హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
పటాన్ చెరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 10: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన తొమ్మిదో విడత హరితహారంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై విజయవంతం చేయాలని మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి కోరారు. గురువారం మున్సిపల్ పరిధిలోని 20వ వార్డు సాయి భగవాన్ కాలనీ, 13వ వార్డు బసవేశ్వర కాలనీలలో స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రజలకు మున్సిపల్ చైర్మన్…
