Category తెలంగాణ

పంట పొలాలు తడవాలంటే  బిఆర్ఎస్ తోనే సాధ్యం

సంగారెడ్డి,ప్రజాతంత్ర, ఆగస్ట్ 12: గోదావరి నీళ్లు సంగారెడ్డి జిల్లా పంట పొలాల్లో తడవాలంటే అది బిఆర్ఎస్ తోనే సాధ్యమవుతుంది రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. శనివారం  కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామంలోని గోకుల్ ఫంక్షన్ హాల్లో  మార్చి నెలలో కురిసిన అకాల వర్షాలు, వడగండ్ల వానలతో పంటలు నష్టపోయిన రైతులకు…

భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లించేంతవరకు పోరాడుతాం  

ప్రజాతంత్ర చేవెళ్ల డివిజన్,ఆగస్ట్ 12; చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్ మండల పరిధిలోని గల చందనవెల్లి భూ నిర్వాసితుల బాధితుల సమష్యాల పరిష్కారానికి వచ్చిన జాతీయ కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి చందనవెల్లి హైతాబాద్ గ్రామాలలోని భూములను కోల్పోయిన రైతులకు న్యాయం జరిగే విదంగా కాంగ్రెస్ పార్టీ తరుపున పోరాటం చేస్తామని రైతులకు అండగా ఉంటామని అన్నారు.టీపీసీసీ ప్రచార…

జర్నలిస్టులపై దాడి హేయమైన చర్య ఎల్బీనగర్ జేఏసీ

హయత్ నగర్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 12 : నల్లగొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలో జర్నలిస్టులపై దాడి చేయడం హేయమైన చర్య అని, ఇంతటి అమానుశానికి ఒడిగట్టిన దుండగులను గుర్తించి వెంటనే అరెస్టు చేయాలని ఎల్బీనగర్ జేఏసీ చైర్మన్ వి.ఎన్. రాజు డిమాండ్ చేశారు. శనివారం ఎల్బీనగర్ చౌరస్తాలో ఎల్బీనగర్ వర్కింగ్ జర్నలిస్ట్ జేఏసీ ఆధ్వర్యంలో…

విజయ్ రాథోడ్ ను పరామర్శించిన ఎమ్మెల్సీ 

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 12 : అమనగల్లు మండలంలోని మేడిగడ్డ తండా గ్రామపంచాయతీ కి చెందిన బీ.ఆర్.ఎస్ పార్టీ కార్యకర్త విజయ్ రాథోడ్ రెండు కిడ్నీలో  రాళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతు అవస్థతకు గురయ్యారు. వెంటనే హైదరాబాద్ లోని  హయత్ నగర్ మ్యాక్సీ క్యూర్ హాస్పిటల్ లో చేర్పించారు. గురువారం ఆపరేషన్ జరిగిన విషయం తెలుసుకున్న…

ఆప్ విద్యార్ధి విభాగం నేతల అక్రమ అరెస్ట్ ఖండిస్తున్నాం

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 12 : నిర్మల్ ఆర్జీయూకేటీ ట్రిపుల్‌ ఐటీలో వరుస విద్యార్థుల ఆత్మహత్య ఘటనలను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం ఫుర్తిగా విఫలమైందని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ ఆరోపించారు. ఇటీవలే ఆత్మహత్య చేసుకున్న ట్రిపుల్‌ ఐటీ విద్యార్ధి జాదవ్ బబ్లు కుటుంబానికి న్యాయం చేయాలనీ, విద్యార్థులు…

గృహనిర్బంధాలతో ఉద్యమాన్ని ఆపలేరు

 ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 12 : గృహనిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరని బహుజన్ సమాజ్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డా. ఆర్. ఎస్. ప్రవీణ్ కుమార్ ను అక్రమంగా గృహ నిర్భంధం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఎస్పీ కల్వకుర్తి తాలూకా అధ్యక్షుడు బి. చందు అన్నారు. శనివారం ఆమనగల్ మండల అధ్యక్షుడు కొప్పు శ్రీశైలం ఆధ్వర్యంలో …

స్పౌజ్ బదిలీల కోసం మంత్రి హారిష్ రావుకు విజ్ఞప్తి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 12 : నిలిచిపోయిన ఉపాధ్యాయ దంపతుల బదిలీలను వెంటనే జరిపించాలని మంత్రి హరీష్ రావును మహిళా ఉపాధ్యాయులు కన్నీటి పర్యంతమై వేడుకున్నారు. 13 జిల్లాల నుంచి తరలివచ్చిన ఉపాధ్యాయ దంపతులు హైదరాబాద్లోని క్యాంపు కార్యాలయంలో హరీష్ రావును కలిసినట్లు తెలంగాణ స్టేట్ స్పౌజ్ ఫోరం అధ్యక్షులు ఎస్.వివేక్ శనివారం ఒక ప్రకటనలో…

జడ్జీల నియామకాల్లో సామజిక న్యాయం చేయాలి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 12 : ఉన్నత న్యాయస్థానాల హై కోర్ట్, సుప్రీమ్ కోర్ట్ కొలీజియం న్యాయమూర్తుల ఎంపికలో ఓబిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళలకు ఉన్నత న్యాయ మూర్తులుగా ఎంపిక చేసి సామజిక న్యాయం చేయాలని తెలంగాణ జూనియర్ అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షులు జక్కుల వంశీ కృష్ణ ఢిల్లీలో యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్…

శ్రీ ప్రసన్న ఆంజనేయ విగ్రహ ప్రతిష్టాపనలొ పాల్గొన్న ఏఎంసీ చైర్మన్ విట్టల్ నాయక్

తాండూరు, ఆగస్ట్ 12: మార్కెట్ కమిటీ చైర్మన్ విట్టల్ నాయక్ శనివారం పట్టణ సమీపంలోని రాజీవ్ గృహకల్ప కాలనీలో నిర్వహిస్తున్న శ్రీ ప్రసన్నాంజనేయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై శ్రీ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  శ్రీ ఆంజనేయ విగ్రహం, ధ్వజస్తంభం నవగ్రహల ప్రతిష్టాపనకు  తనవంతు…