్తించినట్లు తెలిపారు. వెంటనే తరగతులు…

‘యంగ్‌ ఇండియా‘ స్కూల్స్‌కు సహకరించండి

– కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు సీఎం వినతి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 16: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ (వైఐఐఆర్‌ఎస్‌) ఏర్పాటుకు సహకరించాలని విేజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున…

ఎన్నికల అధికారిపై గ్రామస్థుల ఆగ్రహం

– గదిలో బంధించడంతో పోలీసుల జోక్యం సూర్యాపేట, ప్రజాతంత్ర,డిసెంబర్‌ 15:‌ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల హడవుడి నడుస్తున్న‌ది. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం.. సీతారామపురం గ్రామంలో ఎన్నికల అధికారి నాగరాజును గ్రామస్థులు ఓ గదిలో బంధించారు. ఎన్నికల అధికారి ఏక పక్షంగా వ్యవహరిస్తున్నారని.. ఉపసర్పంచ్‌ ‌పదవిని ముందుగానే ప్రకటించారని గ్రామస్థులు ఆరోపిస్తునున్నారు. నాగరాజు వ్యవహారంపై…

వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా : కవిత

హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 15 :  వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో (2029) తాను పోటీ చేయనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. సామాజిక మాధ్యమమైన ‘ఎక్స్’ వేదికగా ఆస్క్ కవిత ప్రోగ్రాంలో భాగంగా నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మీరు పోటీ చేస్తారా…

కారు ఢీ : వైద్య విద్యార్థిని దుర్మణం

– హయత్‌నగర్‌ ‌పీఎస్‌ ‌పరిధిలో సంఘ‌ట‌న‌ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 15: ‌నగరంలోని హయత్‌నగర్‌ ‌పీఎస్‌ ‌పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదం లో ఎంబీబీఎస్‌ ‌విద్యార్థిని ఐశ్వర్య మృతిచెందారు. ఆర్టీసీ కాలనీ వద్ద తన తండ్రి పాండుతో కలిసి రోడ్డు దాటుతుండగా అతివేగంతో వచ్చిన కారు వారిని ఢీకొట్టింది. తీవ్రవ్రంగా గాయ‌ప‌డిన‌ యాంసాని ఐశ్వర్య, పాండులను…

స్టీల్‌ ‌ఫ్యాక్టరీలో పేలుడు : ఒకరి మృతి

మెదక్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 15:‌ మెదక్‌ ‌జిల్లా మనోహరాబాద్‌ ‌మండలం చెట్లగౌరారంలోని ఎంఎస్‌ ‌స్టీల్‌ ‌పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను మేడ్చల్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుడికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి…

కామారెడ్డి జిల్లాలో దారుణం

-గెలిచిన సర్పంచ్‌ ‌తమ్ముడి దాష్టీకం -ఓడిన అభ్య‌ర్థిని ట్రాక్ట‌ర్‌తో ఢీ కొట్టిన వైనం -పలువురికి తీవ్ర గాయాలు.. హాస్పిటల్‌కి తరలింపు కామారెడ్డి, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 15: ‌రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు ముగియ‌డంతో కక్షలు కార్పణ్యాలు బయటపడుతున్నాయి.  గెలుస్తామన్న ధీమాతో బరిలోకి దిగిన అనేకమంది ఆశలు అడియాశలుగా మిగిలిపోయాయి. సర్పంచ్‌ ఎన్నికల కోసం భారీగా డబ్బులు…

జీహెచ్‌ఎం‌సీలో డివిజన్ల పెంపుపై సవాల్‌

– హైకోర్టులో రాంనగర్‌ ‌వాసి పిటిషన్‌ ‌- రేపు విచారణ జరపనున్న హైకోర్టు హైదరాబాద్‌,‌డిసెంబర్‌ 15 (ఆర్‌ఎన్‌ఎ): ‌జీహెచ్‌ఎం‌సీలో డివిజన్ల పెంపును సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ ‌దాఖలైంది. రాంనగర్‌కు చెందిన వినయ్‌ ‌కుమార్‌ అనే వ్యక్తి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. దీన్ని అత్యవసరంగా విచారించాలని న్యాయస్థానాన్ని విజ్ఞప్తి చేశారు. డివిజన్ల పునర్విభజనలో అభ్యంతరాలను…