Category తెలంగాణ

కడ్తాల ఎంపీపీ కమ్లిమోత్య నాయక్ ఆధ్వర్యంలో పోడు భూముల సమస్యల పరిష్కరించాలని ఎమ్మెల్సీకి వినతి

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 11 :  కడ్తాల్ మండలంలోని పల్లెచెల్క తండా లో నెల కొన్న పోడు భూముల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేయాలని కోరుతూ కడ్తాల్ ఎంపీపీ కమ్లిమోత్య నాయక్ ఆధ్వర్యంలో పల్లె చెల్క తాండ గిరిజనుల తో కలిసి  హైదరాబాద్ లోని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి…

మృత్యు కేంద్రాలుగా మారుతున్న విద్యా సంస్థలు

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 11 : నిర్మల్ ఆర్జీయూకేటీ ట్రిపుల్‌ ఐటీలో వరుస విద్యార్థుల ఆత్మహత్య ఘటనలను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం ఫుర్తిగా విఫలమైందని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ ఆరోపించారు. ఇటీవలే ఆత్మహత్య చేసుకున్న ట్రిపుల్‌ ఐటీ విద్యార్ధి జాదవ్ బబ్లు కుటుంబానికి న్యాయం చేయాలనీ, విద్యార్థులు…

గుంటి జంగయ్య నగర్ కాలనీ దేవాలయం సమస్య గురించి సుధీర్ రెడ్డిని కలిసిన బస్తీ పెద్దలు

వనస్థలిపురం ప్రజాతంత్ర ఆగస్టు 11; గుంటి జంగయ్య నగర్ కాలనీ నందు దేవాలయం యొక్క సమస్య గురించి బస్తి పెద్దలు సుధీర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు.అందులో కొంత మంది వ్యక్తులు అట్టి దేవాలయం మాది అని ధౌర్జన్యం చేయడం జరుగుతుంది అని తెలిపారు.కావున మాకు అట్టి దేవాలయం విషయంలో న్యాయం చేయాలని కోరారు.ఈ సందర్భంగా సుధీర్…

ఈనెల 18న ప్రారంభం కానున్న పిరమిడ్ ఐపీవో

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 11 : ఇండస్ట్రియల్ ప్యాకేజింగ్ కంపెనీ పిరమిడ్ టెక్నోప్లాస్ట్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 18 న ప్రారంభంకానుందని ఆ ప్రతినిధులు శుక్రవారం నగరంలో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. 22 న ముగియనున్న ఇష్యూకి ధరల శ్రేణి రూ.151-166 కాగా తద్వారా రూ.153 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోందన్నారు. ఇష్యూలో…

పారదర్శకంగా గృహలక్ష్మి పథకం అమలు

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 11 : గృహలక్ష్మి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేస్తుందని ఈ విషయంలో అనుమానాలకు అపోహలకు తావు లేదని బిఆర్ఎస్ జిల్లా నాయకుడు గుత్తి బాలస్వామి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గృహలక్ష్మి పథకాన్ని రాజకీయం చేయడం తగదని ఆయన కోరారు. ఆమనగలు పట్టణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన…

ఆమనగల్లు ఏడిఏ గా ఎం. సుజాత

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 11 : ఆమనగల్లు డివిజన్ వ్యవసాయ సహాయ సంచాలకులు ( ఏ డీ ఏ) గా ఎం. సుజాత బాధ్యతలు తీసుకున్నారు. నూతనంగా ఏర్పడిన ఆమనగల్లు డివిజన్ పరిధిలోని ఆమనగల్లు, కడ్తాల్, తలకొండపల్లి, మాడుగుల మండలాలకు కలిపి ఆమనగల్లులో నూతనంగా ఏ డి ఏ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా…

మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 11:  మహిళలు స్త్రీనిధి బ్యాంకు లింకేజీల ద్వారా రుణాలు పొంది ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, పొందిన రుణాలను తిరిగి సకాలంలో చెల్లించాలని డిసిసిబి డైరెక్టర్, పిఎసిఎస్ చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా అన్నారు. కడ్తాల మండలములో గురువారం మండల అధ్యక్షురాలు జంగమ్మ, ఏపీఎం రాజేశ్వరి ఆధ్వర్యంలో నిర్వహించిన 5వ వార్షిక మండల…

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థి అఖిల్ కి తోటి స్నేహితులు కొవ్వొత్తుల ర్యాలీ

జగదేవపూర్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 11: జగదేవపూర్ మండల కేంద్రంలోని బుధవారం రోడ్డు ప్రమాదoలో విద్యార్థి మిట్టపల్లి అఖిల్ మృతి చెందిగా తన తోటి స్నేహితులు, నాయకులు అఖిల్ ఆత్మకి శాంతి చేకూరాలని అంబేద్కర్ చౌరస్తా నుండి గాంధీ స్టాచ్ వరకు అఖిల్ అమర హై, అమర హై అంటూ కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమం లో బీ…

గొర్రెల పెంపకందారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి 

చిన్నకోడూరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 11: గొర్రెల పెంపకందారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని జడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ తెలిపారు. రెండవ విడత గొర్రెల యూనిట్లను మండల పరిధిలోని చంద్లాపూర్ గ్రామంలో  ఉమ్మడి మెదక్ జిల్లా గొర్రెల పెంపకం దారుల సంఘం చైర్మన్ శ్రీహరి యాదవ్ తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన…