Category తెలంగాణ

ఆర్థిక సహాయం అందజేత

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 14 : ఆమనగల్లు మండలం మేడిగడ్డ తాండ  గ్రామపంచాయతీ కి  చెందిన  వడ్తావత్ మాల్య రోడ్డు ప్రమాదంలో  మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న తాండ యువకులు మల్లేష్, నందు రాథోడ్ లు కలిసి రూ. 3వేల ఆర్థిక సహాయం మల్యా  కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో  సీతారాం, కుమార్,…

ముదిరాజ్ లు, మత్య్సకారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

మహేశ్వరం టౌన్, ప్రజాతంత్ర, ఆగస్టు 14; ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ఒక్కో కులానికి ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం ఓఆర్ఆర్ సమీపంలో రావిర్యాల ప్రగతి సంస్థ వద్ద జరిగిన కార్యక్రమంలో.ముదిరాజ్ భవన నిర్మాణ పనులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కుల, చేతివృత్తులకు కేసీఆర్ ప్రభుత్వం అండగా…

అభినందించిన బిఆర్ఎస్ నేత కొండా పరమేశ్వర్ గౌడ్

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 14 : అనాధల సంక్షేమం కోసం గత 20 ఏళ్ళుగా పాటుపడుతున్న తెలంగాణ అనాధ హక్కుల సంరక్షణ సంస్థ అధ్యక్షులు బొక్క వెంకటయ్య సేవలను కొనియాడుతూ సోమవారం బిఆర్ఎస్ సీనియర్ లీడర్ జాగృతి రాజేంద్రనగర్ నియోజకవర్గ కన్వీనర్ కొండా పరమేశ్వర్ గౌడ్ శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా పరమేశ్వర్ గౌడ్…

వ్యాధి నివారణ టీకాలను సద్వినియోగం చేసుకోవాలి

జగదేవపూర్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 14: పశువులకు కాలాను గుణంగా సంక్రమించే వ్యాధి నివారణ టీకాలను వేయించుకోవడంలో రైతులు నిర్లక్ష్యం చేయరాదని మండల పశువైద్యాధికారిని శ్వేత అన్నారు. మండల పరిధిలోని దౌలాపూర్ లో సోమవారం గాలికుంటు, లంపి స్కిన్ వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని సర్పంచ్ యాద లక్ష్మి శ్రీనివాస్ రెడ్డి, గజ్వెల్ మార్కెట్ కమిటీ వైస్…

పటాన్ చెరు ప్రభుత్వాసుపత్రిలో ఆధునిక వైద్య సేవలు 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 14: సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి వస్తున్నాయని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్ చెరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన న్యూ బార్న్ సస్టైనబుల్ యూనిట్ ను సోమవారం ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..…

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసిన

పటాన్ చెరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 14; తలసాని ని కలిసిన వర్గల్ యాదవ నేతలు అభినందనలు తెలిపిన శ్రీనివాస్ యాదవ్ సిద్దిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గం వర్గల్ మండల కేంద్రానికి చెందిన శ్రీకృష్ణ యాదవ సంఘం నేత లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోచబోయిన శ్రీహరి యాదవ్ స్థానిక జడ్పీటీసీ మామిండ్ల బాలమల్లు యాదవ్ ల నేతృత్వంలో సికింద్రాబాద్…

జీవనోపాధికోసం ఆర్ధిక సహాయం అందించిన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 14: బొల్లారం మున్సిపాలిటీకి చెందిన దివ్యాంగుడైన రహిమతుల్లా  జీవనోపాధికోసం ఇటీవల బిఆర్ఎస్ రాష్ట్ర నాయకుధు నీలం మధు ముదిరాజ్ నివాసానికి వచ్చి ఆర్థిక సహాయం అడగగా స్పందించి, చెప్పిన మాట ప్రకారం ఈ రోజు బొల్లారం మున్సిపాలిటీకి వెళ్లిన సందర్భంలో ఆయన  జీవనోపాధికి ఉపయోగపడేలా 50వేల రూపాయలు  ఆర్థిక సహాయం అందచేశారు. ఈ…

పటాన్ చెరు లో ఘనంగా గూడెం విష్ణువర్ధన్ రెడ్డి జయంతి వేడుకలు

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 14: అతి చిన్న వయసులో వేలాదిమంది యువతకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన గొప్ప నాయకుడు గూడెం విష్ణువర్ధన్ రెడ్డి అని పటాన్ చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, పటాన్ చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్ లు అన్నారు.పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పెద్ద కుమారుడు…

రోటరీ సేవలు మరింతగా విస్తరించాలి – ర్యాలీని ప్రారంభించిన సిఐ నాగరాజురెడ్డి

రోటరీ సేవలు మరింతగా విస్తరించాలి – ర్యాలీని ప్రారంభించిన. సిఐ నాగరాజురెడ్డి భద్రాచలం, ప్రజాతంత్ర, ఆగస్ట్ 13 : రాష్ట్రంలోని తెలంగాణ, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో విస్తరించి ఉన్న రోటరీక్లబ్ లు తాము చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాల్సిందిగా రెండు రాష్ట్రాల రోటరీ గవర్నర్ డా. బూసిరెడ్డి శంకర్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు…