Category తెలంగాణ

ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లతో ట్రాఫిక్‌కు చెక్‌

‌హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ‌నిర్మూలనకు చర్యలు బైరామల్‌ ‌గూడ ఫ్లై ఓవర్‌ ‌ప్రారంభంలో మంత్రి కెటిఆర్‌ ‌ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 16 : ఫ్లై ఓవర్లు, రహదారుల నిర్మాణంతో నగరంలో ట్రాఫిక్‌ ‌ఫ్రీ జోన్‌ ‌చేయాలన్నదే లక్ష్యమని మంత్రి కెటిఆర్‌ అన్నారు. రద్దీ కూడళ్లలో ఫ్లై ఓవర్ల నిర్మాణం వేగంగా సాగుతుందన్నారు. గతంలో ఎప్పుడూ ఇంతగా ఫ్లై…

28‌న యాదాద్రి ప్రధానాలయంలో మహాకుంభ సంప్రోక్షణ ఉద్ఘాటనకు ముహూర్తం ఖరారు

ప్రజాతంత్ర, యాదాద్రి, మార్చి 16 : యాదాద్రి ప్రధానాలయ ఉద్ఘాటనకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 28న ప్రధానాలయంలో మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం జరగనుంది. ఈ నెల 28న మిధునలగ్న సుముహూర్తంలో మహాకుంభాభిషేకం నిర్వహించనున్నారు. సాయంత్రం ఆలయంలో శాంతి కల్యాణం జరగనుంది. ఈనెల 21-28 వరకు పాంచరాత్రాగమ పద్ధతిలో ఉద్ఘాటన పూజలు నిర్వహించనున్నారు. ఈ నెల…

సికింద్రాబాద్‌ ‌కంటోన్మెంట్‌ ‌సమస్యలను పరిష్కరించండి

స్థానిక అధికారులు ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు కేంద్ర రక్షణ శాఖ మంత్రికి టిఆర్‌ఎస్‌ ఎం‌పి బిబి పాటిల్‌ ‌విజ్ఞప్తి న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 16 : ‘‘సికింద్రాబాద్‌ ‌కంటోన్మెంట్‌, ‌హైద్రాబాద్‌ ‌నార్త్ ‌భాగంలోని అత్యధిక భాగంలో విస్తరించి వుంది. నాగపూర్‌…‌చంద్రాపూర్‌ ‌ను అనుసంధానించే ఇంటర్‌ ‌స్టేట్‌ ‌రోడ్డు ఈ భాగంలో వుంది. అంతే కాదు…

కొరోనా ముప్పు ఇంకా పొంచి ఉంది

ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిందే…టీకా వేసుకోవాల్సిందే టీకా ఉత్పత్తిలో ఆదర్శంగా హైదరాబాద్‌ 12-14 ఏం‌డ్ల పిల్లల వ్యాక్సినేషన్‌ ‌ప్రారంభించిన మంత్రి హరీష్‌ ‌రావు బాలల టీకా ఉత్పత్తి చేసిన బిఇని అభినందించిన మంత్రి ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 16 : కొరోనా ప్రభావం తగ్గిందే తప్ప ప్రమాదం ఇంకా పొంచి ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ…

మే 23 నుంచి పదో తరగతి పరీక్షలు

మే 6 నుంచి 23 వరకు ఇంటర్‌ ‌ఫస్టియర్‌…‌మే 7 నుంచి 24 వరకు సెకండియర్‌ ‌టెన్త్, ఇం‌టర్‌ ‌పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసిన బోర్డ్‌లు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పది పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్‌ ‌పరీక్షలు ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి…

వనపర్తి పట్టణంలో విషాదం

చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థుల మృతి శోక సంద్రంలో కుటుంబాలు వనపర్తి, మార్చి 16(ప్రజాతంత్ర విలేఖరి) : వనపర్తి జిల్లా కేంద్రంలోని ఈదుల చెరువులో మంగళవారం సాయంత్రం సరదాగ ఈతకోసం వెళ్లిన 9 మంది విద్యార్థుల్లో ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. రాత్రి వరకు తమ పిల్లలు ఇండ్లకు రాకపోవడంతో కుటీంబీకులు ఆందోళనచెందారు. ఆ క్రమంలో…

ఏ‌ప్రిల్‌ 14 ‌నుంచి తెలంగాణలో ఆమ్‌ ఆద్మీ పార్టీ పాదయాత్ర

ఫీల్డ్ అసిస్టెంట్లకు రెండేళ్ల జీతాలు ఇవ్వాలి… : సోమ్నాత్‌ ‌భారతి న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 15 : ఆప్‌ ‌పోరాటం వల్లే కేసీఆర్‌ ‌ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి ఉద్యోగంలోకి తీసుకున్నారని ఆమ్‌ ఆద్మీ పార్టీ సౌతిండియా ఇంచార్జ్ ‌సోమ్నాత్‌ ‌భారతి ప్రకటించారు. అయితే, తొలగించిన రెండేళ్ల కాలానికి ఫీల్డ్ అసిస్టెంట్లకు జీతాలు ఇవ్వాలన్నారు. అలాగే,…

ఏడేండ్ల పాలనలో ఏనాడూ రాజ్యాంగాన్ని గౌరవించని ఏకైక సిఎం

అత్యంత ప్రమాద నిరంకుశ పాలన రాజ్యాంగాన్ని తిరగరాస్తామనడం ఆయన అహంకారానికి నిదర్శనం రాజ్యాంగ పరిరక్షణ యుద్ధభేరి సన్నాహక సమావేశంలో టిజెఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌ జగిత్యాల, మార్చి 15(ప్రజాతంత్ర ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తన ఏడేండ్ల పాలనలో ఏనాడు రాజ్యాంగాన్ని గౌరవించలేదని ఆచార్య కోదండరామ్‌ ‌దుయ్యబట్టారు. మంగళవారం జగిత్యాల పట్టణంలోని దేవిశ్రీ గార్డెన్స్‌లో జరిగిన…

తొలిసారి ముఖ్యమంత్రిని అసెంబ్లీలో సభ్యులంతా అభినందించారు

ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం నెరవేరుస్తుందడానికి నిదర్శనం శాసన మండలిలో ద్రవ్య వినిమయ బిల్లుపై మంత్రి హరీష్‌ ‌రావు ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌శాసనసభ చరిత్రలో తొలిసారిగా ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని పార్టీలకు అతీతంగా అందరు సభ్యులు అభినందించారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీష్‌ ‌రావు అన్నారు. ప్రజల ఆకాంక్షలకు ప్రభుత్వం దగ్గరగా పనిచేస్తున్నదని…