Category తెలంగాణ

హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

పటాన్ చెరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 10: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన తొమ్మిదో విడత హరితహారంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై విజయవంతం చేయాలని మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి కోరారు. గురువారం మున్సిపల్ పరిధిలోని 20వ వార్డు సాయి భగవాన్ కాలనీ, 13వ వార్డు బసవేశ్వర కాలనీలలో స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రజలకు మున్సిపల్ చైర్మన్…

మంగళపల్లి – చెన్నారం వాగు పై బ్రిడ్జి నిర్మించాలని మంత్రికి వినతి 

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 10 :   కల్వకుర్తి ఎమ్మెల్యే జి. జయపాల్ యాదవ్ ఆధ్వర్యంలో తెలంగాణ సచివాలయంలో కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన పెండింగ్ పనులను పూర్తి చేయాలని కోరుతూ ఆయా శాఖల మంత్రులు కలిసినట్లు ఆమనగల్లు మండల వైస్ ఎంపీపీ జక్కు అనంతరెడ్డి తెలిపారు. తాలూకాలోనీ వివిధ పనుల పెండింగ్ ఫైళ్లను పరిశీలించి ఆయా శాఖల…

విద్యుత్ షాక్ కు గురై ఆవు మృతి

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 10 : మండలంలోని రామంతల పెద్ద తండా సమీపంలో రైతు శంకర్ పొలంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లకు సంబంధించిన వైరు తగిలి ఆవు మృతి చెందింది.. దీనికి సంబంధించి రైతులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శంకర్ వ్యవసాయ పొలంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కోసం కట్టిన దిమ్మె చిన్నదిగా ఉండడంవల్ల దానికి…

గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సౌకర్యాలు కల్పించేందుకు సబ్ సెంటర్లు ఏర్పాటు

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 10: తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా హెల్త్ సబ్ సెంటర్ లను ఏర్పాటు చేసి ప్రజలకు చేరువగా వైద్య సేవలు అందిస్తూ వారి ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందని విహారబాత్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పేర్కొన్నారు.…

మహేశ్వరంలో ఘనంగా ‘హర్ ఘర్ తిరంగా’

మహేశ్వరం, ప్రజాతంత్ర ఆగస్ట్ 10: స్వతంత్ర అమృత మహోత్సవాల ముగింపులో భాగంగా ఈ నెల 13 నుంచి 16 వరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలను మహేశ్వరం నియోజకవర్గంలో కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించనున్నట్లు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, సింగిల్ విండో మాజీ చైర్మన్ కోలన్ శంకర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం బీజేపీ ఏంఏంసి…

గృహలక్ష్మి పేరుతో ప్రజలకు మభ్యపెడుతున్న బిఆర్ఎస్ ప్రభుత్వం

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 10: తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న మోసాలకు హద్దు లేకుండా పోయిందని గృహలక్ష్మి పేరుతో ప్రజలకు ఆశలు రేపి తమాషా చూస్తున్న ప్రభుత్వం గత రెండు రోజుల నుంచి రాష్ట్రంలో గృహ లక్ష్మికి అర్హులు అయినటువంటి మహిళలు వెంటనే సంబంధిత మండలాలలో అప్లైలు చేసుకోవాలని దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ సమర్పించాలని ప్రజలను కోరిన…

దళితులపై ప్రభుత్వం వివక్ష చూపడం తగదు

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 10: దళితులపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపడం తగదని పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు.పటాన్ చెరు నియోజకవర్గంలోని జీహెచ్ఎంసీ కార్పొరేషన్ 111, 112 డివిజన్ పరిధిలోని దళిత కుటుంబాలకు దళిత బంధు ఇవ్వాలని గురువారం రామచంద్రాపురంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద డివిజన్ ప్రెసిడెంట్స్…

విజయాన్ని సాధించడానికి కష్టపడి పని చేయండి

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 10: విద్యా సంస్థలో చేరిన ఇంటర్మీడియట్ విద్యార్థులు తమ కెరీర్‌లో విజయం సాధించడానికి ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని వెలిమెల తెలంగాణ మోడల్ స్కూల్, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఎ.రాంప్రసాద్ సూచించారు. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు గురువారం కొత్తగా చేరిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థుల కోసం ఫ్రెషర్స్ డే ని నిర్వహించారు.…

వెలిమెల మోడల్ స్కూల్ ను సందర్శించిన మోడల్ స్కూల్స్ జాయింట్ డైరెక్టర్

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 10: తెలంగాణ రాష్ట్ర మోడల్ స్కూల్స్ జాయింట్ డైరెక్టర్ పాలడుగు సరోజినీదేవి గురువారం రామచంద్రాపురం మండలం వెలిమెల తెలంగాణ మోడల్ స్కూల్‌ను సందర్శించారు. ఇందులో భాగంగా సంస్థ పనితీరుపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల అకడమిక్ పనితీరును మెరుగుపరిచేందుకు, మోడల్ స్కూల్స్ ప్రతిష్టను కాపాడేందుకు తగిన సూచనలు చేశారు. మోడల్ స్కూల్స్‌లో…