Category తెలంగాణ

శాపం లాంటి బీజేపీ కాంగ్రెస్ కావాలో దీపం లాంటి కెసిఆర్ కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలి

ఇబ్రహీంపట్నం ప్రజాతంత్ర ఆగస్ట్ 17 : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రాష్ట్ర ఆర్థిక,వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు,రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి,ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి,రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ తీగల అనిత హరినాథ్ రెడ్డిలతో,కలిసి గురువారం నియోజకవర్గంలో 73 కోట్ల 20 లక్షల అభివృద్ధి కార్యక్రమాలకు…

నేడు ఆమనగల్లు కు మంత్రి నిరంజన్ రెడ్డి రాక

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 17 : ఆమనగల్లు వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో రూ. 65 లక్షలతో నూతనంగా నిర్మించే ఎనిమిది దుకాణాల సముదాయ నిర్మాణానికి శుక్రవారం శంకుస్థాపన చేసేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ హాజరవుతున్నట్లు మార్కెట్ చైర్మన్ నాలాపురం  శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆమనగలు మార్కెట్…

పోగొట్టుకున్న ఫోను తిరిగి అప్పగించిన పోలీసులు

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 17 : ఆమనగల్లు పట్టణంలోని గుర్రం గుట్ట కాలనీకి చెందిన విద్యార్థి ఆమనగల్లు లోని లిటిల్ స్కాలర్ స్కూల్లో చదువుకుంటున్నాడు. తల్లిదండ్రులకు తెలవకుండా ఇంట్లో నుంచి స్మార్ట్ ఫోన్ ను పాఠశాలకు తీసుకొచ్చి ఆగస్ట్ 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఫోన్లో ఫోటోలు దిగేందుకు తీసుకొచ్చాడు. తదనంతరం మాడుగుల వెళ్ళే దారిలో…

భూమి కబ్జాకు యత్నిస్తున్న మల్లారెడ్డి బామ్మర్ది

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 17 : మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి గ్రామంలో మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ ఎదురుగా తాము కొనుగోలు చేసిన నాలుగున్నర ఎకరాల భూమిని భూమిలోకి తమను వెళ్ళనియకుండా అతని అనుచరులు, మంత్రి మల్లారెడ్డి బామ్మర్ది గుండ్ల పోచంపల్లి మున్సిపల్ చైర్మన్ మద్దుల లక్ష్మి భర్త శ్రీనివాస్ రెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నాడని బాధితులు మర్రి…

అందుబాటులో లేని కరెంట్ ఏఈ హైమవతి పాషాపై చర్యలు తీసుకోవాలి 

కుల్కచర్ల, ప్రజాతంత్ర ఆగస్ట్,17: ప్రజలకు అందుబాటులో లేని కరెంటు ఏఈ హైమద్ పాషా పై తక్షణమే చర్య తీసుకోవాలని మండల పార్టీ అధ్యక్షుడు గాదె మహిపాల్ ముదిరాజ్, జిల్లా కార్యవర్గ సభ్యులు సురేందర్ గౌడ్ అన్నారు.గురువారంనాడు మండల కేంద్రంలోని బీజేపీ కార్యక్రమంలో ఓ ప్రకటనలో తెలిపారు..ఈ కార్యక్రమంలో భాగంగా వారు మాట్లాడారు. కుల్కచర్ల మండల ప్రజలకు, రైతులకు…

బిజెపి మాజీ నాయకుల చూపు ఎటువైపు

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 17: బిజెపి మాజీ నాయకులు ఎట్లాగైనా ఈసారి ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించాలని లక్ష్యంతో ఏ నియోజకవర్గంలో తమకు అనుకూలంగా ఉంటుందోనని అనుచరులతో మంతనాలు జరుపుతూ ఆ వైపు దిశగా పరుగులు తీస్తున్నట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యేగా మాజీ మంత్రిగా 25 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా ఏకధాటిగా…

విధ్యార్థుల సమస్యలపై స్పందించి 20 వేల రుపాయయలు ఆర్థిక సహాయం అందజేసిన ఇస్లవత్ ఆంజనేయులు నాయక్

కందుకూరు,ప్రజాతంత్ర,ఆగస్ట్ 17 : కందుకూరు మండల పరిధిలోని మహాత్మా జ్యోతి రావు పూలే గురుకుల పాఠశాలలో విద్యార్థుల ఇబ్బందులను గుర్తించిన ఎన్ఎస్యుఐ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.వినోద్ చారి అధ్వర్యంలో ఆస్కూల్ కోసం స్కూల్ వైస్ ప్రిన్సిపల్ వసుందరకి స్కూల్లో లైట్ల కోసం 20వేల రూపాయల ఆర్థిక సహాయం కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ కార్యదర్శి…

మహేశ్వరం నియోజకవర్గ ఉద్యమకారుల కో-కన్వీనర్ గా కాకి నరసింహ ముదిరాజ్

కందుకూరు,ప్రజాతంత్ర,ఆగస్టు 17: మహేశ్వరం నియోజకవర్గం కో-కన్వీనర్ గా కందుకూరు మండల పరిధిలోని మిర్ఖాన్ పేట్ గ్రామానికి చెందిన కాకినరసింహ ముదిరాజ్ ను నియమిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి తన నివాసంలో గురువారం ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,కష్టపడే వారికి ఎల్లవేళలా పదవులు దక్కుతాయని మలిదశ తెలంగాణ ఉద్యమంలో భాగంగా…

మంత్రి కేటీఆర్ తో పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 17: జీహెచ్ఎంసి పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ పై  ఎమ్మెల్యేలతో గురువారం హైదరాబాదులో రాష్ట్ర మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నిర్వహించిన సమీక్ష సమావేశంలో పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలకు అనుగుణంగా ఇళ్ల పంపిణీ ప్రక్రియ వేగవంతం చేస్తున్నట్లు…