Category తెలంగాణ

తండ్రి లేని పిల్లలకు ఉప్పల ట్రస్ట్ చేయూత 

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 12 :  తండ్రి లేని పిల్లల చదువులకు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చేయూతనందించి ఆదుకుంటుంది.. తలకొండపల్లి మండలలోని వెల్జాల్, మాదాయ పల్లి, వెంకటాపూర్, గ్రామాలకు చెందిన వారు వెల్జాల్ ఎంపీటీసీ అంబాజీ, ఉప సర్పంచ్ అజీజ్, వెంకటాపూర్ సర్పంచ్ పయ్యావుల రమేష్ యాదవ్ లు తలకొండపల్లి జెడ్పిటిసి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్…

ఆర్థిక సహాయం అందజేత

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 12 :   మైసిగండి గ్రామానికి చెందిన జాటవత్ సీత్యా నాయక్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శనివారం మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులను మైసిగండి సర్పంచ్ తులసి రామ్ నాయక్ పరామర్శించి రూ.5 వేల ఆర్థిక సహాయం అందజేశారు.

గృహలక్ష్మి పథకానికి గడువు పెంచండి

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 12 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గూడు లేని నిరుపేదల కోసం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకానికి గడువును పెంచాలని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సభ్యుడు వస్పుల శ్రీశైలం అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వైన్స్ షాపు టెండర్లకు 15 రోజుల గడువు ఇచ్చి గృహలక్ష్మి…

విద్యార్థులకు  ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా యూనిఫామ్ ల పంపిణీ

 ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 12 : తలకొండపల్లి మండలం బల్సులపల్లి తాండా గ్రామపంచాయతీ లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థిని, విద్యార్థులకు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తలకొండపల్లి జెడ్పిటిసి ఉప్పల వెంకటేష్ ఆధ్వర్యంలో 30 మంది విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ లను పంపిణీ చేశారు. అదేవిధంగా భవిష్యత్తులో పాఠశాలకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా…

ప్రధాన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా : ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి

హయత్ నగర్ , ప్రజాతంత్ర, ఆగస్ట్ 12 : ఎల్బీనగర్ నియోజకవర్గం లో ఉన్న అన్ని ప్రధాన సమస్యల పరిష్కారానికి దశలవారీగా కృషి చేస్తానని ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవి రెడ్డి సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం హయత్ నగర్ డివిజన్ పరిధి నందు పలు సమస్యలను ఎదుర్కొంటున్న సూర్య నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్,మిదాని…

ఉత్తమ సేవలు అందిస్తున్న సి.ఐ జలేందర్ రెడ్డి: పురుషోత్తం రెడ్డి

వనస్థలిపురం, ప్రజాతంత్ర, ఆగస్టు 12; వనస్థలిపురం ప్రజలకు ఉత్తమ సేవలందిస్తున్న సి.ఐ జలేందర్ రెడ్డి నికార్సైన అధికారి అ ని బి.ఎన్.రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి స్పష్టం చేశారు. శనివారం సి .ఐ జలంధర్ రెడ్డి ని సన్మానించారు. ఈ సందర్భంగా సి.ఐ మాట్లాడుతూ శాంతిభద్రతలను కాపాడేందుకు కృషి చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు విలేకరులకు…

ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉప అధ్యక్షుడు కొట్టల యాదగిరి

గజ్వేల్,ప్రజాతంత్ర, ఆగస్ట్ 12: గజ్వేల్ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు డిప్యూటీ స్పీకర్ బండ ప్రకాష్ ముదిరాజ్ అధర్యంలో ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉప అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన కొట్టాల యాదగిరి, సిద్దిపేట జిల్లా యూత్ విభాగం అధ్యక్షుడిగా ఎన్నికైన అంతయగుడెం సర్పంచ్ తిగుల్ల సత్యం ను  శనివారం ఉమ్మడి మెదక్,సిద్దిపేట జిల్లా ఎంపీ కొత్త ప్రభాకర్…

ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షునిగ జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

చిన్నకోడూర్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 12: తెలంగాణ ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపధ్యక్షునిగా జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ ని రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ ముదిరాజ్ నియమించగ సిద్దిపేటలో నిర్వహించిన ముదిరాజ్ సమావేశంలో నియామక పత్రాని జంగిటి శ్రీనివాస్ కు ఇస్తూ షాల్వాతో సన్మానించారు ఈ సందర్భంగా జంగిటి శుక్రవారం నాడు ప్రెస్ నోట్ విడుదల చేస్తూ ముదిరాజుల హక్కుల…

సైబర్ మోసాలను నమ్మి మెసేజ్ రాగానే ఆశపడి మోసపకండి అప్రమత్తంగా ఉండండి

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 12: లోన్ యాప్,, లాటరి, పార్ట్ టైమ్ జాబ్, విదేశీ ప్రయాణం, తక్కువ పెట్టుబడి తో ఎక్కువ లాభం, పాన్ కార్డ్ అప్డేట్స్, ఆధార్ కార్డు లింక్, పేర్లతో   సైబర్ మోసాలు, మెసేజ్ రాగానే ఆశపడి మోసపోకండి అప్రమత్తంగా ఉండండి.టోల్ ఫ్రీ నెంబర్ 1930 కు తక్షణమే కాల్ చేయండి.ఈ సంవత్సరం ఈ…